ఇందిరమ్మ రాజ్యంలో పురుగుల్లేని అన్నం కోసం విద్యార్థులు నడిరోడ్డెక్కి నిరసన తెలియచేయాల్సిన దుస్థితి దాపురించిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రాష్ట్రంలో గురుకులాలు అధ్వాన్న స్�
గుంతలమయంగా మారిన రోడ్లను సొంత డబ్బులతో బాగు చేసిన ఇద్దరు వ్యక్తులు ప్రజలు, వాహనదారుల మన్ననలు పొందారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గుడెబల్లూర్ పంచాయతీలోని టైరోడ్ నుంచి మురహరిదొడ్డి గ్రామానికి వెళ్లే
Bear Attack | నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం ఉడిమిళ్ల గ్రామ సమీపంలో ఓ ఎలుగుబంటి కలకలం సృష్టించింది. కాళ్లమర్రి అడవిలో గొర్రెలను మేపుతున్న ఓ కాపరిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
Dosa Stuck in Throat | రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకున్నది. గొంతులో దోశ ఇరుక్కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకున్నది.
Telangana | నాగర్కర్నూలు జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. ఓ కేసు విషయంలో లింగాల పోలీస్ స్టేషన్కు వచ్చిన ముగ్గురు యువకులతో ఓ ఎస్సై దురుసుగా ప్రవర్తించాడు. తన ముందే ఓ యువకుడు తల దువ్వుకున్నాడని కోపంతో ఊగిపోయి�
నాగర్కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీపై ఏర్పాటు చేస్తున్న లోగోపై బీఆర్ఎస్ నేత కొణతం దిలీప్ విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించని ఒక అనధికారిక చిహ్నాన్ని కా�
Nagarkurnool | కడుపునొప్పితో బాధపడుతున్న తన తల్లిని కూతురు ఓ ప్రైవేటు దవాఖానలో వైద్యం చేయించగా.. బిల్లు విషయంలో మాటామాటా పెరిగి.. దాడికి(Assaulted)కారణమైన సంఘటన నాగర్కర్నూల్ (Nagarkurnool )జిల్లాలో చోటు చేసుకున్నది.
Nagarkurnool | కుక్క కరిస్తే వైద్యం కోసం దవాఖానకు వెళ్తాం.. కానీ కుక్కలే దవాఖానలో సంచరించడంతో రోగులు భయాందోళనకు గురైన సంఘటన నాగర్కర్నూల్ జిల్లా దవాఖానలో చోటు చేసుకున్నది.
Harish Rao | తెలంగాణ రాష్ట్రంలోని ఆయా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గత ఏడు నెలల నుంచి జీతాల్లేక పస్తులు ఉండాల్సిన పరిస్థ