బల్మూరు, జూన్ 18: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా అచ్చంపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ప్రమాణస్వీకారం, నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో రాష్ట్రమంత్రి కేటీఆర్ సభకు మండలంలోని ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ద్విచక్ర వాహనాలపై శనివారం తరళివెళ్లారు. జినుకుంట సమీపంలోని కనకాల మైసమ్మ ఆలయం దగ్గర ప్రత్యేక పూజలు చేశా రు. సభకు వెళ్లినవారిలో ఎంపీపీ అరుణ, విండోచైర్మన్ నర్స య్య, సర్పంచులు రేవతి, ప్రియాంకాగణేశ్, సువర్ణాఅశోక్రావు, శివశంకర్, ఎంపీటీసీలు అంకులయ్య, ఆంజనేయులు, లక్ష్మీదేవమ్మ, ఉపసర్పంచులు యూసు ఫ్, నిరంజన్, కృష్ణగౌడ్, రాజు, వెంకటమ్మాగంగయ్య, తిరుపత య్య, నాయకులు నాగయ్య, రాజేశ్వర్రెడ్డి, సుదర్శన్రావు, రాజేందర్గౌడ్, ప్రేమ్, మస్తాన్, మనోహర్, చందు, శ్రీను, వెంకటయ్య, తదితరులు ఉన్నారు.
పెద్దకొత్తపల్లినుంచి..
పెద్దకొత్తపల్లి మండలంనుంచి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గణేశ్రావు ఆధ్వర్యంలో మండలంలోని ముష్టిపల్లి, చంద్రకల్, పెద్దకారుపాముల, చంద్రకల్, మరికల్, సాతాపూర్, వెన్నచర్ల, కల్వకోలు, మారెడుమాన్దిన్నె తదితర గ్రామాలనుంచి భారీ ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్సభకు తరలివెళ్లారు. అదేవిధంగా టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గణేశ్రావు ఆధ్వర్యంలో బైక్ర్యాలీతో కొల్లాపూర్కు తరలివెళ్లారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ నాయకులు జక్కుల నర్సింహ, సింగిల్విండో చైర్మన్లు, రాజాగౌడ్, శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్రావు, రాజారెడ్డి, పవన్కుమార్శర్మ, సర్పంచులు, ఎంపీటీసీలు, రమేశ్రెడ్డి, రవికుమార్ తదితరులు ఉన్నారు.
కోడేరు నుంచి..
రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా శనివారం కొల్లాపూర్ పట్టణంలోని రాజాబంగ్లా వద్ద నిర్వహించిన బహిరంగ సభకు కోడేరు మండలంలోని వివిధ గ్రామాలనుంచి టీఆర్ఎస్ శ్రేణలు వాహనాలలో తరలివెళ్లారు. ఉదయం 11గంటలకు జరిగే సభకు ఆయా గ్రామాలనుంచి ఉదయం 7గంటలనుంచి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ప్రజలను తరలించే పనిలో నిమగ్నమయ్యారు. గ్రామాలకు వచ్చిన వాహనాలలో వరుసగా వెళ్లారు. తరలివెళ్లిన వారిలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజశేఖర్గౌడ్, కొల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మెన్ కిషన్నాయక్, కోడేరు, కోండ్రావుపల్లి, నర్సాయపల్లి విండో చైర్మన్లు చిన్నారెడ్డి, రుక్మారెడ్డి, వద్ది కృష్ణారెడ్డి, తాలూకా నాయకులు పవన్రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు జగదీశ్వర్రావు, కోడేరు గ్రామ టీఆర్ఎస్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీశైలం, వెంకటస్వామి, యూత్నాయకులు లాలు, రాజు, బాల్నాగయ్య, తదితరులు ఉన్నారు.