బాధితులు వివిధ కారణాల వల్ల పోలీస్ స్టేషన్కు వచ్చి స్వయంగా ఫిర్యాదు ఇవ్వలేని ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పోలీస్ శాఖ పౌర కేంద్రిత / బాధిత కేంద్రిత పోలీసింగ్ విధానంలో భాగంగా ప్రజల వద్�
లయన్స్ క్లబ్ ఆఫ్ ఐకాన్ నల్లగొండ ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ పాఠశాలలో పలు వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. కనగల్ మండలం దోరేపల్లి జడ్పీ హైస్కూల్ లో పాఠశాల అవసరాల కోసం రూ.20 వేల విలువైన అత్యాధునిక స్పీక�
కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం ఆలయ హుండీల లెక్కింపు మంగళవారం చేపట్టారు. వంద రోజులకు గాను రూ.13,71,173 ఆదాయం రావడం జరిగింది. నల్లగొండ జిల్లా సహాయ కమిషనర్ దేవదాయ శాఖ కె.భాస్కర్..
కనగల్ మండలం జి.ఎడవెల్లి గ్రామ పంచాయతీ పరిధి మదనాపురం గ్రామ వార్డు సభ్యుడు కారింగు నర్సింహా తండ్రి ముత్తయ్య గురువారం అనారోగ్యంతో చనిపోయారు. విషయం తెలిసిన నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డ�
కనగల్ మండలం సాగర్ రోడ్ మంచినీళ్లబావి గ్రామంలో కనగల్ మాజీ ఎంపీపీ కరీం పాషా సోదరి రజియా బేగం అనారోగ్యంతో కన్నుమూశారు. మంగళవారం ఆమె భౌతిక కాయాన్ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ�
దళిత బాలికపై అత్యాచార యత్నం కేసులో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కనగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది.
కనగల్ మండలంలోని ఎరువుల దుకాణాలు, పీఏసీఎస్ లో యూరియా లభించకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. లింగోటం మన గ్రోమోర్ ఎరువుల దుకాణానికి 400 బస్తాలు యూరియా సోమవారం రావడంతో రైతులు క్యూ లైన్ లో తెల్లవ
పదో తరగతి పూర్తైతే చాలు పట్ణణాలు, నగరాలకు గ్రామాల్లోని విద్యార్థులు పయనం కావాల్సిందే. అపుడే ఇంటర్, ఇతర ఉన్నత విద్య అందేది. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. స్థానికంగానే ఇంటర్మీడియేట్ కోర్సులు అందుబాటులో�
కనగల్ మండలం ధర్వేశిపురంలో కొలువైన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని రూ.7 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. రేణుక ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్�
నల్లగొండ జిల్లా కనగల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సైదులు మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులకు ఎస్ఐ విష్ణుమూర్తి కౌన్సిలి�
ఆరుగాలం కష్టపడుతున్న రైతు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత విత్తన దుకాణ డీలర్లపై ఉందని చండూరు సీఐ ఆదిరెడ్డి అన్నారు. విత్తన డీలర్లు బాధ్యతగా వ్యవహరించి మంచి నాణ్యమైన విత్తనాలు రైతులకు సరఫరా చేయాలని సూచ
కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి జాతర పోస్టర్ను ఆలయ అధికారులతో కలిసి సోమవారం హైదరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన �