నెల్విడి ఎత్తిపోతల పథకం కింద ఎండుతున్న పంటలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇటు అధికారులు.. అటు ప్రజా ప్రతినిదులు ఎవరికి వారు యమునా తీరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఓ పక్షం రోజులు ట్రాన్స్ఫార్మర్ను ఏర్పా
మండలంలోని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు గురువారం జరిగాయి. గట్టులో గ్రామసభ జరుగకుండా మాజీ ఎంపీటీసీ అడ్డుకున్నారు. సమస్యలు అనేకం ఉన్నాయని, దానికి సంబంధించిన అధికారులెవరూ గ్రామసభలో అందుబాటులో లేరని, అలాంటప
కేసీఆర్ హయాంలోనే గ్రామాల వికా సం జరిగితే రేవంత్ హయాంలో విధ్వం సం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ విమర్శించారు. గురువారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి స్వగృ�
వనపర్తి విజయ పాలశీతలికరణ కేంద్రం నాడు ఉమ్మడి జిల్లాలోనే ఓ వెలుగు వెలిగింది. విజయ పాల పాకెట్లను సహితం ఈ కేంద్రం నుంచే ఉమ్మడి జిల్లా కేంద్రానికి పంపిణీ చేసిన చరిత్ర ఉంది. అయితే మధ్యలో అనేక ఒడిదుడుకులు ఎదుర�
గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీ�
తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధి గాంచిన సలేశ్వరం లింగమయ్య దైవ దర్శనం కోసం నల్లమల బుధవారం జనసంద్రంతో నిండిపోయింది. రాళ్లు, రప్పలు, గుట్టలు దాటుతూ వస్తున్నాం లింగమయ్య అంటూ శివనామ స్మరణంతో నల్లమల మార్�
వచ్చే రెండేళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖా యమైపోయిందని, కార్యకర్తలను కాపాడుకునేందుకు దేనికైనా సిద్ధంగా ఉన్నామని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప
మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, నగర పాలక సంస్థకు ప్రథమ పౌరురాలు.. అత్యున్నత పదవీ...అన్ని ఉతుత్తవేనా? పాలమూరు కార్పొరేషన్కు తొలి మహిళా మే యర్ను కట్టడి చేసే ప్రయత్నం జరుగుతుందా? కాంగ్రెస్లో చక్రం తిప్పుత
Narayanpet | నారాయణపేట జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి, చెరువుగట్టు దగ్గర పడేసి వెళ్లారు. అమ్మిరెడ్డిపల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింద�
జిల్లా ప్రభుత్వ దవాఖాన రికార్డుల్లో అప్గ్రేడ్ తప్పా వసతుల్లో కనిపించడం లేదు. ఆపరేషన్లు చేసేందుకు వైద్యులు ఉన్నా అందుకు అవసరమైన పరికరాలు అరకొరగా ఉండడంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు. గతంలో సర్కారు దవా�
దక్షిణాది అమర్నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం లింగమయ్య దర్శనానికి సర్వం సిద్ధమైంది. బుధవారం నుంచి మూడ్రోజుల పాటు శుక్రవారం వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రతి ఏటా చైత్ర పౌర�
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందజేయాల్సిన సన్నబియ్యం స్టాక్ పాయింట్కు చేరకముందే పకదారి పడుతున్న ఘటన మంగళవారం మక్తల్ మున్సిపాలిటీలోని సివిల్ సైప్లె స్టాక్ పాయింట్ వద్ద చోటు చేసుకున్నది. అధ�