ధర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద ఉన్నటువంటి కృష్ణా పుష్కర ఘాట్ను ఆలయ అధికారులు శనివారం శుభ్రం చేయించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేయు భక్తుల సౌకర్యార్థం స్నానాలు చేయుటకు అ�
గ్రామాలలో ఉపాధి పథకం ద్వారా కూలీలు పనులు కోరిన వెంటనే కల్పించాలని క్షేత్రస్థాయి అధికారులను డీఆర్డీఓ పీడీ ఎర్రబెల్లి శేఖర్ రెడ్డి ఆదేశించారు. 2024-2025 సంవత్సరంలో ఉపాధి పథకం ద్వారా కనగల్ మండలంలోని గ్రామ
నల్లగొండ జిల్లాలో పైలెట్ పద్ధతిన ఎంపిక చేసిన గ్రామాల్లో గృహ జ్యోతి లబ్ధిదారులకు అమలు చేస్తున్న "రూఫ్ టాప్ సోలార్ సిస్టం" ఏర్పాటు పనులను మార్చి మొదటి వారంలోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర
నేడు సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడ పర్యటనలో నేపథ్యంలో బీఆర్ఎస్ కనగల్ మండల నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. వారిలో పార్టీ మండల అధ్యక్షుడు అయితగోని యాదయ్య గౌడ్..
కనగల్ మండలం నరసింహపురం గ్రామంలో సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభమైంది. గురువారం మొదటి ట్రైనింగ్ క్లాస్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కనగల్ ఎంపీడీఓ వేద..
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కనగల్ మండలం దోరేపల్లి గ్రామ సర్పంచ్ బక్క ఎల్లమ్మ అన్నారు. గురువారం దోరేపల్లిలో ఎన్ఎస్ఎస్ యూనిట్ -1 ఆధ్వర్యంలో వాలంటీర్స్ పాఠశాల, గ్రామ రోడ్ల వెంబడి ఉన్న కంప చ
బాధితులు వివిధ కారణాల వల్ల పోలీస్ స్టేషన్కు వచ్చి స్వయంగా ఫిర్యాదు ఇవ్వలేని ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పోలీస్ శాఖ పౌర కేంద్రిత / బాధిత కేంద్రిత పోలీసింగ్ విధానంలో భాగంగా ప్రజల వద్�
లయన్స్ క్లబ్ ఆఫ్ ఐకాన్ నల్లగొండ ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ పాఠశాలలో పలు వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. కనగల్ మండలం దోరేపల్లి జడ్పీ హైస్కూల్ లో పాఠశాల అవసరాల కోసం రూ.20 వేల విలువైన అత్యాధునిక స్పీక�
కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం ఆలయ హుండీల లెక్కింపు మంగళవారం చేపట్టారు. వంద రోజులకు గాను రూ.13,71,173 ఆదాయం రావడం జరిగింది. నల్లగొండ జిల్లా సహాయ కమిషనర్ దేవదాయ శాఖ కె.భాస్కర్..
కనగల్ మండలం జి.ఎడవెల్లి గ్రామ పంచాయతీ పరిధి మదనాపురం గ్రామ వార్డు సభ్యుడు కారింగు నర్సింహా తండ్రి ముత్తయ్య గురువారం అనారోగ్యంతో చనిపోయారు. విషయం తెలిసిన నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డ�
కనగల్ మండలం సాగర్ రోడ్ మంచినీళ్లబావి గ్రామంలో కనగల్ మాజీ ఎంపీపీ కరీం పాషా సోదరి రజియా బేగం అనారోగ్యంతో కన్నుమూశారు. మంగళవారం ఆమె భౌతిక కాయాన్ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ�
దళిత బాలికపై అత్యాచార యత్నం కేసులో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కనగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది.
కనగల్ మండలంలోని ఎరువుల దుకాణాలు, పీఏసీఎస్ లో యూరియా లభించకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. లింగోటం మన గ్రోమోర్ ఎరువుల దుకాణానికి 400 బస్తాలు యూరియా సోమవారం రావడంతో రైతులు క్యూ లైన్ లో తెల్లవ