రైతుబంధు పంపిణీ షురూ .. తొలిరోజు 1.33 లక్షల రైతులకు అందిన నగదు నల్లగొండ, జూన్ 28 : రాష్ట్ర ప్రభుత్వం వానకాలం సీజన్ కోసం రైతులకు పెట్టుబడి సాయం కింద అందిస్తున్న రైతుబంధు మంగళవారం నుంచి వారి ఖాతాల్లో జమ అవుతున్
సూర్యాపేట, జూన్ 28 : సూర్యాపేట పట్టణ సుందరీకరణపై ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఇకపై వార్డుల్లో ఆకస్మిక తనిఖీలు ఉంటాయని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవ�
అక్టోబర్ 15 నుంచి ర్యాలీలు, ఎంపికలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల అభ్యర్థులు ఇక్కడికే.. ఫలించిన మంత్రి జగదీశ్రెడ్డి కృషి.. సూర్యాపేటకు దక్కిన గౌరవం సూర్యాపేట, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : దేశ రక్షణ కోసం సైన�
కంచి పీఠం ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణానికి సంకల్పం టెంపుల్ సిటీ నిర్మించేందుకు చర్యలు : ఎమ్మెల్యే కంచర్ల రామగిరి, జూన్ 28 : చర్లపల్లి బైపాస్ సమీపంలోని అనేశ్వరమ్మ గుట్టను కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు సెట్ కన్వీనర్ జానకీదేవి రేపు నల్లగొండలో పది కేంద్రాల్లో పరీక్ష రామగిరి, జూన్ 28 : పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 30న నిర్వహించే టీఎస్ పాలిసెట్-2022 పరీక్షను పకడ్బ
మూతపడిన రైస్ మిల్లులు తెరిచి హమాలీలకు ఉపాధి కల్పించాలి పేరుకుపోయిన బియ్యం నిల్వలను తక్షణమే సేకరించాలి ఎఫ్సీఐ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో హమాలీల మహా ధర్నా కుట్రలమారి కేంద్రం కక్ష పూరిత చర్యలతో
సీఎం ప్రకటించిన రూ.40కోట్లతో పనులు నేరేడుచర్ల, హుజూర్నగర్ మున్సిపాలిటీల్లో శరవేగంగా అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి ముందుకు నేరేడుచర్ల, జూన్ 25 : సీఎం కేసీఆర్ ఇచ్చిన హామ�
ఆరో రోజూ కొనసాగిన ప్లాట్ల వేలం ఇప్పటివరకు రూ.4.81 కోట్ల విలువైన ప్లాట్లు, ఇండ్ల అమ్మకం నల్లగొండ, జూన్ 25 : శ్రీవల్లి టౌన్షిప్లో ప్లాట్లతోపాటు గృహాలు కొనుగోలు చేయాలనుకునే వారు వేలంలో పాల్గొనాలంటే నేడే చివర�
కోలుకోని టాకీసులు థియేటర్లపై ఓటీటీ ఎఫెక్ట్.. వెంటాడుతున్న పైరసీ భూతం కొవిడ్ పరిస్థితుల నాటి నుంచి తీవ్ర ప్రభావం 750 సీటింగ్ సామర్థ్యం ఉన్న థియేటర్లలో తెగుతున్న టికెట్లు 200 లోపే.. ఓనర్లకు తలకు మించిన భారం�
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రామన్నపేట, జూన్ 25 : అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం ఆయన మండలంలోని ఎన్నారం గ్రామంలో రూ.20లక్షలతో చేపడుతున�
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి ఎఫ్సీఐ వద్ద హమాలీ కార్మికులతో మహా ధర్నా రామగిరి, జూన్ 25 : ఎఫ్సీఐ కస్టమ్ మిల్లింగ్ రైస్ను తీసుకోకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల రైస్ మిల్లులు మూత �
వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ కన్పిస్తలేదా? అభివృద్ధిని చూసి ప్రభుత్వంపై విమర్శలు మానుకోవాలి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి భువనగిరి అర్బన్, జూన్ 25 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస