టీఆర్ఎస్ పాలనలోనే గుడుల అభివృద్ధి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అర్వపల్లి యోగానంద లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో పునఃప్రతిష్ఠాపనోత్సవాలు ఎమ్మెల్యే కిశోర్తో కలిసి ప్రత్యేక పూ�
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి బీబీనగర్, మే 24 : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాతే గ్రామాలకు మహర్దశ పట్టిందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని బట్టుగూడెం, రామునిగుండ్ల తండా, గుర్రా�
కొరటికల్లో రూ.65 లక్షలతో రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం హర్షం వ్యక్తం చేస్తున్నగ్రామస్తులు ఆత్మకూరు(ఎం), మే 24 : గ్రామాల అభివృద్ధిలో భాగంగా మండలంలోని కొరటికల్కు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో �
భక్తళాపురంవాసులతో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మాటామంతి అడుగక ముందే సీఎం కేసీఆర్ అందరికీ అన్నీ ఇస్తున్నారని వెల్లడి పెన్పహాడ్, మే 24 : నిత్యం ప్రజల మధ్యే ఉండే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల �
సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఏనెకర్ర భూములు ఆక్రమణలపై స్థానికుల ఆందోళన హుజూర్నగర్ రూరల్ : ప్రభుత్వ ఆధీనంలోని గుట్టలు, ఏనె భూములకు రక్షణ కరువైంది. పలువురు వ్యాపారులు ఈ భూముల మట్టిని రాత్రి పగలు తేడ�
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కట్టంగూర్(నకిరేకల్), మే 24 : నకిరేకల్ పట్టణంలో సబ్ కోర్టు భవన నిర్మాణ పనులను చేపట్టి త్వరితగతిన పూర్తి చేస్తామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సబ్ కోర్టు నిర్మాణం క�
పరీక్షల రాష్ట్ర పరిశీలకురాలు, విద్యాశాఖ జేడీ వెంకటనర్సమ్మ మాస్ కాపీయింగ్కు పాల్పడిన నలుగురు విద్యార్థులు డిబార్ మిర్యాలగూడ, మే 24 : పదో తరగతి పరీక్షల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంట�
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి నీలగిరి, మే 24 : ప్రభుత్వ దవాఖానలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను మ�
ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన దేవరకొండ రూరల్, మే 24 : ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర సర్కారు ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమాన్ని చేపట
ఈ వానకాలంలోనూ రైతు బంధు సాయం తొమ్మిదో విడుతకు సర్కారు సన్నద్ధం ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం బ్యాంకు ఖాతాల మార్పునకు ఛాన్స్.. నేడు ఆఖరు తేదీ త్వరలోనే విధివిధానాల ఖరారు ఎప్పటి మాదిరిగానే కొత్త రై
రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ అడ్డగూడూరు, మే 24 : దేశంలోని అన్ని రాష్ర్టాలకు అన్నపూర్ణగా తెలంగాణ మారబోతుందని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయ
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి భువనగిరి అర్బన్, మే 24 : రాజ్యాంగం, చట్టపరంగా మహిళలకు లభించిన హక్కులను కాపాడటమే లక్ష్యమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతాల
రెండు స్టేషన్లు ఉన్నా ప్రయాణానికి నోచని దామరచర్లవాసులు లాక్డౌన్ తర్వాత విష్ణుపురం స్టేషన్లో ఆగని రైళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, అనేక సిమెంట్ పరిశ్రమ�
వైభవంగా స్వామి, అమ్మవార్ల నిత్యకల్యాణోత్సవం స్వామివారి ఖజానాకు రూ.21,40,028ఆదాయం యాదాద్రి, మే 23 : యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి వారి ప్రధానాలయ ముఖ మండపంలోని స్పటిక రామలింగ�