దేవరకొండ, తుంగతుర్తి ఎమ్మెల్యేల సమక్షంలో చేరిన వివిధ పార్టీల నాయకులు దేవరొండ, మే 28 : పేదల ఆభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అ�
చివరి రోజు పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి జూన్ 2 నుంచి మూల్యాంకనం ఈ నెల 23న ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ముగి శాయి. చివరి రోజు ఎగ్జామ్ సెంటర్ల వద్ద విద్యార్థుల సందడి కనిపించింది.
దుక్కులు సిద్ధం చేయడంలో రైతన్న బిజీబిజీ అనుకూలమైన వర్షాల కోసం ఎదురుచూపు ఇప్పటికే అందుబాటులో ఎరువులు, విత్తనాలు దశలవారీగా ఎరువుల దిగుమతికి కార్యాచరణ కల్తీ విత్తనాలపై నిరంతర నిఘా.. రంగంలోకి ప్రత్యేక బృం�
అధిక దిగుబడులకు ఇదే మంచి సమయం రోగాలను తట్టుకునే శక్తి పెరుగుదల.. పంటల ఖర్చు తక్కువ యాదాద్రి, మే27 : పూర్వం నుంచి రోహిణి కార్తెను సాగు ఆరంభానికి అనుకూలమైన కాలంగా గుర్తించారు. ఈ కార్తెలో వానకాలం సాగు మొదలు పెడ�
8 విడుతలో మునుగోడు మండలంలో 4.05 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం నర్సరీల్లో సుమారు 30 రకాల మొక్కలు మునుగోడు, మే 26 : ఎనిమిదో విడుత హరితహారానికి మండలంలోని వన నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేస్తున్నారు. నర్సరీల్లో విభిన
ద్విభాషా పద్ధతిలో పాఠ్యపుస్తకాలు మన ఊరు – మన బడిలో భాగంగా నిర్ణయం ఇంగ్లిష్ పాఠ్యాంశాలు పక్కనే తెలుగులోనూ.. విద్యార్థులను ఆకట్టుకునేందుకు విద్యాశాఖ వినూత్న ప్రయోగం ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తి చేసిన ప�
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ నూతనకల్, మే 27 : ఆడబిడ్డల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆ దిశగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్
గ్రామ పంచాయతీల్లో ఆన్లైన్ విధానం సూర్యాపేట జిల్లాలో 82 శాతం పూర్తి ఆన్లైన్ ప్రక్రియలో నాలుగోస్థానం గతేడాది 96 శాతం పన్నుల వసూళ్లలోనూ రికార్డ్ ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఆన్లైన్ డిమాండ్ నోటీసులు పంచ�
నీటి కుండీలు ఏర్పాటు చేసి పశుపక్ష్యాదుల దాహం తీరుస్తున్న నగర పౌరులు యానిమల్వారియర్స్ స్వచ్ఛంద సేవ సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): వేసవి వచ్చిందంటే చాలు నీటి చుక్క కోసం అల్లాడిపోతాం. కాలు బయటపెడితే కా�
చేతి వేళ్లలో ఆరోగ్యం అనారోగ్య సమస్యలకు..యోగా ముద్రలతో చెక్ యోగాసైన్స్లో చేతివేళ్ల కదలికలకు గొప్ప శక్తి ముద్ర నుంచి ప్రాణముద్ర వరకు ప్రతీది కీలకమే పూర్వీకుల నుంచి వస్తున్న సాధన సుమారు 300పైగా యోగా ముద్ర�
చిన్ననాటి కష్టాలే రచనా వస్తువులు సాహితీ రంగంలో రాణిస్తున్న ఉపాధ్యాయుడు మునుగోడు, మే 26 : బాల్యంలో పడిన కష్టాలే ఆయన రచనలకు వస్తువులయ్యాయి. కలం నుంచి జాలువారిన అక్షర ఆయుధాలు సామాజిక సమస్యలపై చైతన్యపు గళం వి�