Achampet | సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కేవీ స్వరాజ్య లక్ష్మి సూచించారు. ఈ మేరకు మంగళవారం అచ్చంపేటలోని ఓ ప్రయివేటు సమావేశ మంది�
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని బీజేపీ తెలంగాణ తరఫున స్వాగతిస్తున్నామని వెల్దండ బీజేపీ మండల నాయకుడు దుగ్గాపురం యాదయ్య అన్నారు.
Road accident | రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన నాగర్కర్నూల్ జిల్లా తాడూర్ మండలం లింగంపల్లి గ్రామ సమీపంలోని మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
Nagarkurnool | ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో, ఇంటి నిర్మాణం సందర్భంగా ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే నా దృష్టికి తీసుకురావాలని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి తెలిపారు.
Minister Jupally Krishna Rao | పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన నార్లపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల పునరావాస పనులను వేగవంతం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ (Veldanda) మండల కేంద్రంలో చర్చి సమీపంలో ఉండే జంగిలి ఆంధ్రయ్య అనే వ్యక్తి పై వీధి కుక్కలు దాడి చేశాయి. రాత్రి ఆరు బయట నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా దాదాపు 10కి పైగా వీధి కుక్కలు ఆయన �
ఉమామహేశ్వర ప్రాజెక్ట్ నిర్మాణం కోసం గురువారం నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండలం అనంతవరం, బల్మూరు, మైలా రం, అంబగిరి గ్రామల్లో భూ సర్వే చేపట్టడానికి వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు.
Revenue conferences | భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం గ్రామ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి తెలిపారు.