బీఆర్ఎస్ హయాంలో పెండింగ్లో ఉన్న పనులను మళ్లీ శిలాఫలకాలు వేసి రిబ్బన్లు కట్ చేయడం కాదు.. పేదలకు ఉపయోగపడే వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను వెంటనే ప్రారంభించి వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని మా�
తెలంగాణ సిద్ధాంతకర్త, తన చివరి శ్వాస వరకు స్వరాష్ట్రం కోసం పరితపించిన నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో శూన్యంలో సునామీ సృష్టించిన గొప
తెలంగాణ రాష్ట్ర 13వ అవతరణ ది నోత్సవ వేడుకలు మంగళవారం అట్టహాసంగా జరిగాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యా ప్తంగా ఉత్సవాలు అంబరాన్నంటాయి. ప్రభు త్వ, ప్రైవేట్ కార్యాలయాల వద్ద జాతీయ జెం డాను ఎగురవేశారు. విద్యుద్ద�
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చి పునర్నిర్మాణంలో దేశంలోనే అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేసిన ఘనత కేసిఆర్కు దక్కిందని.. కానీ అధికారం చేపట్టిన కాంగ్రెస్ హయాంలో ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపోయింది అంటూ మా�
మద్దిమడుగు ఆంజనేయ స్వామి పేరు చెప్పి దుందుబీ వాగులో మరోసారి ఇసుక దోపిడీకి పాల్పడుతున్న ఇసుక టిప్పర్లను సోమవారం రాత్రి మండలంలోని దాసర్లపల్లిలో గ్రా మస్తులు అడ్డుకొని ఉప్పునుంతల పోలీస్స్టేషన్కు తరలి
నాగర్కర్నూల్ జిల్లాలో సోమవారం డీజిల్ కొరత ఏర్పడింది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న తాడూరు, తెలకపల్లి, బిజినేపల్లి వంటి మండలాల్లోని బంకుల్లో డీజిల్ లేకపోవడంతో రైతులు, వాహనదారులు జిల్లా కేంద్రానిక
అర్హులైన బీడీ కార్మికులకు ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయాలంటూ ధర్నా చేపట్టారు. సోమవారం ధన్వాడ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద బీడీ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యం లో ఆందోళనకు దిగారు.
క్రూడ్ ఆయిల్తోపాటు, ఇంధనం ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ కోసం ఎదురు చూపులు.. కట్టెల కోసం మహిళలు అడవిబాట పటాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. గతంలో గ్యాస్ కోసం ఇన్ని కష్టా ల
మహబూబ్నగర్ జిల్లాలో వానకాలం సీజన్లో 4,05,236 ఎకరాలలో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. గతేడాది కంటే ఈసారి 58,406 ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నట్లు అం�
ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు వినియోగదారులకు ఉచితంగా కరెంట్ అందిస్తున్నది. ముందు నుంచి ఈ పథకంలో వి ద్యుత్ అధికారులు, సిబ్బంది వినియోగదారులపై అలసత్వం ప్రదర్శిస్తున్నారు. వీటిలో అర్హత ఉన�
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో డీజిల్ కొరత ఏర్పడింది. జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల ఉన్న తెలకపల్లి, తాడూరు, బిజినపల్లి మండలాల పరిధిలోని బంకులకు డీజిల్ సరఫరా కాకపోవడంతో కొరత ఏర్పడింది.
జిల్లాలో మరో నెలరోజుల పాటు వరి ధాన్యం కొనుగోళ్లు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ నిర్వాకం వల్లే కొనుగోళ్ల ప్రక్రియ జిల్లాలో ఆలస్యమవుతున్నది. ముందు నుంచి ఈ యాసంగికి గోదాంల కొరత ఉన�