Jupally Krishna Rao | పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమశిల వెల్నెస్, స్పిరిచ్యువల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా మంత్రి జూపల్లి సోమశిల, అమరగిరి, కల్వకుర్తి లి
TWJF | కొల్లాపూర్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ బుధవారం కొల్లాపూర్ పట్టణంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలను టీడబ్ల్యూజేఎఫ్ సంఘ నాయకులు ప్రారంభించారు.
Timmajipeta | ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని, మెరుగైన ఫలితాలను సాధిస్తామని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ అన్నారు. మంగళవారం గొరిట గ్రామంలోని పాఠశాలలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Telangana Grameena Bank | తెలంగాణ గ్రామీణ బ్యాంకు ద్వారా గృహ నిర్మాణాలకు తక్కువ వడ్డీకి గృహ రుణాలను అందిస్తున్నట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ శ్రీనివాస్ అన్నారు.
Midday Meal | ప్రభుత్వ మోడల్ పాఠశాలలో ప్రిన్సిపాల్, వంట నిర్వాహకుల మధ్య వివాదం కారణంగా విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. వెల్దండ మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో గత రెండు రోజులుగా వంట నిర్వాహకులు మధ్యాహ్న భోజ�
బిజినేపల్లి మండలంలోని (Bijinapally) పాలెంలో తోటపల్లి సుబ్రహ్మణ్య శర్మ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Achampet | ఆశా వర్కర్ దేవి విధులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో బైక్ మీద నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మరణించిన కాట్రావాత్ దేవి కుటుంబాన్ని ప్రభుత్వము అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రెసిడెంట్ రజిత ప్�
Nagarkurnool | కాంగ్రెస్ పార్టీలో ముస్లిం మైనార్టీలకు పార్టీ పదవులు ఇవ్వడం లేదని ఈసారైనా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని ముస్లిం మైనారిటీలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్ష
సీఎం సహాయనిధి (CM Relief Fund) పేదల పాలిట వరమని కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కేశమళ్ళ కృష్ణ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన నెంట చరణ్ జిత్ దవాఖాన ఖర్చుల�
Achampet | సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కేవీ స్వరాజ్య లక్ష్మి సూచించారు. ఈ మేరకు మంగళవారం అచ్చంపేటలోని ఓ ప్రయివేటు సమావేశ మంది�
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని బీజేపీ తెలంగాణ తరఫున స్వాగతిస్తున్నామని వెల్దండ బీజేపీ మండల నాయకుడు దుగ్గాపురం యాదయ్య అన్నారు.
Road accident | రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన నాగర్కర్నూల్ జిల్లా తాడూర్ మండలం లింగంపల్లి గ్రామ సమీపంలోని మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.