SLBC Tunnel | నాగర్ కర్నూలు: నాగర్కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎడమ వైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద పై కప్పు కూలడంతో అందులో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేం�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ (Kollapur) మండలంలోని ముక్కిడిగుండంలో సద్గురు సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గిరిజన నృత్యాలు, ఆటపాటలతో భోగ్ బండారం కార్యక్రమం నిర్వహించారు.
డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం గోకారంలో నిర్మిస్తున్న రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గ్రామస్థులు ర్యాలీ నిర్వహించారు.
Food Poison | రాష్ట్రంలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చోటు చే�
అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం బుధవారం మాడ్గుల మండలానికి వచ్చిన నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డికి చుక్కెదురైంది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎందుకొచ్చారని మండలవ�
Kollapur | భక్తులకు వెలుగు ప్రసాదించే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చీకటి అలుముకుంది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణ శివారులో ఉన్న అతి పురాతనమైన ఈదమ్మ తల్లి ఆలయం వద్ద చోటుచేసుకుంది.
Kollapur | కొల్లాపూర్ ఫిబ్రవరి 10 : కొల్లాపూర్ నుంచి పెబ్బేరు వెళ్లే ప్రధాన రోడ్డు ప్రమాద భరితంగా మారింది. దీంతో ఈ రోడ్డు గుండా వెళ్లే వాహనదారులు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయంలో ఈ రోడ్డు గుండా ప
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. తిమ్మాజిపేటకు చెందిన కదిరి పాండు, అమ్మపల్లికి చెందిన బాలరాజు కొన్నాళ్ల కిందట రోడ్డు ప్
నాగర్కర్నూల్ జిల్లా (Nagarkurnool) చారకొండలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం జడ్చర్ల-కోదాడ జాతీయ రహదారిపై 29 ఇండ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. మంగళవారం ఉదయం భారీ బందోస్తు మధ్య గ్�
నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు విద్యార్థినిపైకి చెప్పు విసిరాడు. స్థానికుల కథనం మేరకు.. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శుక్రవా�
Nagarkurnool | ఓ స్కూల్ అసిస్టెంట్ టీచర్.. విద్యార్థినుల పట్ల నీచంగా ప్రవర్తించాడు. తనను చూసి నవ్వారని చెప్పి.. ఓ ముగ్గురు అమ్మాయిలను చెప్పుతో కొట్టి రాక్షసానందం పొందాడు.
విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. పెద్దకొత్తపల్లి మండలం మారెడుమాన్దిన్నె గ్రామ పంచాయతీ వేడుకరావుపల్లి తండాకు చెందిన అమ్రున�
రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీ య భరోసా, రైతు భరోసా అమలు చేసేందుకు అధికారులు తయారు చేసిన నివేదిక తప్పులతడకగా మారడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గ్రా మసభలు రసాభాసగా మారాయి. ఎక్కడికక్కడ గ్రా మస్తు�