కొండమల్లేపల్లి, మే 21 : గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నార�
ఇప్పటివరకు 2.65లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ఐకేపీ, పీఏసీఎస్, ఏఎంసీ ఆధ్వర్యంలో 248 కేంద్రాలు రూ.520.కోట్లకు గానూ రూ.277కోట్లు చెల్లింపు ట్యాబ్ ఎంట్రీ అయిన రెండు, మూడ్రోజుల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బు నల్లగొ
నల్లగొండ, మే 21 : ఈ నెల 23 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ఆ
మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో మెడికల్ హబ్గా సూర్యాపేట ప్రగతిని వివరించిన వైద్య బృందం సూర్యాపేట జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మంత్రి జగదీశ్రెడ్డి సమీక్ష సూర్యాపేట టౌన్, మే 21 : మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో స�
వైభవంగా స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం ఖజానాకు రూ.33,69,790 ఆదాయం యాదాద్రి, మే 20 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూ ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. ప్రధ
భారీ ర్యాలీ.. పాల్గొన్న టీఆర్ఎస్ శ్రేణులు భువనగిరి అర్బన్, మే 20 : పలు అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలకు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి విచ్చేసిన రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు�
భువనగిరి ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు : మంత్రి హరీశ్రావు సీఎం కేసీఆర్ నాయకత్వంలో సర్కారు దవాఖానలకు మహర్దశ భువనగిరి జిల్లా దవాఖానను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం డయాలసిస్ సెంటర్ను నెల రోజుల్లో అందు
ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ శాలిగౌరారం, మే 20 : వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తేవడం సీఎం కేసీఆర్కు వెన్నతో పెట్టిన విద్య అని, సాగునీటి వనరుల కల్పనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్1 స్థానంలో
బీజేపీ, కాంగ్రెస్ రెండూ ప్రజా విద్రోహక పార్టీలే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూర్యాపేట టౌన్, మే 20 : తెలంగాణకు సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గు�
కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ నిందితుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మూడు కత్తులు, రెండు బైక్లు స్వాధీనం మునగాల, మే 20 : మోతె మండల కేంద్రంలో ఈ నెల 13న హత్యకు గురైన పగడాల జనార్దన్రెడ్డి(70)కేసును పోలీసులు ఛేదించా�
జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నార్కట్పల్లి, మే 20: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే పట్టణాలకు దీటుగా గ్రామాలు ఎంతో అభివృద్ధ్ది చెందుతున్నాయని జడ్పీ చైర్మన్ బండ న
స్వాగతం పలికేందుకు వెళ్లిన జనసేన కార్యకర్తలకు ప్రమాదం కోదాడ రూరల్, మే 20 : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాన్వాయ్ ఢీ కొని ఇద్దరు కార్యకర్తలకు తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరి�
సూర్యాపేట రూరల్, మే 20 : దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని రామన్నగూడెం గ్రామానికి �