నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచుగూడెం వాసులు పోలింగ్ను బహిష్కరించారు. నాలుగు రోజులుగా అంధకారంలో ఉన్న గ్రామానికి కరెంటు సరఫరా పునరుద్ధరిస్తేనే ఓటేస్తామని వారు భీష్మించుకు కూర్చ�
‘రెండు జాతీయ పార్టీలతో తెలంగాణకు ద్రోహం జరిగింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేస్తేనే భవిష్యత్తు ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే మురుగు కాల్వలో వేసినట్టే. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ కు�
Amit Shah: కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. నాగర్కర్నూల్లో ఇవాళ ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ఇండియాకే చెందుతోందని తెలిపారు. పాక్ వద్ద అణుబాంబులు ఉన�
అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకుంటామని భావించిన కాంగ్రెస్ పార్టీకి పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ చుక్కలు కనిపిస్తున్నాయి.
KTR | నాగర్కర్నూల్ ఎంపీ స్థానంతో పాటు 12 ఎంపీ సీట్లు గెలిపించి ఇవ్వండి.. ఆరు నెలల్లోనే కేసీఆర్ తిరిగి రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు.. గుంపు మేస్త్రీ ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది అని బీఆర్ఎస్ వర్కి�
Nagarkurnool | మద్యం మత్తులో భార్య గొంతుకోసి(Cutting her throat) భర్త పరారైన సంఘటన నాగర్కర్నూల్( Nagarkurnool ) మండలం వనపట్ల గ్రామంలో గురువారం చోటు చేసుకున్నది.
అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా పెబ్బేరు నుంచి నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్కు వెళ్తున్న �
‘కాంగ్రెసోళ్ల చేతిలో ఒకసారి మోసపోయాం.. మళ్లీ మోసపోయేందుకు సిద్ధంగా లేం.. మిమ్మల్ని మోసం చేయం. ఈసారి కారు గుర్తుకే మా ఓటు’ అని నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంఆర్సీ తండా మహిళలు మాజీ ఎమ్మెల్యే మర్ర�
కారే మాకు బతుకు, కేసీఆరే మా భరోసా అని ఉపాధిహా మీ కూలీలు పేర్కొన్నారు. జోగుళాంబ గద్వా ల జిల్లాలోని గద్వాల, ధరూరు, గట్టు, మల్దకల్, కేటీదొడ్డి మండలాల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, నాగర్కర్నూ�
రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. నేను గంట కిందట శ్రీనివాస్గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంట్ పోయింది. ప్రతిరోజూ సీఎం, డిప్యూటీ సీఎం కరెంట్ పోవటం లేదని ఊదరగొడుత�
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, తమ ప్రాంత అభివృద్ధి ప్రదాత కేసీఆర్ కోసం కందనూలు కదిలివచ్చింది. కల్వకుర్తిని సాకారం చేసి బీళ్లను పచ్చని మాగాణం చేసిన కృషీవలుడికి నీరాజనం పలికింది. దశాబ్దాల ఆర్తిని, �