సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించవచ్చని, అదేవిధంగా వాటిని చేసిన వారిని త్వరగా గుర్తించవచ్చని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు.
House Plots | జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ పట్టణంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట నియోజకవర్గంలోని జర్నలిస్టులు చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సందర్శించి
Social Media | వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ వివరాలు ఇతరులతో పంచుకోరాదని, సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో స్నేహం చేయరాదన్నారు సైబర్ క్రైమ్ బ్రాంచ్ కర్నూల్ డీఎస్పీ గిర్ కుమార్ కల్కోట.
CITU | గింజలు కొనుగోలు చేసే మార్కెట్ సెక్రటరీ నరసింహకు హమాలీలు, కార్మిక సంఘం నాయకులు ఆధ్వర్యంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎం శంకర్ నాయక్ సమ్మె నోటీసులు అందజేశారు.
Kalwakurthy : రాష్ట్రంలో వరుసగా ప్రభుత్వ అధికారుల అవినీతి కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి (Talakondapally) మండల రెవెన్యూ అధికారి (MRO) నాగార్జున అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు చిక్కాడు.
ఇటీవల వెల్దండ మండలం పోచమ్మ గడ్డ తాండ రేషన్ డీలర్ గమ్లి భర్త తావూర్యా నాయక్ అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో శుక్రవారం రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి, రూ.10 వేలు ఆర్థిక సా�
Journalists | కొల్లాపూర్ పట్టణం ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి మూడో రోజుకు చేరుకున్నాయి. మంత్రిగా ఉన్న జూపల్లి భేషజాలకు పోకుండా వెంటనే ఇండ్ల స్థలాలు మంజూరు చే�
AITUC | జులై 9 వ తేదీనాడు జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడానికి మధ్యాహ్న భోజనం వర్కర్స్ కూడా పాల్గొంటున్నారని ఏఐటీయూసీ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లేష్ అన్నారు.
ACB Raids | వసతి గృహాలలో 18 రకాల రికార్డులను సంబంధిత వార్డెన్లు మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన ప్రతి రికార్డులను ఏసీబీ అధికారులు క్షుణంగా పరిశీలన చేపట్టారు.
Kollapur | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కారం చేయకుంటే భజరంగ్దళ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యచరణ రూపొందించి కార్యాలయాలను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. గురువారం కొల్లాపూర్ పట్టణంలోని ఆర్డీవో కా
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో (Domalapenta) పెనుప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఓ మినీ బస్సు దోమలపెంట వద్ద బోల్తాపడింది. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.