గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పించేందుకు పోడు భూముల విచారణ గురువారం నుంచి చేపట్టనున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి సంస్థ అధికారి రాజ్కుమార్ తెలిపారు.
మండలంలోని బాహుపేట గ్రామ రైల్వే పట్టాలపై మంగళవారం అర్ధరాత్రి ఓ మహిళ, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం బస్వాపురం గ్రామానికి చెందిన ఉడుత గణేశ్(25), సునం�
ఆరోగ్య వ్యవస్థ మరింత బలోపేతం కావాలని ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా అన్నారు. గురువారం మండలంలోని బీబీనగర్ ఎయిమ్స్లో ఆరోగ్య వ్యవస్థ బలోపేతంపై ఎకో ఇండియా సంస్థతోపాటు వివిధ రాష్ర్టాలకు చెందిన హెల్త�
మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యలో మార్పులు తీసుకువస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కళాశాల విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి మార్గాలను అందించే విద్యను బోధించడమే లక్ష్యంగా ‘క్లస్టర్ విధానానికి శ్రీకారం చుట్టి�
ఉద్యోగులు, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. ఇందులో భాగంగా ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యానికి రవాణా శాఖ వారి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేస్తున్నది.
తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా జిల్లాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది సోమా భరత్ నియామకమయ్యారు.
కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రముఖ శైవ క్షేత్రాలైన చెరువుగట్టులోని పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి, వాడపల్లిలోని అగస్తేశ్వర స్వామి ఆలయాలతోపాటు ప్రసిద్ధ శివాలయాల్లో వే�
కార్తిక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయం, అనుబంధ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శివాలయంలో శివుడికి దీపారాధన, ప్రత్యేక పూజలు చేశారు.
మునుగోడు ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సోమవారం మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖ�
రాజాపేట మండలకేంద్రంలోని పీహెచ్సీలో రోగులకు కార్పొరేట్ దవాఖానలకు దీటుగా వైద్య సేవలందిస్తున్నారు. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మండలంలోని 23 గ్రామాల ప్రజలు వివిధ రకాల వైద్య పరీక్షల కోసం �
ముక్కోటి దేవుళ్లకు ఆది దంపతులైన శివపార్వతులకు మన దేశంలో ఎన్నో దేవాలయాలున్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర ఉన్నది. వీటిలో ఒకటి మహిమానిత్వమైన స్వయంభు రామలింగేశ్వర స్వామి దేవాలయం.