నాగర్కర్నూల్ జిల్లా (Nagarkurnool) పెద్దకొత్తపల్లి మండలంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు వీరంగం సృష్టించారు. కొల్లాపూర్ నియోజక వర్గంలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్య ఘటన మరువకముందే పెద్దకొత్తపల్�
Rat Miners: ర్యాట్ మైనర్స్ వచ్చేశారు. ఉత్తరకాశీలో సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న 41 మందిని రక్షించిన ఆ స్పెషలిస్టులు ఇప్పుడు ఎస్ఎల్బీసీకి చేరుకున్నారు. మొత్తం 12 మందిలో.. ఆరుగురు ఇప్పటికే చేరుకున్
SLBC Tunnel | మహబూబ్ నగర్: నాగర్కర్నూల జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంపై విమర్శలు వస్తుండటంతో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సహాయక చర్యలు
Jagadish Reddy | ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం దురదృష్టకరమని మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు. 8 మంది కార్మికులు ఇంకా టన్నెల్లోనే చిక్కుకుని ఉన్నారని తెలిపారు. వారి ప్రాణాలను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం చ
వార్షికాదాయం రూ.2 లక్షలకు మించకూడదనే నిబంధన ఆ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించిన పర
Beeram Harshavardhan reddy | కొల్లాపూర్, ఫిబ్రవరి 23: ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ కొల్లాపూర్ పట్టణంలోని తన స్
Gangamma Temple | కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం గంగమ్మ తల్లి ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమం ఇవాళ అంగరంగా వైభవంగా నిర్వహించారు. ఈ ప్రాంత ప్రజలు పాడి పంటలతో, సుఖ సంతోషాలతో ఎంతో అభివృద్ధి చెందాల�
శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్సెల్బీసీ).. ఈ చారిత్రక ప్రాజెక్టు ఇప్పుడు జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సొరంగ మార్గంలో పైకప్పు కూలడం.. ఏకంగా ఎనిమిది మంది అందులో చిక్�
SLBC Tunnel | నాగర్ కర్నూలు: నాగర్కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎడమ వైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద పై కప్పు కూలడంతో అందులో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేం�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ (Kollapur) మండలంలోని ముక్కిడిగుండంలో సద్గురు సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గిరిజన నృత్యాలు, ఆటపాటలతో భోగ్ బండారం కార్యక్రమం నిర్వహించారు.
డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం గోకారంలో నిర్మిస్తున్న రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గ్రామస్థులు ర్యాలీ నిర్వహించారు.
Food Poison | రాష్ట్రంలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చోటు చే�
అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం బుధవారం మాడ్గుల మండలానికి వచ్చిన నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డికి చుక్కెదురైంది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎందుకొచ్చారని మండలవ�