BRS | పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తలను నియమిస్తున్నది. ఇందులో భాగంగానే నాగర్కర్నూలు లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్
Nagarkurnool | నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరంలో రెండు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. అధికారులు కంటితుడుపుగా మంగళవారం గ్రామపంచాయతీ ట్యాంకర్ ద్వారా రెండు ట్రిప్పుల నీటిని సరఫ�
Nagarkurnoo l నాగర్కర్నూల్(Nagarkurnool) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. తుఫాన్ వాహనం డివైడర్ను ఢీ కొట్టడంతో ఇద్దరు మహిళలు మృతి(Died )చెందారు.
Brutal murder | నాగర్కర్నూల్(Nagarkurnool) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బిజినేపల్లి మండల పరిధిలోని వట్టెం గ్రామ శివారులో ఓ యువతిని మరో యువకుడు హత మార్చిన(Brutal murder) సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.
RS Praveen Kumar | ఎంపీగా అవకాశం కల్పిస్తే నాగర్కర్నూల్(Nagarkurnool) వాణి ఢిల్లీలో వినిపిస్తానని, పేద ప్రజల అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేసి చూపిస్తానని నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్(BRS) అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీ
RS Praveen Kumar | ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా బీఆర్ఎస్ పార్టీని వీడనని నాగర్కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్పష్టం చేశారు. తాను గొర్రెను కాను.. కాలేనని.. ఇంకెక్కడి పోవాలన్న ఆలోచన కూడా లే
నాగర్కర్నూల్ రేంజ్ పరిధిలోని బిజినేపల్లి మండలం మమ్మాయిపల్లి, గంగారం, లట్టుపల్లి గ్రామాలను కలుపుకొని వేల ఎకరాల్లో అడవి విస్తరించి ఉన్నది. ఈ అడవిలో ఎన్నోరకాల జంతువులు జీవిస్తున్నాయి. వేసవిలో తాగడానిక
రంగారెడ్డి జిల్లా కొత్తూరులో భారీగా ఆల్ఫాజోలం (Alfazolam) పట్టుబడింది. కొత్తూరులో ఆల్ఫాజోలం తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి కిలో ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు.
RS Praveen Kumar | మేం గేట్లు తెరిస్తే మీ పార్టీ ఖాళీ అవుతుందంటూ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాగర్కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెటైర్ వేశారు. మీరు గేట్లు తెర
RS Praveen Kumar | తన రాజకీయ ప్రస్థానంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు మిమ్మల్ని బాధపెట్టి ఉండవచ్చని శ్రేయోభిలాషులను ఉద్దేశించి నాగర్కర్నూలు పార్లమెంటు అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఒక ఉన్నతమైన లక
పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ (BRS-BSP) కలిసి పోటీచేయనున్నాయి. ఇరు పార్టీల మధ్య పొత్తు ఖరారయింది. ఇందులో భాగంగా బీఎస్పీకి రెండు పార్లమెంటు స్థానాలు కేటాయించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయ
ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న నాగర్కర్నూల్కు రానున్నారని బీసీ కమిషన్ జాతీయ మాజీ సభ్యుడు ఆచారి తెలిపారు. మంగళవారం ఆయన బీజేపీ నాయకులతో కలిసి సభా స్థలాన్ని పరిశీలించారు.