పదో తరగతి పూర్తైతే చాలు పట్ణణాలు, నగరాలకు గ్రామాల్లోని విద్యార్థులు పయనం కావాల్సిందే. అపుడే ఇంటర్, ఇతర ఉన్నత విద్య అందేది. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. స్థానికంగానే ఇంటర్మీడియేట్ కోర్సులు అందుబాటులో�
కనగల్ మండలం ధర్వేశిపురంలో కొలువైన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని రూ.7 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. రేణుక ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్�
నల్లగొండ జిల్లా కనగల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సైదులు మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులకు ఎస్ఐ విష్ణుమూర్తి కౌన్సిలి�
ఆరుగాలం కష్టపడుతున్న రైతు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత విత్తన దుకాణ డీలర్లపై ఉందని చండూరు సీఐ ఆదిరెడ్డి అన్నారు. విత్తన డీలర్లు బాధ్యతగా వ్యవహరించి మంచి నాణ్యమైన విత్తనాలు రైతులకు సరఫరా చేయాలని సూచ
కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి జాతర పోస్టర్ను ఆలయ అధికారులతో కలిసి సోమవారం హైదరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన �
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ కనగల్ మండల కన్వీనర్ కానుగు లింగస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం కనగల్ మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
నల్లగొండ జిల్లా కనగల్ మండలం బుడమల్లపల్లి గ్రామ సెక్రటరీ కాశీం విధుల నుండి సస్పెండ్ అయ్యాడు. గ్రామ పంచాయతీ బిల్లు విషయంలో అవకతవకలతో పాటు పలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో కలెక్ట�
కనగల్: భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న దర్వేశిపురం(పర్వతగిరి) రేణుక ఏల్లమ్మ దేవస్ధానం వద్ద మంగళవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అభిషేకాలు నిర్వహించా�
కనగల్: భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న దర్వేశిపురం(పర్వతగిరి) రేణుక ఏల్లమ్మ దేవస్ధానం వద్ద మంగ ళవారం కావడంతో భకులు అధిక సంఖ్యలో తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు, అభిషేకాలు నిర్వహించారు
కనగల్: భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న దర్వేశీపురం(పర్వతగిరి) రేణుక ఏల్లమ్మ దేవస్ధానం వద్ద ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
కనగల్: భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న దర్వేశిపురం(పర్వతగిరి)రేణుక ఏల్లమ్మ దేవస్ధానం వద్ద మం గళవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా ఆలయం ముందు వ