Peacocks | ఎవరైనా అమ్మాయి అందంగా నాట్యం చేస్తే.. అచ్చం నెమలిలా నాట్యం చేసినట్లుందని పొగుడుతాం. మరి అలాంటిది ఓ నెమలే ప్రకృతి ఒడిలో పురి విప్పి నాట్యం చేస్తే.. ఆ దృశ్యాన్ని వర్ణించడం సాధ్యమేనా? నిజం చెప్పాలంటే వర్ణ
Kollapur | నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి సమీపంలోని కృష్ణా నదిలోకి చేపల వేటకు వెళ్లే చెంచులు గుండ్లపెంట, కాటేకు వాగు, చీమల తిప్ప తదితర ప్రదేశాలలో స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. గత మూడు రోజుల ను
Heavy Rains | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో(Heavy rain )జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నాగర్కర్నూల్(Nagarkurnool )జిల్లాలో ఓ వ్యక్తి వాగులోని నీటి ప్రవాహంలో కొట్టుకుపో�
Black jaggery | గుడుంబా తయారీకి వినియోగించే నిషేధిత నల్లబెల్లం( Black jaggery) అక్రమ రవాణా చేస్తుండగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్కర్నూల్ (Nagarkurnool) జిల్లాలోని బిజినపల్లి మండలం తెలకపల
జిల్లా దవాఖానగా మారిన నాగర్కర్నూల్లో స్పెషలిస్టు వైద్యులు ఫుల్గా ఉన్నా ఆశించిన స్థాయిలో వైద్యం అందని ద్రాక్షగా మారిందన్న ఆరోపణలు ఉన్నా యి. 2016లో జిల్లాగా ఏర్పడటంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏరియా దవాఖాన �
KTR | తెలంగాణ వ్యాప్తంగా కరెంట్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు, ప్రతి గంట.. రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో కరెంట్ కోతలు ఉంటున్నాయి. కరెంట్ కోతలు నిరంతరం విధిస్తుండడంతో అటు అన్నదాతలు, ఇటు ప్ర�
Marri Janardhan Reddy | నాగర్కర్నూల్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి నిప్పులు చెరిగారు. పర్దా రాజకీయాలను బంద్ పెట్టి పాలనపై దృష్టి ప�
అతడి పేరు భాస్కర్.. ప్రపంచానికి వెలు గునిచ్చే సూర్యుడి పేరున్న ఆ వ్యక్తి కుటుంబాన్ని వరుణుడు చీకటిమయం చేశాడు. నలుగురు కుటుంబసభ్యులను కోల్పోయిన ఒంటరి వాడ య్యాడు. నాగర్కర్నూల్ మండలం వనపట్లకు చెందిన భాస
నాగర్కర్నూలు (Nagarkurnool) మండలంలోని వనపట్లలో విషాదం చోటుచేసుకున్నది. మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీం
నాగర్కర్నూల్ జిల్లా కోడేరులో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కనున్న లోయలో పడిపోయింది. దీంతో అందులో ఉన్న 25 మంది గాయపడ్డారు.
Minister Jupalli Krishna Rao | పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రతీ ఎకరాకు సాగునీటిని అందిస్తామని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు చేరాల్సిన పా ఠ్యపుస్తకాలు స్క్రాప్ దుకాణంలో ప్రత్యక్షమయ్యాయి. ఈ ఘటన బుధవారం రాత్రి నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.