KTR | పోయిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేసిన పొరపాట్లను మళ్లీ చేయొద్దని పార్టీ శ్రేణులకు, ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. పోతే మన ఎమ్మెల్యే పోతడుగానీ రాష్ట్రంలో మాత్రం కేసీఆ�
KTR | సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైండని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతులకు రైతుభరోసా ఇయ్యలేదని, కనీసం యూరియా బస్త
KTR | కేసీఆర్ హయాంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగిందని, తాము జిల్లాలను కుదిస్తామని, కొన్ని జిల్లాలను తొలగిస్తామని ఇటీవల అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించడంపై బీఆర్ఎస
KTR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్త’ అన్న రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు. కల్యాణలక్ష్మి సక�
KTR | అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా రాష్ట్రంలో ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మహబూబ్నగర్, నారాయణపేట జిల్లా�
KTR | బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధిని చూస్తావుంటే తనకు కడుపు నిండిన భావన కలిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ సర్పంచులతో ఆత్మీయ సమ్మేళనం కార్
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనతో మహబూబ్ నగర్ గులాబీ వనంలా మారింది. బీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీతో ఆయనకు ఘన స్వాగతం పలికాయి. కేసీఆర్ జిందాబాద్, కేటీఆర్ జిందాబాద్ నినాదాలతో పాల�
Alampur | గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో కమీషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు, ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ బరితెగించారు. రూ.8 కోట్ల కమీషన్ ఇవ్వకుంటే చంపి పారేస్తామని మారణాయుధాలతో బెదిరిం�
సంక్రాంతి సంబురాలు జరుపుకునేందుకు ప్రజలు పల్లెబాట పట్టారు. నగరాలు, పట్టణాల నుంచి భారీసంఖ్యలో సొంత గ్రామాలకు తరలివస్తున్నారు. పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. మరోవైపు వరుసగా
త్వరలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ముందస్తుగానే ఎన్నికల వేడి పుట్టిస్తోంది. సోమవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మహబూబ్�
కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి ఆనవాళ్లు లేకుండా చేస్తామని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. కోస్గిలో ఆదివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మో సపూ�
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందగా ముగ్గురికి గాయాలైన ఘటన భూత్పూర్ చౌరస్తాలో ఫ్లైఓవర్ బ్రిడ్జిపై చోటు చేసుకున్నది. ఎస్సై చంద్రశేఖర్ కథనం మేరకు హైదరాబాద్ చెందిన దంపతులు శేషయ్య(73), నవనీత(65) ఆదివ�