ఎమ్మెల్యే నోముల భగత్నిడమనూరు, డిసెంబర్ 29 : నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వచ్చే నెలలో గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున నిధులు విడుదలవుతాయని నాగార్జునసాగర్ ఎమ్మ�
దామరచర్ల, డిసెంబర్ 29;పితృదేవతల సంతర్పణ స్థలిగా వాడపల్లి మరో గయ, ప్రయాగ క్షేత్రంగా పేరు గాంచింది. కృష్ణా, మూసీ నదుల పవిత్ర సంగమ తీరంలో కృతయుగంలో నాటి అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన శివకేశవ ఆలయాల పవిత్ర స్థ�
ఆరెకరాల్లో పంట.. ఏడాదికి రూ.22లక్షల ఆదాయంఆదర్శంగా నిలుస్తున్న యువ రైతు గణేశ్ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇతర పంటల వైపు మొగ్గుబొమ్మలరామారం, డిసెంబర్ 29 ;వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైత�
శరవేగంగా చేరుతున్న పెట్టుబడి సాయంఉమ్మడి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలుసూర్యాపేట, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ఎప్పటి మాదిరిగా ఈ సారి సాగు సీజన్లో సైతం రైతులకు పెట్టుబడి సాయం అందుతున్నది. సీఎం కేసీఆర్�
యాదాద్రి, డిసెంబర్ 29 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్య క్షేత్రంలో బుధవారం స్వాతి నక్షత్ర పూజల కోలహలం నెలకొంది. తెల్లవారుజాము 4నుంచి 5.30గంటల వరకు గిరిప్రదక్షిణలో వందలాది భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో ర�
బ్యాంకుల్లో రైతు బంధు నగదు జమరెండోరోజు 2.56 లక్షల మందికి రూ.187.55 కోట్లుసీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేసిన టీఆర్ఎస్ శ్రేణులు, రైతులుసూర్యాపేట, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : రైతు బంధు సాయం కొనసాగుతు
యాసంగికి పెట్టుబడి సాయం షురూ.. ఉమ్మడి జిల్లాలో తొలిరోజు 2.54 లక్షల మందికి.. రైతుల ఖాతాల్లోకి రూ.79.81కోట్లు రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండకే.. దశల వారీగా 10 రోజుల్లో అందరికీ… హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు నల్ల
సర్కారు బడుల బలోపేతమే శ్రీచరణ్ ధ్యేయం సరస్వతీ పుత్రులకు చేయూత కస్తూరి ఫౌండేషన్ ద్వారా విస్తృతంగా సేవలు మునుగోడు, డిసెంబర్ 28 : పేదరికంతో ఏ ఒక్క విద్యార్థీ చదువుకు దూరం కావద్దనే లక్ష్యంతో ‘కస్తూరి ఫౌండ�
ఈ ఏడాది భారీగా పెరిగిన అడ్మిషన్లు పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి నల్లగొండ, డిసెంబర్ 28 : రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని మాజీ ఎ
తక్కువ భూమి ఉన్న రైతుల నుంచి మొదలుపది రోజుల్లో అందరి ఖాతాల్లో నగదునల్లగొండలో 4.93 లక్షల మంది లబ్ధిదారులుసూర్యాపేటలో 2.70 లక్షల మంది..వానకాలంతో పోలిస్తే అదనంగా 24.361 మందిఈ నెల 30 వరకు దరఖాస్తుకు అవకాశంనల్లగొండ ప్�
డీఐజీ రంగనాథ్ నుంచి బాధ్యతల స్వీకరణనల్లగొండ జిల్లాకు తొలి మహిళా ఎస్పీరంగనాథ్కు ఘనంగా వీడ్కోలునీలగిరి, డిసెంబర్ 27 జిల్లా ఎస్పీగా రెమా రాజేశ్వరి సోమవారం విధుల్లో చేరారు. ఇప్పటివరకూ ఎస్పీగా కొనసాగిన డ�
పొడిచేడు, దాచారం వద్ద ఎత్తిపోతలుప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు..ప్రభుత్వానికి నివేదికఎమ్మెల్యే కిశోర్కుమార్ ప్రత్యేక చొరవఅన్నదాతల హర్షం మోత్కూరు, డిసెంబర్ 27: సాగు నీరు లేక ఏండ్లుగా బీడున్న భూము�