చెంచుల ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. నాగర్కర్నూల్ జిల్లా అ చ్చంపేట నియోజకవర్గం లింగాల మండలంలోని అప్పాపూర్ చెంచుపెంటలో శనివారం గవర్నర్ పర్యటించారు.
ఎండా కాలం ప్రారంభంలోనే ధరల మంటలు భగ్గుమన్నాయి. ‘ఎంకి పెండ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు’..ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా సామాన్యుల నెత్తిపై బీజేపీ ప్రభుత్వం ధరల పిడుగు వేసింది.
ఖాకీ డ్రస్సు వేసుకోవడమంటే కొందరికి మహాక్రేజ్. పోలీసు కావాలని కొందరు చిన్నప్పటి నుంచి కలలు కంటుంటారు. అలాంటి కలలు త్వరలో సాకారం కానున్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడ�
పేదోడి ఆపిల్గా పిలిచే జామకు విశిష్ట స్థానం ఉన్నది. ఈ పండులో అధికంగా లభిం చే విటమిన్ ‘సి’ ఎంతో మేలు చేస్తుంది. మధుమేహం, ఊబకాయం వ్యాధిగ్రస్తులకు జామ పండు, ఆకు రసం ఆరోగ్య ప్ర దాయినిగా పనిచేస్తుంది.
విద్యార్థులు శాస్త్రీయ దృక్ప థాన్ని పెంపొందించుకోవాలని డీఈవో గోవిందరాజులు అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని మండల స్థాయి వైజ్ఞానిక ప్రతిభ పరీక్షను ఎమ్మార్సీలో నిర్వహించారు.
దళితబంధు పథకం అ మలుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చిలోగా లబ్ధిదారులకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అం దించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు.
ప్రభుత్వ భూ ముల క్రమబద్ధీకరణపై ప్ర భుత్వం తుది నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి కే పోడు, అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు యోచిస్తున్న ప్రభుత్వం.. తాజాగా ప్రభుత్వ స్థలా ల క్రమబద్ధీకరణ దిశగా చర్యలు చేపట్టింది.
జిల్లా కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఇంగ్లిష్ మీడియం చదువులకు కేరాఫ్ అ డ్రస్గా నిలుస్తున్నది. ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. 2007లో సక్సెస్ స్కూల్ పథకంలో భాగంగా ఈ పాఠశాలలో ఇంగ్లిష్
దళితులు.. ఇక లక్షాధికారులే! రాష్ట్రవ్యాప్తంగా అమలుకు నిర్ణయం ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో వంద మందికి లబ్ధి 5 వరకు లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేల సూచనతో గ్రామాలు, అర్హుల గుర్తింపు నియోజక�
నేటి నుంచి ఫీవర్ సర్వే ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం పర్యటించనున్న వైద్య, పుర, పంచాయతీ, రెవెన్యూ అధికారులు జ్వరం, ఇతర లక్షణాలుంటే అక్కడే వైద్య పరీక్షలు నిర్ధారణ అయితే హోం ఐసొలేషన్ కిట్లు , జాగ్ర