నాగర్కర్నూల్ జిల్లా దోమల పెంట ఘటనలో మృతదేహాల వెలికితీతకు అనేక అడ్డంకులు వస్తున్నాయి. శనివారం తెల్లవారుజామునే అంతా అయిపోతుందని భావించిన అధికార యంత్రాంగానికి జీరో పాయింట్ వద్ద ప్రతికూల పరిస్థితులు �
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ నీడలు అలముకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వరుసగా ప్రతిపక్షాలపై దాడుల ప రంపర కొనసాగుతున్నది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల మీటింగ్
నాగర్కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదం జరిగి ఎనిమిది రోజుల తర్వాత ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏ క్షణమైనా లోపల ఉన్న వారిని బయటికి తీసే అవకాశం ఉందని తెలుస్తోంది.
అనుమానాస్పదంగా మహిళ మృతిచెందిన ఘటన మండలంలోని మహదేవునిపేటలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మహదేవునిపేటకు చెందిన యాదమ్మ(55)కు కరుణాకర్, పరమేశ్ ఇద్దరు సంతానం. చిన్న కుమారుడు హైదరాబాద్�
జిల్లా కేంద్రంలో మంగళవారం మధ్యా హ్నం 12 గంటల 12 నిమిషాలకు జీరో షాడో డే (నీడ లేని రోజు) ఆవిష్కృతమైంది. వస్తువుపై సూర్యకిరణాలు పడితే ఆ కోణానికి వ్యతిరేక దిశలో ఆ వస్తువు నీడ ఏర్పడటం సాధారణం.
జంతువులు, వన్యప్రాణులపై కరుణతో వ్యవహరించాలని కలెక్టర్ ఉదయ్కుమార్ సూచించారు. జనవరి 14 నుంచి 31వ తేదీ వరకు జరుగుతున్న జంతు సంక్షేమ వక్షోత్సవాల్లో భాగంగా గురువారం కలెక్టరేట్లో జంతు సంక్షేమ సంస్థ చైర్మన�
అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కంటి వెలుగు పథకాన్ని అమ లు చేస్తున్నారని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో రఘుపతిపేట పీహెచ్స
నాగర్కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ అభయారణ్యానికి ప్రత్యేక చరిత్ర ఉంది. దాదాపు 2,611 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న దట్టమైన నల్లమల అటవీప్రాం తం ఎన్నో ప్రకృతి అందాలు, వన్యప్రాణులకు నెలవు.
తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యమని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో వడ్డెర కులసంఘం భవన నిర్మాణం చేపట్టేందుకు ప్రత్యేక నిధుల ద్వారా రూ.10లక్షలతో నిర్�
పిల్లలమర్రి బాలోత్సవం ఆకట్టుకున్నది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్స్లో పిల్లలమర్రి బాలోత్సవ్ కమిటీ అధ్యక్షుడు బెక్కెం జనార్దన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఎక్సైజ�
పదో విడుత రైతుబంధు డ బ్బులు జమచేసేందుకు వ్యవసాయ శాఖ చ ర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎకరాకు రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం అందించే లా ఏర్పాట్లు చేస్తున్నది.
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది. పేదల కోసం ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షా దీముబారక్ పథకం పెండ్లిండ్లకు ఆర్థిక సాయం, ప్ర భుత్వ దవాఖానల్లో ప్రసవాలు జరిగితే కేసీఆర్ కిట్లను అందజేస్తు�
దళితుల అభ్యున్నతికే ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు.
విద్యార్థులు శాస్తవేత్తల జీవిత చరిత్రలను తెలుసుకొని, ప్రతి అంశంలో ఏమిటి ఎందుకు ఎలా అని ప్రశ్నిస్తూ సందేహాలను నివృత్తి చేసుకుంటూ సృజనాత్మకతతో నూతన ఆవిష్కరణలు చేయాలని అదనపు కలెక్టర్ మనూచౌదరి సూచించార�