చేతిలో కళ ఉన్నా చెయ్యడానికి పని లేక అరిగోస తీసిన చేనేత రంగాన్ని ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకున్న పాలకులు లేరు. నేత కార్మికుల ఆకలిచావులు, ఆత్మహత్యలకూ చలించలేదు. ఉన్న ఒకటీ రెండు పథకాలనూ నీరుగార్చారు.
గత రెండేండ్లుగా పత్తి సాగు చేస్తున్న రైతులపై ప్రకృతి కన్నెర్ర చేస్తుంది. పూత దశలో, పంట చేతికొచ్చే సమయానికి భారీ వర్షాలు కురుస్తుండటంతో పత్తి రైతు చిత్తయిపోతున్నాడు.
మాయ మాటలు, మోసపు హామీలతో రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి అలవాటు పడిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరోసారి తన నైజాన్ని బయట పెట్టుకున్నారు.
నార్కట్పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడెం సమీపంలో గల శ్రీవల్లి టౌన్ షిప్ ఓపెన్ ప్లాట్లు, పాక్షిక నిర్మాణాల భౌతిక వేలం కలెక్టరేట్లో సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల నుంచి ప్రజలు ఓపెన్
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 3.30గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొల్పారు.
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ వానకాలంలో 1.86 లక్షల ఎకరాల్లో వరి సాగు అయ్యింది. ఇప్పటికే 40 శాతం వరి కోతలు పూర్తికాగా.. 60 శాతం కోయాల్సి ఉంది. అయితే.. పెరిగిన డీజిల్ ధరలతో హార్వెస్టర్ ధరలను భారీగా పెంచారు.
మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు ధర్మాన్ని గెలిపించేందుకు టీఆర్ఎస్కు పట్టం కట్టారని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సోమవారం తొలిసారి చండూరు మండలాన
విద్యార్థులు ఎంచుకున్న రంగాల్లో ఉన్నతంగా రాణించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని మాదాపురం జడ్పీహెచ్ఎస్లో సోమవారం నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య �
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్గౌడ్ అన్నారు. జాతీ య 55వ గ్రంథాలయ వారోత్సవాలను సోమవారం పట్టణంలోని జిల్లా గ్రంథాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జ్యోతి ప్�
విజ్ఞాన నిలయాలు గ్రంథాలయాలు. వీటిలో గతంలో న్యూస్ పేపర్లు, మ్యాగజైన్స్, కథలు, నవలలు, చరిత్ర పుస్తకాలు చదివేందుకు ప్రజలు, యువకులు, కవులు, రచయితలు వచ్చేవారు.
పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు దడ పుట్టిస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో వాహనాలు నడపడంపై సరైన అవగాహన ఉంటే కొంత వరకు ఇంధనం పొదుపు చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మాయ మాటలు, మోసపు హామీలతో రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి అలవాటు పడిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరోసారి తన నైజాన్ని బయట పెట్టుకున్నారు.