Congress Leaders | తక్కువ జాతి వారని బీసీ కుటుంబాన్ని కుమ్మెర మల్లన్న జాతర నిర్వాహకులు గుడిలోకి అనుమతించలేదు. దేవుడి దర్శనం చేసుకోకుండా తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించినందుకు చాకలి చంద్రకళ కుటుంబాన్ని బ�
palamuru students | నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతంలో నాణ్యమైన ఆహారం పెట్టడం లేదంటూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. నిరసనను అడ్డుకునేందుకు వచ్చిన ప్రిన్సిపల్తో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు.
Students | గురుకుల పాఠశాలలో పురుగుల భోజనం పెడుతున్నారంటూ విద్యార్థినులు శ్రీశైలం-హైదరాబాద్ హైవేపై బైఠాయించారు. ఆందోళన చేస్తున్న క్రమంలో నలుగురు విద్యార్థినులకు అస్వస్థత చోటు చేసుకోవడంతో వారిని వెంటనే స్థ�
Nagarkurnool | నాగర్కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి శివారులో వ్యాన్ అదుపుతప్పి కల్వర్ట్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. పలువురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఇ�
Kollapur | కొల్లాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓ కాంగ్రెస్ అభ్యర్థి భర్త పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భర్త సతీష్ పోలింగ్ క
Marri Janardhan Reddy | మోసపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను మరోసారి మున్సిపల్ ఎన్నికల్లో అవకాశమిచ్చి మోసపోవొద్దని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఓటర్లకు సూచించారు.
బ్లాక్ గ్రానైట్ తవ్వకాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం సిరుసనగండ్ల శివారులోని 182 సర్వే నంబర్లో చేపడుతున్న బ్లాక్ గ్రాన�
Kollapur Municipality | కాంగ్రెస్ పార్టీలోని గ్రూప్ తగాదాలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత కొల్లాపూర్ మున్సిపాలిటీ సైతం కాంగ్రెస్ చేయి జారిపోయే అవకాశం నెలకొన్నది. గతంలో స్థానిక ఎన్నికలు వచ్చే అవకాశం ఉండ�
కొల్లాపూర్ నియోజకవర్గంలో దాదాపుగా రెండు నెలల సమయం కావస్తున్నా ఇంకా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయకపోవడం ఎంత దౌర్భాగ్యమని సింగోటం గ్రామ ఉపసర్పంచ్ తమటం సాయి కృష్ణ గౌడ్ మండిపడ్డారు.
Kollapur Municipality | రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్
వ్యవసాయ క్షేత్రంలో తీసిన నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ముచ్చర్లపల్లిలో ఆదివారం చోటుచేసుకున్నది.