తుర్కపల్లి, జూన్ 25 : పాఠశాలల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్ అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని దత్తాయిపల్లి హైస్కూల్, ప్రాథమిక పాఠశాలక�
ఎంపీపీ అమరావతి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఖలీల్ గుండాల, జూన్ 25 : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎంపీపీ తాండ్ర అమరావతి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ ఖలీల్ సూచించారు. శనివారం మండల కేంద్రంలో హరితహా�
తొలకరి వానలతో హరితహారం షురూ.. గుంతలు తీస్తున్న ఉపాధి హామీ కూలీలు ఇంటికి ఆరు మొక్కలు అందిస్తున్న పంచాయతీ కార్మికులు నల్లగొండ జిల్లాలో తొలిరోజు 5,880 మొక్కల నాటింపు పంచాయతీరాజ్, అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కల పె�
జిల్లా వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీలు పాల్గొన్న ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, పోలీస్ సిబ్బంది సూర్యాపేటసిటీ, జూన్ 25 : గంజాయి, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ రాజేంద్రప్రసా�
వచ్చే నెల ఒకటి నుంచి మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ నిషేధం సింగిల్ యూజ్డ్తోపాటు 120 మైక్రాన్ల కంటే తక్కువ మందంపై బ్యాన్ నేటి నుంచి మున్సిపాలిటీల వారీగా కార్యాచరణ ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీల ఏర్పాట�
నిరర్ధక ఆస్తులు 9 నుంచి 2.39 శాతానికి గతేడాది రూ.12 కోట్లు… ఈ ఏడాది రూ.23 కోట్ల ఆదాయం వార్షిక ఆడిట్ నివేదికను వెల్లడించిన చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి వ్యవసాయంతోపాటు కమర్షియల్ రుణాల పెంపునకు తీర్మానం న�
ఆధునిక వసతులతో అత్యుత్తమ బోధన 1977 నుంచి ఎంతో మందికి విద్య ప్రస్తుతం 2,478మంది విద్యార్థులు.. రెండు షిఫ్టుల్లో టీచింగ్ రాష్ట్రంలో న్యాక్గ్రేడ్-ఏ సాధించిన మూడు కాలేజీల్లో ఒకటి డిజిటల్ తరగతులు.. 25 వేల పుస్తక�
యాదాద్రి భువనగిరి కేంద్రంగా పాస్పోర్ట్ సేవలు నిత్యం 20-30 స్లాట్ బుకింగ్లు దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లో ఇంటికే పాస్పోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం చొరవతో చేరువైన సేవలు యాదాద్రి, జూన్24 : చదువు, ఉద్యోగం, వ�
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు మిర్యాలగూడ, జూన్ 24 : కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన పోలెపల్లి లక్ష�
నల్లగొండ కలెక్టర్ రాహుల్ శర్మ ఐదో రోజు కొనసాగిన ప్లాట్ల వేలం నల్లగొండ, జూన్ 24 : శ్రీవల్లి టౌన్షిప్లో ప్లాట్లు, గృహాలు కొనుగోలు చేసిన బిడ్డర్లకు అపోహలు అవసరం లేదని, ప్రభుత్వమే వెంచర్లో అన్ని వసతులు క�
వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ దేవరకొండ,సాగర్ దవాఖానల తనిఖీ దేవరకొండ, జూన్ 23 : ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజ