కాళేశ్వరంపై హైకోర్టు తీర్పుతోనైనా కాంగ్రెస్కు బుద్ధి రావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదని వెలువడిన �
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యా యి. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుతో మంగళవారం అర్ధరాత్రి నుంచే సమ్మె సైరన్ మోగ
మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి వాతావరణంలో ఒక్కసారిగా ఉరుము లు, మెరుపులతో గాలివాన మొదలైంది. చె ట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చేతికొచ్చిన వరి పంట నేలవాలింది. మామిడి, కొబ్బరి చ
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతన్న అమ్ముకుందామంటే అడుగడుగునా కష్టా లు తప్పడం లేదు. పేరుకు మాత్రం తమది రైతు ప్రభు త్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా �
ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చ లు విఫలం కావడంతో తెల్లవారుజామున నుంచే కల్వకుర్తి డిపో ఎదుట ధర్నా చేపట్టారు. డిపో సమీపంలోని ఖాళీ స్థ లంలో వంటావార్పు చేపట్టి నిరసన కొనసాగించారు. కల్వకుర్తి ఆర్టీసీ డిప�
C.Laxma reddy | కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం పరుమాల గ్రామంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. పరమాల గ్రామ శివారులోని శ్రీ రంగనాథ స్వామి ఆలయ ఆవరణలో ఉన్న శివలింగం, వినాయక విగ్రహాల కింద తవ్వకాలు జరిపినట్లుగా గ్రా�
మండలంలోని వత్తుగుండ్లలో వడగండ్ల వర్షం కురిసింది. దీంతో చేతికొచ్చిన పంటల్లో వడ్లు, మామిడి తోటల్లో మామిడి కాయలు నేలరాలడంతో రైతులకు తీవ్ర నష్టం వాటింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్�
మక్తల్-నారాయణపేట డ బుల్ రోడ్డు మరమ్మతుకు గ్రహణం పట్టింది. నిత్యం వాహనాల రద్దీ ఉండే ఈ రోడ్డు పూర్తిగా గుం తలమయంగా మారింది. రాళ్లు, రప్పలు, దుమ్ము ధూళి తో రోడ్డుపైకి రావాలంటేనే వాహనదారులు, ప్రయాణికులు జంక�
Bribe | బాధ్యత గల ఉద్యోగాల్లో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు ఆ విషయాన్ని మరిచిపోయి లంచాలు దండుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడుతున్నారు. తాజాగా ఓ ఆర్డీవో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధి కారంలోకి వస్తే రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని నేతలు ప్రకటించారు. తీరా గద్దెనెక్కిన తర్వాత అరకొరగా కొందరి రైతుల రుణాలే మాఫీ చేసి మమ అనిపి ంచారు. దీంతో రుణమాఫీ కాని �
ఆర్టీసీ రక్షణ, సమస్యల సాధన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఈనెల 22వ తేదీ నుంచి చేపడుతున్న ఆర్టీసీ సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దుతు ఇస్తుందని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం గౌరవ
వనపర్తి జిల్లాకేంద్రంలో జగిత్యాల కేసీఆర్ బహిరంగ సభ ఎల్ఈడీ ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ హనుమాన్ ఆలయం ఎదుట బీఆర్ఎస్ కార్యాలయం వద్ద జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభను �
మంత్రి వాకిటి శ్రీహరి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మాని నోరు అదుపులో పెట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి హితవు పలికారు. మక్తల్లో తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మ