గుర్రంపోడులో వంద ఎకరాల్లో సాగుఖమ్మం చక్కెర ఫ్యాక్టరీకి తరలింపుగుర్రంపోడు, డిసెంబర్ 27 : మండలంలో చెరుకు కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. మండలంలో పలు గ్రామాల రైతులు సుమారు 100 ఎకరాల్లో చెరుకు పండిస్తున్నారు. ప�
ఎన్జీ కళాశాలలో హెలిప్యాడ్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే కంచర్లనల్లగొండ, డిసెంబర్ 27 : తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ తండ్రి మారయ్య మృతి చెందగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులన�
తిరుమలగిరి మున్సిపల్ చైర్పర్సన్ రజిని తిరుమలగిరి, డిసెంబర్ 24 : క్రైస్తవుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మున్సిపల్ చైర్పర్సన్ పోతరాజు రజిని అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ప�
రాష్ట్రంలో పచ్చదనం పెంపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. గత ఏడు విడుతల్లో మొక్కల నాటింపు దిగ్విజయంగా పూర్తిచేసిన ప్రభుత్వం ఎనిమిదో విడుతకు సన్నద్ధమవుతుంది. ఆ మేరకు గ్ర�
ఎఫ్సీఐ తీరుతో పేరుకుపోతున్న ధాన్యం సీఎంఆర్ సేకరణలో తీవ్ర జాప్యం రైల్వే వ్యాగన్ వచ్చినా లోడ్ చేయని వైనం యాసంగికితోడు ప్రస్తుత వానకాలం ధాన్యం రాక సామర్థ్యానికి మించి పోగుబడిన ధాన్యం మిల్లుల్లో స్థల�
ఆయా జిల్లాల్లో రిపోర్ట్ చేసిన ఉద్యోగులు ఎట్టకేలకు విద్యాశాఖలోనూ సంపూర్ణం75 శాఖల్లో 18,245 మంది ఉద్యోగులునేడో, రేపో జోనల్ స్థాయి కేటాయింపులు కొత్త జోనల్ విధానం ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉద్యోగులు,
తెలంగాణ రైతన్నపై కత్తి గట్టిన కేంద్రం ధాన్యం కొనుగోళ్లపై రాజకీయం వడ్లెందుకు కొనరని ప్రశ్నిస్తున్న రైతాంగం మోదీ సర్కారు నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం కేంద్ర మంత్రి గోయల్, బీజేపీ రాష్ట్ర నేతల నోటిదురుసుపై మం
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మర్రిగూడలో హార్టికల్చర్ కళాశాల ప్రారంభం మర్రిగూడ, డిసెంబర్ 23 : రైతులకు మేలు చేసే హార్టికల్చర్ విద్యను గ్రామీణ ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని గవర్నర్ తమిళ�
బెటాలియన్ స్థాయిలో క్రీడల నిర్వహణకు కృషి చేస్తా బెటాలియన్ డీజీ అభిలాష బిస్తా నీలగిరి, డిసెంబర్ 23 : ఉద్యోగులు విధి నిర్వహణలో వచ్చే ఒత్తిళ్లు తట్టుకుని నిలబడేందుకు క్రీడలు ఎంతో దోహదపడుతాయని అదనపు డీజీ�
గుండాల, డిసెంబర్ 23 : రాష్ట్ర ప్రభుత్వం అందించిన క్రిస్మస్ దుస్తులను ఇన్చార్జి తాసీల్దార్ శ్రీనివాస్ గురువారం క్రైస్తవులకు అందజేశారు. మండల వ్యాప్తంగా 95 మంది పేద క్రైస్తవులకు పంపిణీ చేశారు. కార్యక్రమ
కలెక్టర్ పమేలా సత్పతి రామన్నపేట, డిసెంబర్22 : యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని కలెక్టర్ పమేలాసత్పతి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవి�
నెరవేరిన గిరిజనుల కల హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు కంచల్ తండాకు బీటీ రోడ్డు స్వతంత్ర భారతంలో ఇదే మొదటిది బొమ్మలరామారం, డిసెంబర్ 22 : మండలంలోని కంచల్తండా ఓ మారుమూల పల్లె. ఆ తండాకు రోడ్డు సరిగా లేకప�
వారం రోజులుగా జిల్లాను వణికిస్తున్న చలి పులి గణనీయంగా పడిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు బయటికి రావాలంటేనే జంకుతున్న జనం ఇబ్బంది పడుతున్న పాఠశాల విద్యార్థులు రాత్రి 8గంటలకే మూత పడుతున్న దుకాణాలు రాత్రి ఎముకల