రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్ద తు ధర లభిస్తుందని ఎంపీపీ చిమ్ముల సుధీర్రెడ్డి అన్నారు. మండలంలోని ప్యారారం గ్రామంలో ధీశాలి మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వ
ఇలాంటి మెసేజ్లతో తస్మాత్ జాగ్రత్త.. “నేను క్రిప్టోలో పెట్టుబడులు పెట్టాను.. నాలుగు రోజుల్లో నాలుగింతల లాభాలొచ్చాయి.. మా స్నేహితుడు కూడా క్రిప్టోలో రూ. 80 వేలు పెట్టుబడి పెట్టాడు.. నాలుగైదు రోజుల్లోనే 10 లక్
సాధారణంగా ఒకటి నుంచి పది ఆపైన రంగుల వరకు డిజైన్లతో నేసిన చేనేత వస్ర్తాలు చూసి ఉంటాం. కానీ ఒకే వస్త్రంలో పదివేల వర్ణాలు కనిపించేలా రూపొందించాడు భూదాన్ పోచంపల్లికి చెందిన బోగ బాలయ్య. అంతేకాకుండా భారతదేశ �
బీబీనగర్ మండలం నెమురగొమ్ముల గ్రామ పరిధిలోని మహదేవ్పూర్లో అక్కన్న మాదన్న ఆలయం కొలువై ఉన్నది. కాకతీయుల కాలంలో ఈ ఆలయం నిర్మితమైనట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఆ తర్వాత వచ్చిన తురుష్కుల పాలనలో ఆలయ ప్ర�
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన, ఉదయం ఆరగింపు చే�
అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో చేపట్టాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అధికారులను ఆదేశి
చట్టాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, ఇందుకు న్యాయ సేవాధికార సంస్థ, పారా లీగల్ వలంటర్లు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ప్రత్యేక శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఎస
వానకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. జిల్లావ్యాప్తంగా 296 కేంద్రాలకుగానూ ఇప్పటికే 237 సెంటర్లు ప్రారంభమయ్యాయి. 5లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు అంచనాతో జిల్లా అధికారులు అవసరమమైన అన్ని జాగ్రత�
మునుగోడు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గురువారం పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్లో ఆయనతో స్పీకర్
నల్లగొండ గడియారం సెంటర్ సమీపంలోని లతీఫ్సాబ్ గుట్టపై గల లతీఫ్ ఉల్లాషాఖాద్రి దర్గా ఉత్సవాలు గురువారం ప్రారంభంకానున్నాయి. అధికారికంగా మూడ్రోజులు వేడుక జరుగుతుంది
ప్రభుత్వం నల్లగొండలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసినందున వైద్యులు జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి కోరారు. నల్లగొండ మెడికల్ కళాశాల ఆవిర్భావ దినోత్�
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై శాఖాపరమైన సమాచారం, గణాంక వివరాల నమోదు కోసం పూర్తి స్థాయిలో నిర్ణీత ప్రొఫార్మాను వచ్చే సోమవారం లోగా సమర్పించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించా�