ముడుదండ్లలో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే రవీంద్రకుమార్ చందంపేట, మే 19 : ఆత్మగౌరవ లోగిళ్లు, మన డబుల్ బెడ్రూం ఇండ్లు అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం చందంపే�
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ముగిశాయి. చివరి రోజు కెమిస్ట్రీ, కామర్స్ ఎగ్జామ్ రాసిన అనంతరం పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి కనిపించింది. హాస్టల్లో ఉండే విద్యార్థులు సామాన
సీఎం కేసీఆర్ సంకల్పానికి అధికారుల చిత్తశుద్ధి తోడు.. సమర్థవంతమైన అధికారులతోనే ప్రగతి సాధ్యం నేడు దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలు తెలంగాణలో లేవు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ‘ప్రభు�
రూ.40లక్షలతో సీసీరోడ్ల నిర్మాణం హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు ఆత్మకూరు(ఎం), మే 19 : గతంలో పల్లెల్లో ఎటూ చూసినా మట్టి రోడ్లే దర్శనమిచ్చేవి. చిన్నపాటి వర్షం వచ్చినా బురదమయంగా మారేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్�
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రామన్నపేట, మే19 : పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నదని
శ్రీవారి ఖజానాకు రూ. 17,45,758 యాదాద్రి, మే19 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం లో గురువారం సంప్రదాయ పూజలు వైభవంగా జరిగాయి. తెల్లవారు జామున 3.30 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం నిర్వహించి, తిరువారాధన చ
4,75,280 ఎకరాల్లో పంటల సాగుకు అవకాశం అందులో 19,950 ఎకరాల్లో ఉద్యాన పంటలు వర్షాలు సమృద్ధిగా కురిస్తే మరింతగా పెరుగనున్న విస్తీర్ణం 46,452 క్వింటాళ్ల విత్తనాలు.. 83,497 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరంపత్తి సాగుకు రైతుల మొగ�
రెండ్రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశం బృహత్ పల్లె ప్రకృతి వనాలు నూరు శాతం ఏర్పాటుకు చర్యలుతాసీల్దార్లు, ఎంపీడీఓలతో సమీక్ష భువనగిరి కలెక్టరేట్, మే 19 : గ్రామీణ క్రీడా ప్రాంగణాలు, బృహత్ పల్లె ప్రక
రోడ్డు సేఫ్టీ బిల్లును వ్యతిరేకిస్తూ రవాణా బంద్ కేంద్రం తీరుపై మండిపడ్డ కార్మిక లోకం రోడ్డు సేఫ్టీ బిల్లు పేరుతో భారీ చలాన్లు వేస్తూ రవాణా రంగాన్ని కుదేలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై కార్మిక లోకం భగ�
హెకారు సబ్సిడీ రూ.37వేల నుంచి 55వేలకు పెంపు ఎస్సీ, ఎస్టీ రైతులకు నూరు శాతం సబ్సిడీతో డ్రిప్ నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 2,139 ఎకరాల్లో సాగుఈ ఏడాది లక్ష్యం 15,500 ఎకరాలు మార్కెటింగ్పై ఆందోళన వద్దంటున్న ఉద్యాన�
మినీ ట్యాంక్బండ్ను పరిశీలించిన విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ర్యాపేటలోని సద్దుల చెరువు మినీ ట్యాంక్బండ్ను విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సోమవారం రాత్రి ఆకస్మికంగా స�
20 మందికి తీవ్ర గాయాలు ముగ్గురి పరిస్థితి విషమం నార్కట్పల్లి, మే 16 : సాంకేతిక లోపంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న కండక్�
కార్గో సేవలతో ప్రజలకు మరింత దగ్గరవుతున్న ఆర్టీసీ పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో గుర్తింపు తాజాగా ఇంటికే బంగినపల్లి మామిడిపండ్లు ఉమ్మడి నల్లగొండలో 9 నెలల్లో రూ.4.30కోట్ల ఆదాయం నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభా�