లక్కీ డిప్ పేరిట కుచ్చు టోపీ తక్కువ డబ్బుతో ఎక్కువ ఆశ స్కీంల పేరిట సామాన్యులకు బురిడీ అచ్చంపేటలో రూ.3కోట్లు వసూళ్లు నాగర్కర్నూల్లోనూ కేసు నమోదు రూ.300 కట్టండి.. ఒక్కసారి కడితే చాలు.. లక్కీడిప్ తీస్తాం.. త�
పెరుగుతున్నకొత్త వేరియంట్ కేసులు ఈ నెల 10 వరకు నిబంధనలు మాల్స్, దుకాణాల్లో మాస్క్ తప్పనిసరి ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా సభలు, సమావేశాలపైనా నిషేధం ఒమిక్రాన్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తున్న
నాగర్కర్నూల్, జనవరి 1: ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నూతన ఉత్తేజంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఉదయ్కుమార్ సూచించారు. కలెక్టరేట్లో శనివారం పలువురు అధికారులు క�
జనవరి 3 నుంచి ప్రారంభం 1 నుంచి రిజిస్ట్రేషన్లు స్కూల్ ఐడీలతోనూ, ఆధార్ కార్డులతో పేర్లు నమోదు ఒమిక్రాన్ నేపథ్యంలో కార్యాచరణ 100 శాతానికి చేరువలో తొలిడోసు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు కరోనా కలవర పెడుతు
దళిత రైతులకు వెన్నుదన్నుగా.. నాగర్కర్నూల్ జిల్లాకు రూ.4.75 కోట్లు మంజూరు ఎకరాకూ రూ.3.50 లక్షలు 136 మంది అన్నదాతల గుర్తింపు తీగ జాతి సాగుకు ప్రోత్సాహం ఉద్యానవన శాఖ అవగాహన దళితుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం �
దళితబంధుకు రూ.50కోట్లు మంజూరు కొత్త సంవత్సరం కానుకిచ్చిన సర్కార్ జిల్లా కలెక్టర్ ఖాతాలో నిధులు జమ సుమారు 2 వేల కుటుంబాలకు లబ్ధి వివరాల సేకరణ పూర్తి చేసిన అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్న దళిత కుటుంబా�
ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నాగర్కర్నూల్, డిసెంబర్ 19: కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించన్నునట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలి�
కొత్త వేరియంట్ను తేలిగ్గా తీసుకోవద్దు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన ప్రభుత్వం ఆందోళన వద్దు.. అప్రమత్తతే ముఖ్యం ఇకపై మాస్క్ ధరించడం తప్పనిసరి లేకుంటే రూ.1000 జరిమానా ఇల్లు దాటితే టీకా సర్టిఫికెట్ ఉండాల�
కేంద్రం రైతులపై వివక్ష చూపుతున్నది అన్నదాతలను మోసం చేసే రోజులకు చెల్లు జాతీయ స్థాయిలో వ్యవసాయంపై విస్తృతంగా చర్చ జరగాలి మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ నారాయణమూర్తితో కలిసి సినిమా వీక్షించ
భవన నిర్మాణ కార్మికులకు భరోసా ఐదు రకాలుగా పథకాలు దరఖాస్తు ఐదేండ్ల కాలం వర్తించనున్న బీమా ప్రమాదవశాత్తు చనిపోతే రూ.6.30 లక్షలు శాశ్వత అంగవైకల్యానికి రూ.4 లక్షలు సాధారణ మరణానికి రూ.1.30 లక్షలు భవన నిర్మాణ పనులు �
కొరవడిన అధికారుల పర్యవేక్షణ ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయంగా పెరిగిన విద్యార్థుల సంఖ్య సంఖ్య ఎక్కువున్న చోటు నుంచే ఉపాధ్యాయులకు డిప్యూటేషన్ ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు కల్వకుర్తి/ చారకొండ, నవంబర
ఆలయ పునఃనిర్మాణంలో భాగస్వామ్యం అదృష్టంగా భావిస్తున్నా.. నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి యాదాద్రి ఆలయ విమాన గోపురానికి 2 కిలోల బంగారం అందజేత నాగర్కర్నూల్, నవంబర్ 26 : యాదాద్రి లక్ష్మీనర�
కల్వకుర్తిరూరల్, నవంబర్ 25: రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో వాటిపై అవగాహన ఉండాలని కల్వకుర్తి సీఐ సైదులు సూచించారు. పట్టణంలోని శుభం ఫంక్షన్హాల్లో సైబర్ సెల్ ఆధ్వర్యంలో సైబర్ నేరాల నివ
డిసెంబర్ చివరి నాటికి భగీరథ నీరు సరఫరా కావాలి పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లతో సమీక్షలో కలెక్టర్ ఉదయ్కుమార్ నాగర్కర్నూల్, నవంబర్ 25: మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ నీటిని డిమాండ్కు తగ్గట్టు సరఫరా చే�