సంఘటితంగా ‘సాగు’తున్న యువ రైతులు సేంద్రియ పద్ధతుల్లో విభిన్న పంటల సాగు రైతు ఉత్పత్తి సంఘం ద్వారా తోటి రైతులకు సహకారం చిన్ననాటి నుంచి పాడి, పంటల మధ్య పెరిగిన జీవితం వారిది. అందుకే ఉన్నత విద్య పూర్తిచేసిన�
నత్తనడకన సీఎంఆర్ సేకరణ కేంద్రం-ఎఫ్సీఐ కలిసికట్టు నాటకం ప్రైవేట్ గోదాముల సేకరణలో జాప్యం నిండుకుండలా ఎఫ్సీఐ గోడౌన్లు మిల్లుల్లో ధాన్యం నిల్వకు స్థలం లేక ఇబ్బందులు రైల్వే వ్యాగన్లు తెప్పించని ఎఫ్స�
రూ.2.20 కోట్లతో పరడలో హైలెవల్ వంతెన నిర్మాణం హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు -కట్టంగూర్, డిసెంబర్ 21 :వానొచ్చి వాగు ఉధృతంగా ప్రవహిస్తే గ్రామాలు, వ్యవసాయ బావుల వద్దకు రాకపోకలు నిలిచిపోయేవి. ప్రజలు, రైతు
నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి 300 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ నీలగిరి, డిసెంబర్ 21 : ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని, వారి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన
నీలగిరి, డిసెంబర్ 21 : అన్నెపర్తి 12వ బెటాలియన్లో నాలుగు రోజలపాటు సాగిన స్పోర్ట్స్ మీట్ మంగళవారం ముగిసింది. ఇన్డోర్, అవుట్డోర్ క్రీడల్లో నిర్వహించిన క్రీడల్లో పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్న�
విద్యుదాఘాతంతో రెండు కాళ్లు, చేయిని కోల్పోయిన నవీన్ ఏడేండ్లుగా అన్నీ తానై సేవలు చేస్తున్న తల్లి కృత్రిమ కాళ్ల కోసం సాయమందించాలని వేడుకోలు గరిడేపల్లి, డిసెంబర్ 21: పేదరికం.. తండ్రి చనిపోవడంతో కుటుంబాన్న�
బీజేపీకి చావుడప్పు, ప్రధాని దిష్టిబొమ్మల దహనం టీఆర్ఎస్ నేతలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన రామన్నపేట, డిసెంబర్ 20 : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా రామన్నపేటలో రైతులు, �
ఎమ్మెల్యే శేఖర్రెడ్డి ప్రత్యేక చొరవ త్వరలో నెరవేరనున్నక్రీడాకారుల కళ నేటి నుంచి స్థలం సర్వే భువనగిరి అర్బన్, డిసెంబర్ 20 : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఓపెన్ స్టేడియం ఏర్పాటుకు సన్నాహాలు జరుగు
పెరుగుతున్న సాగు విస్తీర్ణం పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ పట్టణ ప్రాంతాల్లో జొన్నకు డిమాండ్ తిరుమలగిరి, డిసెంబర్ 19 : షుగర్, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ముసురుతున్న తరుణంలో ప్రజల ఆహార అలవాట్లలో భా�
విషతుల్యమవుతున్న నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలుఆకర్షణీయత కోసం విచ్చలవిడిగా రసాయనాల వాడకం రంగు రంగుల కవర్లలో ప్యాకింగ్ హోటళ్లు, కిరాణా దుకాణాలు, షాపింగ్ మాల్స్లోనూఇదే తీరు కల్తీ పదార్థాలతో అనా�
తొలిసారిగా బీర, టమాట సాగు యాదగిరిగుట్ట మండలంలో ముందుకొస్తున్న రైతులు వరి కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు రైతులు వరికి బదులు ఇతర పంటల సాగుకు మొగ్గు �
నేటి నిరసనలో రైతులు, కార్యకర్తలంతా పాల్గొనాలి ప్రతి గ్రామంలో చావుడప్పులతోకేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మకుశవయాత్ర చేపట్టాలి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి మర్రిగూడ, డిసెంబర్ 19 : తెలంగాణ రాష్ట్రంలో జరుగ�