Nagarkurnool | ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో, ఇంటి నిర్మాణం సందర్భంగా ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే నా దృష్టికి తీసుకురావాలని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి తెలిపారు.
Minister Jupally Krishna Rao | పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన నార్లపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల పునరావాస పనులను వేగవంతం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ (Veldanda) మండల కేంద్రంలో చర్చి సమీపంలో ఉండే జంగిలి ఆంధ్రయ్య అనే వ్యక్తి పై వీధి కుక్కలు దాడి చేశాయి. రాత్రి ఆరు బయట నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా దాదాపు 10కి పైగా వీధి కుక్కలు ఆయన �
ఉమామహేశ్వర ప్రాజెక్ట్ నిర్మాణం కోసం గురువారం నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండలం అనంతవరం, బల్మూరు, మైలా రం, అంబగిరి గ్రామల్లో భూ సర్వే చేపట్టడానికి వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు.
Revenue conferences | భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం గ్రామ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి తెలిపారు.
Lattupally | బిజినేపల్లి మండల పరిధిలోని లట్టుపల్లి గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ప్రకటించాలని ఆ గ్రామస్తులు మంగళవారం స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.
Nagarkurnool | నాగర్ కర్నూల్ మండలం గగ్గలపల్లి గ్రామంలో మంగళవారం డాక్టర్ శరణప్ప ఆధ్వర్యంలో జాతీయ నాణ్యత ప్రమాణాల బృందం పల్లె దవఖానను ఆకస్మికంగా తనిఖీ చేసింది.
Nagarkurnool | రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు అందించాలని తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండి, వీపీ గౌతమ్.. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవో�