Lattupally | బిజినేపల్లి మండల పరిధిలోని లట్టుపల్లి గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ప్రకటించాలని ఆ గ్రామస్తులు మంగళవారం స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.
Nagarkurnool | నాగర్ కర్నూల్ మండలం గగ్గలపల్లి గ్రామంలో మంగళవారం డాక్టర్ శరణప్ప ఆధ్వర్యంలో జాతీయ నాణ్యత ప్రమాణాల బృందం పల్లె దవఖానను ఆకస్మికంగా తనిఖీ చేసింది.
Nagarkurnool | రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు అందించాలని తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండి, వీపీ గౌతమ్.. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవో�
Lattupally | లట్టుపల్లి గ్రామాన్ని మండల కేంద్రం చేయాలంటూ ఆ గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల వారు ఆదివారం లట్టుపల్లిలోని కూడలిలో గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.
Marri Janardhan Reddy | తిమ్మాజీపేట మండలం కుమ్మకొండ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నేత, మాజీ సర్పంచ్ సత్యం యాదవ్ కుమారుడిని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పరామర్శించారు.
DTF | ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం ద్వారా ముఖ్యంగా ఈ దేశంలోని దళిత, బహుజనుల, పేద వర్గాలకు చదువు దూరమవుతుందని, ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను విరమించుకోవాలని డెమోక్రటిక�
50 సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా నెలకు 5 వేలు రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ డిమాండ్ చేశారు.
జర్నలిస్టులు నైతిక ప్రమాణాలు పాటించాలని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) అన్నారు. పాత్రికేయులు కనీస ధర్మం పాటించడం లేదని విమర్శలు ఈమధ్య బాగా పెరిగాయని, అందుకు కారణం మనమేనని చెప్పారు.