ఎమ్మెల్యే భాస్కర్రావు జిల్లా వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి మిర్యాలగూడ రూరల్, జూన్ 21 : ప్రొఫెసర్ జయశంకర్ సర్ చూపిన మార్గం అనుసరణీయమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. ప్రొఫెసర్ జ
జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.భాస్కర్రావు జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం భువనగిరి అర్బన్ : యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని జిల్యా ప్రధాన న్యాయమూర్తి వి.భాస్కర్రావు అన్నారు. రాష్ట�
జిల్లాలో మొత్తం 187 ప్రైవేట్ స్కూళ్ల బస్సులు ఇప్పటి వరకు 8 బస్సులు సీజ్ నిత్యం తనిఖీలు చేస్తామంటున్న అధికారులు యాదగిరిగుట్ట రూరల్, జూన్ 21 ;జిల్లాలోని మోత్కూరు, చౌటుప్పల్ పట్టణాల్లో సోమవారం 8 ఫిట్నెస్�
సమస్య చెప్పుకునేందుకు వచ్చిన దివ్యాంగుడికి అండ ట్రైసైకిల్, డబుల్ బెడ్రూం ఇంటి హామీతోపాటు ఆర్థిక సాయం మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన నజీర్పాషా సూర్యాపేట టౌన్, జూన్ 21 : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటక�
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ కోదాడ రూరల్, జూన్ 21 : సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. మండలంలోని ఎర్రవరం, రామలక్ష్మైపురం, �
యోగాతో శారీరక, మానసికోల్లాసం అనేక వ్యాధుల నివారణకు సులువైన మార్గం ప్రతి ఆసనానికి ప్రత్యేక స్థానం రామగిరి, జూన్ 20 :మనస్సు, వాక్కు, కర్మలను నియంత్రించుకోవడంతో పాటు శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతతను పొందేం�
జూన్, జూలైలోనే విత్తాలి సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం కూరగాయలు సాగు చేసే రైతులు బెండ వేసేందుకు ఇదే సరైన సమయం. జూన్, జూలైలో బెండను విత్తుకొని, సరైన సస్యరక్షణ చర్యలు చేపట
ఇరుకైన బ్రిడ్జి నిర్మాణానికే సన్నద్ధం నల్లగొండలో రైల్వే అధికారుల తీరు విస్మయం! అభ్యంతరం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కంచర్ల కలెక్టర్తో కలిసి బ్రిడ్జి స్థలం పరిశీలన నల్లగొండ ప్రతినిధి, జూన్ 20(నమస్తే తెలంగా
12 లక్షల విలువ చేసే 220 కిలోల ప్యాకెట్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రెమా రాజేశ్వరి నల్లగొండ సిటీ, జూన్ 20 : గంజాయి రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను నార్కట్పల్లి పోలీస్స్టేషన్ పరిధి గోపాలా యిపల్ల�
పల్లెలు, పట్టణాల్లో స్వచ్ఛ వాతావరణం కల్పించడంతో పాటు పచ్చదనం పెంపొందించేలా రాష్ట్ర ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో ఐదో విడుత పల్లెప్రగతి కార్యక�
ఏండ్ల కింద మూతబడ్డ ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభం నల్లగొండ జిల్లాలో 10, యాదాద్రిలో ఆరు స్కూళ్లలో చేరిన విద్యార్థులు సత్ఫలితాలిస్తున్న మన ఊరు – మన బడి 317 జీఓతో మారుమూల పాఠశాలలకూ టీచర్ల కేటాయింపు హర్షం �
అక్రమ వ్యాపారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా ఎస్పీ ఎస్. రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. శనివారం కోదాడ పట్టణ పోలీస్స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుత�
టీఆర్ఎస్ పాలనలో ప్రాచీన ఆలయాలు పునర్వైభవం సంతరించుకుంటున్నాయని, సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో అభివృద్ధికి కృషి చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.