సీఎం కేసీఆర్ ఢిల్లీ ప్రయాణంతో తమ ప్రభుత్వానికి ప్రమాదం ఉందనే అక్కసుతోనే ప్రధాని మోదీ ఆఘ మేఘాల మీద హైదరాబాద్కు తరలివచ్చి విషం చిమ్మారని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
పత్తి కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి రోడ్డు కిందికి పల్టీ కొట్టడంతో ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలైన ఘటన మండలంలోని కీతవారిగూడెంలో శనివారం చోటు చేసుకుంది.
కార్తిక మాసం మూడో శనివారం సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రం భక్తులతో సందడిగా కనిపించింది. క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలో ఎటుచూసినా భక్తులే దర్శన�
అనేక పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే తలమానికంగా తీర్చిదిద్దుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాద్ నగరానికి సమీపంలోనే ఉంది. దాంతో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. ఫలితంగా కూలీలు సైతం పని కోసం జిల్లాకు బారులుదీరుతున్నారు. ఇక్కడ భవన నిర్మాణ కార్మికులుగ�
పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూ గ్రామాలను పచ్చటి తోరణంలా తయారు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన ఫలిస్తున్నది. గతేడాది హరితహారంలో భాగంగా మండలంలోని వివిధ గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశా�
ఉత్తమ సేవలకు గుర్తింపు తప్పక లభిస్తుందని రాచకొండ సీపీ మహేశ్భగవత్ అన్నారు. భువనగిరి రూరల్ పోలీస్స్టేషన్లోని వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన ఎస్ఐ రాఘవేందర్తో పాటు సిబ్బందిని కమిషనరేట్ కార్యాల
దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పోడు భూముల సమస్య పరిష్కారానికి అడుగులు పడ్డాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ముమ్మరంగా సర్వే చేపడుతున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 20 మండలాల్�
: రైతుల ఆర్థిక బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. మండలంలోని సిరిపురం, నారాయణపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఎమ్మెల్
కొడుకు రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయని ఆ కన్నతల్లి ప్రాణం తల్లడిల్లింది. ఎలాగైనా చాలా దవాఖానలు తిరిగింది. కిడ్నీ మార్చాలని వైద్యులు సూచించడంతో ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది.