ఒక్క విద్యార్థి కోసం ప్రత్యేకంగా ఎగ్జామ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. పరీక్ష నిర్వహణకు ఒక ఇన్విజిలేటర్, సూపరింటెండెంట్ను నియమించారు. ఎగ్జామ్ సెంటర్కు పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా చేసి ఇ�
తెలంగాణ రాష్ట్ర వ్యాపంగా పదో తరగతి పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నా యి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 47,594మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
సొంతింటి కల నెరవేర్చుకుందామనుకుంటున్న ఇందిరమ్మ లబ్ధిదారులకు అడుగడున అవాంతరాలు ఎదురవుతున్నాయి. సొంత స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకుందామని ఉన్న గుడిసెను కూల్చి వేసి నిర్మాణం చేసుకుందామంటే ఓ వైపు బిల్లులు
ఇందిరమ్మ ఇంటి బిల్లు విడుదల కోసం రూ. 15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఓ పంచాయతీ కార్యదర్శి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం మేరకు.. అయిజ మండలంలోని ఎక్లాస్పురం గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇంటి బి�
మున్సిపల్ ఎన్నికలు కాగానే రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలో వేస్తామని సాక్షాత్తు సీఎం ఇచ్చిన మాట ఎటు పో యిందని.. రైతు భరోసా పైసలు ఎందుకు ఇస్తలేరని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి నిలదీశారు.
Illegal Tranport | నారాయణపేట జిల్లా కృష్ణ మండలం పరిధిలోని కృష్ణా నదిలో నిత్యం రాత్రి వేళలో అక్రమ ఇసుక రవాణా అడ్డు అదుపు లేకుండా పోతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ ప్ర భుత్వంలో గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికులకు వే తనాల సమస్య వెంటాడుతున్నది. రెక్కాడితే గానీ, డొక్కాడని పరిస్థితులు కార్మికులవి. ప్రతి నెలా జీతం వస్తేనే వారి కుటుంబ బండి నడుస్తుంది.
రేపటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని విద్యార్థులు ప్రశాంతం గా పరీక్షలు రాసేలా కేంద్రాల్లో కావాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కుష్బూగుప్తా ఆధ్వర్యంలో జిల్లా విద్య�
Land acquisition | జిల్లాలో నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టుల పనులు వేగవంతం కావాలంటే భూసేకరణ ప్రక్రియను పూర్తిచేయాలని ఆర్అండ్ ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
Inter Student | ప్రేమ పేరుతో మైనర్ బాలికలను ఓ ఇంటర్ విద్యార్థి మోసం చేశాడు. వారిని లొంగదీసుకుని కోరిక తీర్చుకున్నాడు. ఈ క్రమంలో ఓ బాలిక గర్భం దాల్చడంతో అబార్షన్ కూడా చేయించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నా�
తిమ్మిని బమ్మి చేసి.. అడ్డగోలు హా మీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల తీరు ఉమ్మడి జిల్లాలో వివాదాస్పదంగా మారుతున్నా యి. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తేలేక.. సమ స్యలు పరిష్కరించలేక..
ఆ రుగాలం కష్టపడి సాగు చేసిన వరి, మొక్కజొ న్న, వేరుశనగ పంటలు కండ్లముందే వా డుపట్టి ఎండుతుంటే రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో పదేళ్లపాటు రైతుల పంటలకు అవసరమైన సాగునీటిని అంద�