ఉద్యోగార్థులకు అవగాహన సదస్సులో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి రామగిరి, జూన్ 30 : అంకితభావం, పట్టుదలతో ఇష్టపడి చదివితే పోటీ పరీక్షల్లో విజయం సాధించడం చాలా సులభమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థ
బాలికల ఉత్తీర్ణత శాతం 95.32 బాలుర శాతం 92.05 రాష్ట్రంలో జిల్లాకు 14వ స్థానం మూడు స్థానాలు తగ్గిన ర్యాంకింగ్ ఫలితాల్లో గురుకుల, కస్తూర్బా విద్యార్థుల ప్రతిభ పాఠశాల విద్యాశాఖ గురువారం విడుదల చేసిన పదో తరగతి వార్
నేటి నుంచి అన్ని దుకాణాల్లోనూ 4జీ సేవలు జాప్యం లేని నిరాటంక సరఫరాకు చర్యలు బియ్యం తీసుకున్న వెంటనే కార్డుదారుడికి రసీదు కొత్త విధానంపై డీలర్లకు శిక్షణ.. మిషన్ల పంపిణీ పూర్తి ఉమ్మడి జిల్లాలో 10.10 లక్షల కార్�
ఉమ్మడి జిల్లాలో 56 పాఠశాలల్లో 98.42 శాతం ఉత్తీర్ణత 25 పాఠశాలల్లో 100శాతం ఫలితాలు.. 4,250 మంది పరిక్షకు హాజరైతే 4183 మంది పాస్ నల్లగొండ, జూన్ 30 : పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురుకుల పాఠశాల విద్యార్థులు స
నిధులివ్వరు.. రుణాలు అడ్డుకుంటరు ఆర్థికంగా ఇబ్బందులున్నా రాష్ట్రంలో ఆగని సంక్షేమం కొవిడ్ కష్టకాలంలోనూ ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు సీఎం కేసీఆర్ పాలనా దక్షతతోనే ఇది సాధ్యం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గ�
ఖాతాల్లోకి పంట పెట్టుబడి సాయం ఉమ్మడి జిల్లాలో రెండ్రోజుల్లో 5.28లక్షల మందికి రాష్ట్రంలో అత్యధికం నల్లగొండకే.. ఎకరం నుంచి మొదలుకొని దశల వారీగా అందరికీ.. కొనసాగుతున్న కొత్త దరఖాస్తుల స్వీకరణ నల్లగొండ ప్రతిన
యాదాద్రి ఆలయానికి రూ.11,11,068 ఆదాయం యాదాద్రి, జూన్ 29 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో బుధవారం స్వామి, అమ్మవార్లకు అర్చకులు వైభవంగా నిత్య పూజలు నిర్వహించారు. వేకువ జామున 3.30 గంటలకు నిత్యపూజలు ప్రారంభమయ�
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రామన్నపేట, జూన్ 29 : పల్లెల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం మండలంలోని మునిపంపుల,
ముందు నుంచే గర్భిణులను సంసిద్ధం ప్రత్యేక ఆసనాలపై ఆరోగ్య సిబ్బందికి శిక్షణ వారి ద్వారా క్షేత్రస్థాయిలో గర్భిణులకు అవగాహన సిజేరియన్లకు చెక్ పెట్టడమే లక్ష్యం భువనగిరి కలెక్టరేట్, జూన్ 29 : మాతృత్వం.. మాట�
ఫలితం ఎలా ఉన్నా పాజిటివ్గా తీసుకోవాలి మానసికంగా దృఢంగా ఉండాలి నేరేడుచర్ల, జూన్ 29 : పరీక్షల ఫలితాలు అంటేనే చాలా మంది విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రుల్లో కంగారు ఉండటం సహజం. రిజల్ట్స్ ఎలా ఉంటాయో, తమకు �
కలెక్టర్ పమేలాసత్పతి భువనగిరి కలెక్టరేట్, జూన్ 29 : విద్యార్థి దశ నుంచే నైపుణ్యాన్ని పెంచుకోవాలని, అప్పుడే ఉపాధి అవకాశాలు దొరుకుతాయని కలెక్టర్ పమేలాసత్పతి తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం సమావే
కలెక్టర్ పమేలాసత్పతి ఆత్మకూరు(ఎం), జూన్ 29 : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉత్తమ విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి బుధవారం అన్ని అంశాలపై అవగాహన కల్పించేందుకు బోధన కార్యక్
జిల్లాలో 7 పరీక్ష కేంద్రాలు హాజరుకానున్న 1,783 మంది విద్యార్థులు భువనగిరి అర్బన్, జూన్ 29 : యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా పాలిసెట్-2022 (పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) గురువారం నిర్వహించనున్న
దేవరకొండ, జూన్ 28 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు రాష్ట్రంలోని ఆడబిడ్డలకు వరమని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. నియోజకవర్గంలోని 291 మంది లబ్ధిదారులకు మంజూరైన ర�