అన్నదాత వెన్నంటే సర్కార్ 28నుంచి ఖాతాల్లోకి రైతుబంధు కర్షకుల మోముల్లో ఆనందం వానకాలం పంటకు ఎకరాకు రూ.5వేల పెట్టుబడి సాయం ప్రతిపక్షాల విమర్శలకు సీఎం సమాధానం ఏర్పాట్లు చేస్తున్న వ్యవసాయశాఖ అధికారులు నాగర�
అభివృద్ధే మా కులం.. సంక్షేమమే మా మతం కేసీఆర్ మార్క్ పాలన ఏ రాష్ట్రంలోనూ లేదు జూలై, ఆగస్టు నుంచి ఆన్ద స్పాట్ పింఛన్లు అర్హుల ఇండ్ల వద్దే అందించేలా చర్యలు పాడెమీద ఉన్న శవంలా మారిన కాంగ్రెస్ హస్తం పార్ట�
బల్మూరు, జూన్ 18: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా అచ్చంపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ప్రమాణస్వీకారం, నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో రాష్ట్రమంత్రి కేటీఆర్ సభకు మండలంలోని ప్రజా ప్రతినిధు�
అచ్చంపేట, జూన్ 18: అచ్చంపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పోకల మనోహర్ అన్నారు. శనివారం అచ్చంపేట పట్టణంలో టీఆర్ఎస్శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు.
జెడ్పీచైర్పర్సన్ పద్మావతి గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనులు జరగాలి కలెక్టర్ ఉదయ్కుమార్ గ్రామాభివృద్ధిలో సర్పంచుల సేవలు మరువలేనివి ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నాగర్కర్నూల్, జూన్ 3: గ్రామా
వైద్యసేవలు విస్తరించడం కోసం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ భవనం కూల్చి రూ.3 కోట్లతో కొత్త దవాఖానను నిర్మిస్తామని మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య వైద్యాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్ని మౌలిక వసతులతో పాఠశాలలకు నూతన భవనాలు నిర్మిస్తున్నట్లు ఎ
సమైక్య పాలనలో నాగర్కర్నూల్ ప్రాంతం వలసలకు మారుపేరుగా నిలిచింది. ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టును ఆశగా చూపించి నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలకులు ఓట్లు దండుకుంటూ కాలం గడిపారు. 1984లో ప్రాజెక్టు రూపకల్పనపై చర్చ జరి�
తెలంగాణ వరి కొనుగోళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, మంత్రి పీయూష్ గోయల్ వైఖరిపై టీఆర్ఎస్ భగ్గుమంటోంది. పంజాబ్లో వరిని కొనుగోలు చేస్తూ తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని తీసుకొనేందుకు కేంద్రం న�
మన ఊరు- మన బడి’కి అడుగులు వేగవంతమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్లమాధ్యమంలోన�
చిత్రభారతి ఫిలిం ఫెస్టివల్లో నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు ప్రతిభ చాటాడు. పస్పుల లక్ష్మయ్య, గాయత్రి దంపతుల కుమారుడు హరిప్రసాద్ నాలుగో చిత్రభారతి ఫిలిం ఫెస్టివల్లో జాతీయస్థాయిలో