Revanth Reddy Vote | తెలంగాణలో సర్ ఎన్యుమరేషన్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డికి రెండు చోట్ల ఓటు ఉందని ప్రచారం జరుగుతోంది. అచ్చంపేట, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయనకు ఓట్లు ఉన్నాయని ఓటర్ జాబితాకు �
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమంలో భాగంగా జడ్చర్ల నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ల వారీగా నియమాకమైన బీఎల్వోలు ఇంటింటికెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలను పం
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంప్హౌస్లో మోటర్ వెట్న్క్రు చేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రేగుమాన్గడ్డ వద్ద లిఫ్ట్
వానకాలం ప్రారంభమైనప్పటి నుంచి పదునైన వానలు కురియలేదు. దీంతో వ్యవసాయానికి సిద్ధమైన రైతులు వరుణుడి కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయినా వరుణుడు కరుణించకపోవడంతో వరుణుడి కోసం ప్రత్యేక పూజలు ప్రారంభి
ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు సకాలంలో అందకపోతే ఆందోళన చెందవద్దని అవసరమైతే తన సొంత ఇంటిని అమ్మి మీకు బిల్లులు అందిస్తానని మంత్రి వాకిటి శ్రీహరి ఒక పక్క ప్రజలకు మాటలు చెబుతున్నార�
మక్తల్ నుండి నారాయణపేట జిల్లా కేంద్రానికి వెళ్లే నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణ పనులకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైలాన్ ఆవిష్కరించారు.
మండలంలోని వివిధ గ్రామాల వాగుల నుంచి అక్రమార్కులు రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను తోడేస్తున్నారు. సర్కారుకు పైసా ఆదాయం లేకున్నా ఒక ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.3500 నుంచి రూ.4వేల దాకా వసూలు చేస్తూ ఏటా కోట్ల రూపా�
మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్సాగర్కు జలకళ తగ్గింది. రుతుపవనాలు వచ్చినా ఎల్నినో ప్రభావంతో వర్షాభా వ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వ రుణుడు మొఖం చాటేయడంతో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెర�
నిరంతరం మహబూబ్నగర్ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసే మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ చివరి రక్తబొట్టు వరకు మహబూబ్నగర్ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విధిగా పాల్గొనాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి మండలంలోని చిట్యాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొనసాగుతు�
కాంగ్రెస్ది ప్రజాపాలన కాదని పోలీస్ పాలన అని కొత్తకోటలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్న యువతకు ఫోన్లు చేసి పోలీసులు బెదిరించడం సరైందికాదని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. కొత్తకోట మండ�
శిథిలావస్థకు చేరిన పాఠశాలకు మా పిల్లలను పంపించి ప్రాణాలపైకి తెచ్చుకోమని, నూతన పాఠశాలను నిర్మిస్తేనే తమ పిల్లలను స్కూల్కు పంపిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాప�
దుందుభీ వాగును అధికార పార్టీకి చెందిన నాయకులు కొందరు చెరబట్టారు. భూగర్భ జలాలను కాపాడుతున్న ఇసుకపై కన్నేసిన నాయకులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని తోడేస్తున్నారు. వాగుకు ఇరువైపులా ఉన్న రైతులకు అండగా, ఆ�