Utkoor | తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జోలికి వస్తే అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగేంతవరకు పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హెచ్చరించారు.
Lathi Charge | తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఫోన్ టాపింగ్ పేరుతో నోటీసులు ఇవ్వడం పట్ల నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజవర్గంలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల ఊరేగింపులతో పాటు పల్లెలు దద్దరిల్లాయి.
తెలంగాణ రాష్ట్రంలో నాటి సీఎం కేసీఆర్ సారథ్యంలో అప్పటి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నాగర్కర్నూల్ మున్సిపాలిటీ అభివృద్ధిలో పరుగులు పెట్టి ప్రత్యేకత చాటుకున్నది. మంత్రులతో పోటీపడి మరి
తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త , తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు దుర్మార్గంగా సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ శనివారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్
మహబూబ్నగర్ కార్పొరేషన్లో 11వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న ఓ అధికార పార్టీ అభ్యర్థి కోసం ఏకంగా రాత్రికి రాత్రే ఎన్నికల కోడ్ ఉల్లంఘించి పదిచోట్ల హైమాస్ట్ లైటింగ్ పోల్స్ బిగించడం చర్చనీయాంశంగా మా�
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అ త్యంత కీలకమైన నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. ఒక్క నాగర్కర్నూల్ మినహా మిగతా చోట్లా అంత నామినేషన్ల పర్వం ప్రశాంతంగా కొనసాగింది. ఆయా పార్టీల నుంచి పోటీ పడుతున్�
మున్సిపల్ ఎన్నికల వేళ నామినేషన్ల చివరి రోజు కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయినా సరిత వర్గానికి అధిష్టానం బీఫామ్స్ ఇవ్వకుం
నారాయణపేట పట్టణ కాంగ్రెస్ పార్టీని బడా బంగారు వ్యాపారి వద్ద తాకట్టు పెట్టరా? పార్టీలో మొదటి నుంచి క్రియాశీలకంగా పని చేసిన కార్యకర్తలను పట్టించుకోరా? అంటే కాంగ్రెస్ శ్రేణుల్లో అవును.. అనే అభిప్రాయమే వ్
మండల కేంద్రంలోని గణపసముద్రం ముంపు గ్రామాల రైతులు పరిహారం చెల్లించాలని శుక్రవారం బస్టాండ్ ఆవరణం లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. నల్లమాది రవీందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో
కొడంగల్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మద్దూరులో నామినేషన్ల సందర్భంగా రామాలయం చౌరస్తా నుంచి మున్సిపాలిటీ కార్య�
వనపర్తి మండలం చిట్యాల గ్రామ సమీపంలో ఉన్న మార్కెట్ యార్డును శుక్రవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నాయకులతో కలిసి సందర్శించారు. ముందుగా వేరుశనగ పంట దిగుబడిని పరిశీలించి రైతులు, కార్మికులను అ
Kollapur | కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Jogulamba Gadwal | జోగులాంబ గద్వాల జిల్లాలో అనుమానాస్పదంగా మృతదేహం లభ్యమైంది. అనంతపురం గ్రామం నుంచి పూడూర్ వెళ్లే మార్గంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెంది కనిపించాడు.
Kollapur Municipality | కాంగ్రెస్ పార్టీలోని గ్రూప్ తగాదాలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత కొల్లాపూర్ మున్సిపాలిటీ సైతం కాంగ్రెస్ చేయి జారిపోయే అవకాశం నెలకొన్నది. గతంలో స్థానిక ఎన్నికలు వచ్చే అవకాశం ఉండ�