నాగర్కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం (Manda Jagannadham) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు.
Marri Janardhan Reddy | నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు పరామర్శించారు.
ఎస్సై బెదిరింపులు, వేధింపులు తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ యువకుడు పురుగుల మందు డబ్బాతో ఉన్న వీడియో నాగర్కర్నూల్ జిల్లాలో వైరల్గా మారింది.
Nagarkurnool | మద్యం లారీలకు(Liquor lorries) రక్షణ కల్పించాలని మద్యం లారీ యజమానులు డిమాండ్ చేశారు. శనివారం నాగర్కర్నూల్(Nagarkurnool) జిల్లా తిమ్మాజిపేటలోని టీజీబీసీఎల్ స్టాక్ పాయింట్ వద్ద వారు ధర్నా చేపట్టారు.
నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి చెరువులో నాణ్యతలేని చేప పిల్లలను వదిలిపెట్టేందుకు ప్రయత్నించిన అధికారులను మత్స్య సహకార సంఘం నాయకులు అడ్డుకున్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో పురుగుల్లేని అన్నం కోసం విద్యార్థులు నడిరోడ్డెక్కి నిరసన తెలియచేయాల్సిన దుస్థితి దాపురించిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రాష్ట్రంలో గురుకులాలు అధ్వాన్న స్�
గుంతలమయంగా మారిన రోడ్లను సొంత డబ్బులతో బాగు చేసిన ఇద్దరు వ్యక్తులు ప్రజలు, వాహనదారుల మన్ననలు పొందారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గుడెబల్లూర్ పంచాయతీలోని టైరోడ్ నుంచి మురహరిదొడ్డి గ్రామానికి వెళ్లే
Bear Attack | నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం ఉడిమిళ్ల గ్రామ సమీపంలో ఓ ఎలుగుబంటి కలకలం సృష్టించింది. కాళ్లమర్రి అడవిలో గొర్రెలను మేపుతున్న ఓ కాపరిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
Dosa Stuck in Throat | రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకున్నది. గొంతులో దోశ ఇరుక్కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకున్నది.