స్ఫూర్తిగా నిలుస్తున్న ఇద్దరు మిత్రులు లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్తో సేవా కార్యక్రమాలు నేను, నా వాళ్లు బాగుండాలనే వారిని చూస్తుంటాం. కానీ అందరూ బాగుండాలనే వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఈ కోవలోకే వ�
చందంపేట మండలంలో మొదటిసారి సాగు తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి దిశగా రైతు ఆలోచన స్థానిక రైతులకు పంట విధానంపై అవగాహన చందంపేట, మే 26 : డ్రాగన్ ఫ్రూట్ సాగు మారుమాల గ్రామాల్లోనూ సాగు చేసేందుకు రైతులు ముందుక�
నల్లగొండలో వచ్చే నెల 4న శంకుస్థాపన హాజరుకానున్న మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కంచర్ల తుది దశలో సూర్యాపేట మెడికల్ కాలేజీ పనులు వైద్య కళాశాల ఏర్పాటుతో జిల్లాకేంద్�
జిల్లా కోర్టు కాంప్లెక్స్లకు స్థలం కేటాయింపు సూర్యాపేట కోర్టుకు కుడకుడలో 6 ఎకరాలు యాదాద్రి కోర్టుకు రాయగిరిలో 10ఎకరాలు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం స్వరాష్ట్రంలో ప్రజలకు పాలనను చేరువ చేసేం�
పలుచోట్ల కూలిన చెట్లు.. ఎగిరి పోయిన ఇండ్ల రేకులు తిరుమలగిరి సాగర్ మండలంలో గోడకూలి వ్యక్తి మృతి నల్లగొండ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. గురువారం సాయంత్రం వాతావరణం చల్లబడి ఒక్కసారిగా వీచిన గాలుల�
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఎల్లారెడ్డిగూడెంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన నార్కట్పల్లి, మే 26 : గ్రామాల సమగ్రాభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మ�
57 మందికి మెమోల జారీపై ఆందోళన నీలగిరి,మే 25 : నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కళాశాల వైద్యులకు ప్రిన్సిపాల్ మెమో జారీ చేయడాన్ని నిరసిస్తూ కళాశాల వైద్యులు బుధవారం సూపరింటెండెంట్ చాంబర్ వద్ద నల్లా బ్యాడ్జిలు �
ట్రాప్ కెమెరాలతో వన్యప్రాణుల సంఖ్యను తేల్చిన అధికారులు చందంపేట, మే 25 : నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య పెరిగినట్లు అటవీశాఖ అధికారులు తేల్చారు. ట్రాప్ కెమెరాల ద్వారా వన్యప్రాణుల సంఖ్యను నిర్ణయించారు.
పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు అన్ని వీధుల్లో పూర్తయిన సీసీ రోడ్ల నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుపోయాయి. క్రమం తప్పుకుండా నిధులు మంజూరు చేస్తుండడంతో గ్ర�
పూజల్లో పాల్గొన్న ఎంపీ బడుగుల, జడ్పీ చైర్మన్ బండా, ఎమ్మెల్యే కంచర్ల, చిరుమర్తి రామగిరి, మే 25 : హనుమాన్ జయంతి వేడుకలు బుధవారం జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు తెల్లవ�
మార్పులు, చేర్పులకు పాసుపుస్తకంలో అవకాశం ధరణిలో కొత్తగా 11 ఆప్షన్లు నేరేడుచర్ల/ హుజూర్నగర్/ చిలుకూరు, మే 25 : రైతుల పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులను సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిం
మిర్యాలగూడ రూరల్, మే 25 : వానకాలం పంటల సాగు చేసే ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకు సరిపడా విత్తనాలు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ రీజినల్ మేనేజర్ సీహెచ్. కృష్ణవేణి తెలిపారు. బుధవారం మిర�
ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ చిట్యాల, మే 25 : రైతులు అధైర్యపడొద్దని, ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని రాజ్యసభ సభ్యుడు బడుగ�
గజాల స్థలంలో ఇల్లు ఉన్న వారికి అవకాశం జీఓ 58 ద్వారా ఉచితంగా చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరకర భూముల్లో ఉంటే నో పర్మిషన్సర్వే చేస్తున్న నల్లగొండ జిల్లాలో క్రమబద్ధీకరణకు 4,574 దరఖాస్తులు 125 గజాల స్థలంలో