రాష్ట్రంలో రైతుల ధైర్యం, ఆత్మ విశ్వాసానికి ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేస�
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 2,093 అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయి. జిల్లా పరిధిలో అనుముల, చింతపల్లి, దామర్లచర్ల, దేవరకొండ, కొండమల్లేపల్లి, మిర్యాలగూడ, మునుగోడు, నకిరేకల్, నల్లగొండలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు కొన�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం చింతపల్లి మండలంలోని మధనాపురంలోని సీసీరోడ్లు, నర్సరీ, డంపింగ్ యార్డులు ప్రార
జిల్లాలో చలి వాతావరణం క్రమంగా పెరుగుతున్నది. గరిష్ఠ ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పు కనిపించకపోయినప్పటికీ కనిష్ఠ ఉష్ణోగ్రతలో క్షీణ దశ కనిపిస్తుండడంతో చలి వణికిస్తున్నది.
టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, అందుకే వివిధ పార్టీల నుంచి గులాబీ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు.
పువ్వు పార్టీలో పాత, కొత్త నేతల మధ్య పంచాయితీ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఏడాది జూలై 26న భువనగిరి పట్టణంలోని వివేరా హోటల్లో జరిగిన బండి సంజయ్ సన్నాహక సమావేశంలో ఆ పార్టీ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డిని �
పంటలకు పోషకాలు ఎంతో అవసరం. వాటిల్లో అతి ముఖ్యమైనది భాస్వరం. ఈ పోషకాన్ని పంటలకు అందించేందుకు రైతులు పాస్ఫరస్ ఉన్న రసాయన ఎరువులను అధికంగా వాడుతుంటారు. అయితే..
విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను ప్రధానోపాధ్యాయులు వాట్సాప్ గ్రూప్లో నమోదు చేస్తారు. ప్రతి శనివారం ఆయా పాఠ్యాంశాలపై రూపొందించిన ప్రశ్నల లింక్ను సదరు గ్రూప్లో పొందుపరుస్తారు.