Jupally krishna rao | రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పెద్ద కొత్తపల్లి మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు న
నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని జగన్నాథపురం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రతి ఇంట ఆడపడుచుల సందడితో గ్రామంలోని ప్రతి గుమ్మానికి మామిడి తోరణాలతో ప్రతి ఇంట్లో పిండి వంటల ఘుమఘుమలత�
KTR | ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరుగుతుందని ముందే తెలిసినా కాంగ్రెస్ ప్రభు
PDS Rice | ఖిల్లా ఘనపూర్ మండలం సోలిపూర్ గ్రామములో సింధు రైస్ మిల్లు యజమాని జిల్లాలో అక్రమ దందా చేస్తూ.. జిల్లా అధికారులను సంతృప్తి పరుస్తూ తప్పించుకుంటున్నాడు. సదరు యజమాని మిల్లుపై దాడి చేసి పీడీఎస్ బియ్యాన్
SLBC Tunnel Mishap | శ్రీశైలం ఎడమ గట్టు ఎస్ఎల్బీసీ సొరంగం లోపల చిక్కుకున్న 8 మంది కార్మికులని గుర్తించేందుకు కేరళ నుంచి ప్రత్యేకంగా క్యాడవర్ డాగ్స్లను రప్పిస్తున్నట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్�
Runa Mafi | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు ఏ మాత్రం సంతోషంగా లేరని.. పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ మండల యువ నాయకుడు పోలే అశోక్ డిమాండ్ చేశారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ (SLBC Tunnel Mishap) వద్ద ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం వేగంగా స్పందించకపోవడ�
ఎస్ఎల్బీసీ సొరంగంలో (SLBC Tunnel) చిక్కుకున్న కార్మికులు సజీవంగా ఉన్నారా అనే విషయమై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత శనివారం ఉదయం టన్నెల్ కుప్పకూలిన విషయం తెలిసిందే. వారం రోజులు గడిచినా ఇప్పటికీ ఆ ఎ�
SLBC Tunnel Accident | నాగర్కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది మరణించారు. అధునాతన పరికరాలు, రాడార్లను ఉపయోగించి మూడు మీటర్ల లోతులో మృతదేహాలు ఉ�
MLC Kavitha | కొడంగల్ - నారాయణపేట్ ఎత్తిపోతల పథకం వల్ల పాలమూరు - రంగారెడ్డి కంపోనెంట్స్ తీసివేయడం వల్ల 4.5 లక్షల ఎకరాలకు నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ కవిత (Kavitha) నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. సింగోటంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. �
నాగర్కర్నూల్ జిల్లా (Nagarkurnool) పెద్దకొత్తపల్లి మండలంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు వీరంగం సృష్టించారు. కొల్లాపూర్ నియోజక వర్గంలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్య ఘటన మరువకముందే పెద్దకొత్తపల్�