1జనవరి 1921న జననం, జనం మనిషిగా గుర్తింపు తెలంగాణ ఉద్యమంలోచురుకైన పాత్ర తలపై గాంధీ టోపీ ధరించి, వాస్కోట్, పంచతో అందరినీ ఆప్యాయంగా పలుకరించే స్వాతంత్య్ర సమరయోధుడు వేమవరపు మనోహర్ పంతులు ఇక లేరు. గురువారం రా�
విజయ గర్జనలో కదం తొక్కాలి గ్రామస్థాయి నుంచి ప్రతి ఒక్కరూ తరలాలి ఈ నెల 25లోపే మండల, పట్టణ స్థాయి సన్నాహక సమావేశాలు 27న అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశాలు ద్విదశాబ్ది ఉత్సవాలతో పార్టీకి దిశానిర్దేశం అధినేత కేస
ఉమ్మడి జిల్లాలో ముమ్మరంగా కరోనా మాస్ వ్యాక్సినేషన్ మారుమూలకూ వెళ్లి టీకాలు వేస్తున్న వైద్య బృందాలు యాదాద్రి భవనగిరిలో 83.17 శాతం వ్యాక్సినేషన్ పూర్తి నీలగిరి, అక్టోబర్ 20 : కరోనా నియంత్రణ దిశగా రాష్ట్ర �
తిరుమలగిరి మండలానికి నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ త్వరలో లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10లక్షల చొప్పున జమ హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం తిరుమలగిరి, అక్టోబర్ 20 : దళితుల బత�
విజయ గర్జనపై నేడు సమావేశం ఉమ్మడి జిల్లాకు మంత్రి జగదీశ్రెడ్డి సారథ్యం ఎమ్మెల్యేల నేతృత్వంలో సిటీకి వెళ్లనున్న ముఖ్య నేతలు ఒకేసారి 2 నియోజకవర్గాలచొప్పున సమీక్ష దిశానిర్దేశం చేయనున్న టీఆర్ఎస్ వర్కి�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు గత కొద్దిరోజులుగా ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో నిరాటంకంగా కొనసాగుతుంది. బుధవారం ప్రాజెక్టు మూడు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 3413.75 క్యూసెక్కు
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16116 క్యూసెక్కుల నీటిని విడుదలను దిగువకు కొనసాగిస్తు న్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.60 (310. 8498 టీఎంసీలు) మేర నీరు నిల�
దేవరకొండ: ముఖ్యమంత్రి సహాయనిధి అభాగ్యులకు అర్థిక భరోసా కల్పిస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 77 మంది బాధితులకు ముఖ్య మంత�
కొవిడ్ నిబంధనలతో పరీక్షల నిర్వహణ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 27,371మంది విద్యార్థులు 146 పరీక్ష కేంద్రాల ఏర్పాటు నిమిషం ఆలస్యమైనా అనుమతి నిల్ ఈ నెల 25నుంచి నవంబర్ 3వరకు పరీక్షలు రామగిరి, అక్టోబర్ 19 : కొవిడ్ నే�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 29 మంది అమరవీరులు వారి త్యాగాలను స్మరిస్తూ ఈ నెల 21 నుంచి 30 వరకు ఫ్లాగ్డే నీలగిరి, అక్టోబర్ 19 : శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అను నిత్యం పోరాడుతున్నారు. మనం ప్రశాంతంగా ఉండగలుగుతు�
రామగిరి: పద్యం తెలుగు వారి సోత్తు అని.. అజరామరంగా వేల ఏండ్లుగా పద్యం విలసిల్లుతుంది. దీన్ని భవిష్యత్తు తరా లకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని దాశరథి అవార్డు గ్రహీత, ప్రముఖ సాహితీవేత్త డా.కూరెళ్ల విఠలా
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా మంగళవారం దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 4883.92 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. కాలువల నుంచి 5082.21 క్యూసెక్కులు అవుట్ఫ్లో వెళుతుంది. ప్రాజెక్టు 2�
కనగల్: భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న దర్వేశిపురం(పర్వతగిరి) రేణుక ఏల్లమ్మ దేవస్ధానం వద్ద మంగ ళవారం కావడంతో భకులు అధిక సంఖ్యలో తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు, అభిషేకాలు నిర్వహించారు
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 4 క్రస్ట్ గేట్ల ద్వారా 32316 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.80 (311.4474 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది. న
దేవరకొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు అకర్శితులై అన్ని పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని చింతపల్లి మండలం �