Agricultural Acts | ఇవాళ పెద్దమందడి మండల కేంద్రంలో జిల్లా న్యాయ సేవ అధికార జిల్లా కార్యదర్శి వి రజని సూచనల మేరకు రైతు చట్టాలు, రైతు సంక్షేమ పథకాలపై రైతులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.
Peddamma Temple | ఇవాళ ఆత్మకూరు పట్టణంలోని ఐదో వార్డులో ఇంటింటికి తిరుగుతూ కొత్తగా నిర్మాణం చేపడుతున్న పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణం కోసం ప్రజల నుంచి విరాళాలను సేకరించారు. పెద్దమ్మ తల్లి నూతన ఆలయ నిర్మాణం కోసం పట్టణ
Dureddy Raghuvardhan Reddy | సర్వస్వం త్యాగం చేసిన కొల్లాపూర్కు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ నేత దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత బీఆర్ఎస్ �
SLBC Tunnel Mishap | శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్పై ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని దోమలపెంట, SLBC ఇన్లేట్ 1 ఆఫీస్ వద్ద నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉన్నతాధికార
10th class exams | ఇవాళ కల్వకుర్తి పట్టణంలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాలను నాగర్ కర్నూల్ డీఈఓ రమేష్ కుమార్ కల్వకుర్తి ఎంఈఓ శంకర్ నాయక్తో కలిసి పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లోని గదులలో వెంటిలేషన్, బెంచీలు తదితర
వివాహితను వేధిస్తున్న ఆకతాయిని షీ టీమ్ (She Team) పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో చోటుచేసుకున్నది. గత కొద్దిరోజులుగా ఫోన్లో వేధింపులకు గురి చేస్తున్నాడని, ఎన్నిస�
Indore Stadium | ఆత్మకూర్ జాతీయస్థాయి క్రీడల్లో ప్రతిభా పాటవాలు కలిగిన క్రీడాకారులకు చేయూతనిచ్చేందుకు ఆత్మకూరు పట్టణంలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలని రాష్ట్ర క్రీడ సాధికారిక సంస్థ చైర్మన్ శివసేనారెడ్డిని కల
SLBC Tunnel Mishap | అచ్చంపేట, మార్చి 16 : దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న మిగిలిన ఏడుగురి ఆచూకీ మాత్రం నేటికీ లభ్యం కాలేదు. ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆఫీస్ వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో జిల్లా కల�
Road Accident | రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శాయిన్పల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది
P Amarender | దివ్యాంగ చిన్నారులు జీవితంలో ఉన్నత స్థానానికి రావాలంటే కేవలం విద్య ఒక్కటే మార్గ నిర్దేశకం అవుతుందన్నారు అదనపు కలెక్టర్ అమరేందర్. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సఖి కేంద్ర ఆవరణలో జిల్లా విద్యాశ�
హైదరాబాద్ హబ్సిగూడలో (Habsiguda) విషాదం చోటుచేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడు, కుమార్తెను చంపి దంపతులు బలవన్మరణం చెందారు.
MLA Rajesh reddy | అ నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజీనేపల్లి మండలం పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొన్న రైతుల కోసం శాస్త్రవేత్తల సమక్షంలో కిసాన్ మేళా �
Donation | నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలోని రాచూర్ గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి, శివాలయాల అభివృద్ధి పనులకు కాంగ్రెస్ నేత హరి కిషన్ నాయక్ రూ.లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు.