గ్రామాల్లో కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని దేవరకద్ర మాజీ ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో పాతమొల్గర, కప్పెట, లంబడికుంటత�
‘మాగనూర్ పెద్దవాగును రాఘవ కన్స్ట్రక్షన్స్ గుల్ల చేస్తున్నది. ఇసుక అనుమతి లేకుండా తరలిస్తున్నది. మంత్రి బంధువుల కంపెనీ కావడంతో ప్రభుత్వం అండతో యథేచ్ఛగా వాగును తోడేస్తున్నారు’.. అని మక్తల్ మాజీ ఎమ్మ�
‘మొలకెత్తిన వడ్లు కొనలేని చేతగాని దద్దమ్మ.. బీఆర్ఎస్ను ఉమ్మడి జిల్లాలో మొలకెత్తినీయడంట.. పాలమూరు జిల్లాలో ఎగిరేది గులాబీ జెండానే.. ప్రజలే బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడ్తారు.. ఇక్కడి 14 స్థానాల్లో 14 సీట్లు గె�
కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడి పనిచేస్తున్న ప్ర తి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామని, పార్టీ అధికారంలోకి వ చ్చిన తర్వాత వారికి సముచిత గుర్తింపు కల్పిస్తామని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మె �
Tummilla : తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (TG MDC) ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ ఇసుక రీచ్పై ఆంధ్రప్రదేశ్కు చెందిన దుండగులు బరితెగించి దాడికి పాల్పడ్డారు.
Harish Rao | అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దళారుల, మిల్లర్ల చేతిలో రేవంత్ రెడ్డి తోలు బొమ్మ, ఆయన ఎవరి తోలు తి�
Chittem Ram Mohan Reddy | రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బంధువులకు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మో�
పెద్ద జట్రం నుండి మక్తల్ మండలం జక్లేరు జాతీయ ప్రధాన రహదారి వరకు బీటీ డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
Harish Rao | రేవంత్ రెడ్డి ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నిషేధిస్తా అంటున్నడు.. రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వరల్డ్ బ్యాంక్ కూడా నీ మాట వినలేదనుకో దాన్ని కూడా నిషేధిస్తా అంటాడు అని మాజీ మంత్రి, డిప్�
Harish Rao | ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న సమయంలో కరెంట్ పోయిన సందర్భాన్ని మరువకముందే మరోసారి అలాంటి దృశ్యమే చోటుచేసుకుంది.
Indian Student | అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అరుణ్ సాయిరెడ్డి బొల్లెందుల (26) అనారోగ్యంతో మృతిచెందాడు.
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ఉద్దేశించిన నీలి విప్లవంపై ప్రభుత్వం విధానాలు, నిర్ల క్ష్యం, నిధుల కొరత కారణంగా నీలినీడలు కమ్ముకున్నా యి. టెండర్ల ప్రక్రియ జాప్యం, సరైన సమయంలో చేపపిల్లలు పంపిణీ చేయకపోవడం �