అమ్రాబాద్ మండలం దోమలపెంటలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. వారం రోజుల్లో చిరుత మూడుసార్లు ఆ ప్రదేశాల్లో సంచరిస్తుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దోమలపెంట మాజీ ఉపసర్పంచ్ బుద్దుల ప్రసాద్�
శ్రీ గుండాల అంబా రామలింగేశ్వర స్వామి ఆలయ ముఖద్వారం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని ఆలయ నిర్వాహకులు సోమవారం ఆహ్వానించారు.
భద్రాద్రి కొత్తగూడెం, నాగర్కర్నూల్ జిల్లాల్లోని పలు గ్రామాల్లో శుక్రవారం మంచినీళ్లు అందించండి.. మహాప్రభో! అంటూ ఖాళీ బిందెలతో గ్రామస్థులు, మహిళలు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి వర్థం పర్వతాలు మాట్లాడుతూ జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదుల చేసినది దుర్మార్గపు దాడి అని, సమస్త సమాజం ఈ దాడిని ఖండించాలని, ఇలాంటి విద్రోహ చర్యలను అ�
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని పోచమ్మ గడ్డ తండాకు చెందిన వర్త్యావత్ యశ్వంత్ నాయక్ గత సంవత్సరం యూపీఎస్ ఫలితాలలో 627 ర్యాంకు సాధించి ఐపీఎస్కు ఎంపికయ్యారు.