ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి రాజాపేట, జూన్ 30 : నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని మల్
సమస్యల పరిష్కారానికి సమగ్ర చర్యలు విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ మన ఊరు – మన బడిపై సమీక్ష రాష్ట్ర విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ భువనగిరి కలెక్టరేట్, జూన్ 30 : పాఠశాలల్లో సమస
ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చింతలపాలెం, జూన్ 30 : ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని
బాలికల ఉత్తీర్ణత శాతం 95.13 బాలుర శాతం 90.96 రాష్ట్రంలో జిల్లాకు 16వ స్థానం నాలుగు స్థానాలు తగ్గిన ర్యాంకింగ్ ఫలితాల్లో గురుకుల, కస్తూర్బా విద్యార్థుల ప్రతిభ పాఠశాల విద్యాశాఖ గురువారం విడుదల చేసిన పదో తరగతి వా
విత్తన శుద్ధితో తెగుళ్ల నివారణ వరి నారుమడిలో సరైన విధానాలు అనుసరించాలి 25-30 రోజుల లేత నారు నాటడం శ్రేయస్కరం భూసార వృద్ధికి సేంద్రియ, జీవన ఎరువులు వాడాలి పొలంలో కాలిబాటలతో అనేక ఉపయోగాలు వరిలో విత్తనం ఎంపిక
దళారులను నమ్మి మోసపోవద్దు.. కంపెనీ విత్తనాలతో రైతులకు మేలు నేరేడుచర్ల, జూన్ 30 : వానకాలం సీజన్ ప్రాంభమైంది. రైతులు పొలం పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. విత్తనాలు కొనుగోలులో రైతులు అప్రమత్తంగా ఉండాలి. నాణ్యతల�
ఫుడ్ కార్పొరేషన్ కమిషన్ చైర్మన్గా మేడే రాజీవ్సాగర్ ఉమ్మడి జిల్లాకు మరోమారు సీఎం కేసీఆర్ ప్రాధాన్యం హర్షం వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు తిరుమలగిరి, జూన్ 30 : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మ
మూడో వారంలో మంత్రి కేటీఆర్ పర్యటన మున్సిపల్ సమావేశంలో చైర్మన్ మందడి సైదిరెడ్డి నీలగిరి, జూన్ 30 : నల్లగొండ పట్టణంలో రూ. 250 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ
ఉమ్మడి జిల్లాకు మరోమారు సీఎం కేసీఆర్ ప్రాధాన్యం హర్షం వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు తిరుమలగిరి, జూన్ 30 : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, త�
పొదుపుగా వాడుకోవాలని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సూచన డిండి, జూన్ 30 : మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టు ప్రధాన తూము షట్టర్స్ను దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ గురువారం పైకి ఎత్తి ఆయకట్టుకు నీట
4,220 మంది విద్యార్థులు హాజరు రామగిరి, జూన్ 30 : పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ పాలిసెట్-2022 పరీక్ష గురువారం సజావుగా జరిగింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో 10 పరీక్ష కేంద్రాలు ఏర్ప�