వేడుకల్లో యువత సందడి ఒక్కరోజే రూ.18 కోట్ల మద్యం అమ్మకం సాధారణం కంటే రూ.5 కోట్లు అదనం 2021లో మొత్తం రూ.329.74 కోట్ల విక్రయాలు నల్లగొండ ప్రతినిధి, జనవరి 1(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా నూతన సంవత్సర
యువత చేతుల్లోనే దేశ భవిత చెడు వీడాలి.. మంచిని కోరుకోవాలి బంధాలు, అనుబంధాలకు ప్రాధాన్యమివ్వాలి.. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి తిరుమలగిరి, జనవరి 1 : ‘నేను జనవరి ఫస్ట్ నుంచి మద్యం మానేస్తా.. ఇక ఈ రోజే లాస్ట్
120 కుటుంబాలు.. 600 ఎకరాల్లో సాగు ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో సేద్యం ఉచిత విద్యుత్, రైతు బంధు వల్లనే అంటున్న రైతులు చందంపేట, జనవరి 1: వానకాలంలో పత్తి సాగు తప్ప రెండో పంట వారికి తెలియదు. మెట్ట ప్రాంతాలు..
కష్టమైన పనులను సైతం అలవోకగా.. ఆదర్శంగా నిలుస్తున్న గృహిణి స్వాతి నార్కట్పల్లి, జనవరి 1 : అది టైర్ పంక్చర్ల దుకాణం.. భర్త ఒక్కడే చెమటోడ్చి పనిచేయడం ఆమెను కదిలించింది. కుటుంబం గడవడానికి తాను కూడా ఏదైనా పని చ�
మునుగోడు, జనవరి 1 : అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని రాష్ట్ర సర్కారు చివరి గింజ వరకూ కొనుగోలు చేసింది. మునుగోడు మండలంలో 10 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,40,488 క్వింటాళ్ల ధాన్యాన్ని కనీస మద్దతు ధరక�
ముగ్గురు 25 ఏండ్ల లోపు వారే.. ఉమ్మడి జిల్లాలో ఘటనలు భువనగిరి అర్బన్, జనవరి 1 : ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని అనాజీపురంలో శనివారం జరిగింది. అనాజీపురం గ్రామానికి చెందిన తెల్జిరి సాయికిర
మిర్యాలగూడలో మొదటి డోస్ టీకా వందశాతం పూర్తి రెండో డోస్ 50శాతం మిర్యాలగూడ టౌన్, జనవరి 1 : కరోనాను కట్టడి చేసేందుకు టీకా ఒక్కటే పరిష్కారం. దాంతో అందరికీ వ్యాక్సిన్ అందించే కార్యక్రమాన్ని వైద్యారోగ్యశాఖ �
సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో మారనున్న రూపురేఖలు వడివడిగా అభివృద్ధికి అడుగులుఏడాదిన్నరలో ముఖచిత్రం మార్పునకు నిర్ణయం5 నెలల్లోనే వ్యత్యాసం కనపడేలా కార్యాచరణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు మం�
మున్సిపల్, ఆర్అండ్బీ అధికారులు సమన్వయంతో పని చేయాలి అధికారులతో సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ నల్లగొండ, డిసెంబర్ 31 : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి నల్లగొండ పట్టణాన్ని పూర్తిస్థాయిలో సుందరీక�
నెల రోజుల్లో ఆరు దొంగతనాలు భయాందోళనలో ప్రజలు ఏడాదిగా పని చేయని సీసీ కెమెరాలు సంస్థాన్ నారాయణపురం, డిసెంబర్ 30 : మండల కేంద్రంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాళం వేసి ఉన్న ఇండ్లు, షాపు�
నేడు నల్లగొండకు మంత్రి కేటీఆర్ మంత్రులు జగదీశ్రెడ్డి, ప్రశాంత్రెడ్డితో కలిసి పర్యటన ఐటీ హబ్తోపాటు పలు పనులకు శ్రీకారం పలు ప్రాంతాల పరిశీలన.. అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష ఎమ్మెల్యే కిశోర్కుమార్న�
ప్రతి మున్సిపాలిటీలో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం జిల్లాలో ఏడు నుంచి ఎనిమిది దవాఖానలు ప్రతిపాదనల తయారీలో అధికార యంత్రాంగం నిమగ్నం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 18 పల్లె దవాఖానల ఏర్ప�
రూ.1.50కోట్లతో అభివృద్ధి పనులు పారిశుధ్యం, పచ్చదనంలో ప్రత్యేక గుర్తింపు పల్లె ప్రగతితో గ్రామానికి నూతన శోభ గతుకుల రోడ్లు.. పారిశుధ్య లోపం.. ఏండ్ల నాటి సమస్యల పరిష్కారానికి పల్లెప్రగతి దారి చూపింది. దాదాపు క�