Perapally Land Scam | నారాయణపేట జిల్లా కేంద్రం సమీపంలోని పేరపళ్ల గ్రామంలో భూ మాయాజాలం యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఈ జిల్లాలో చేపడుతున్న కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ముంపు గ్రామాల్లో బినామీ రైతుల పేరుతో పరిహారం స్వ
నడిగడ్డ తలాపున కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నా వానకాలంలో జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. జూరాల ప్రాజెక్టుతో పాటు ర్యాలంపాడ్, గుడ్డెందొడ్డి, జములమ్మ రిజర్వాయర్లు నిండుగా ఉన్నా వరి సాగుపై ప�
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సోమశిల వద్ద కృష్ణానది ఒడ్డున అక్రమ మైనింగ్ దందా యథేచ్ఛగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలతో లోతైన గుంతలు తవ్వుతూ ట్రాక్టర్ల ద్వారా మట్టిని అక్ర
కొన్నిరోజులుగా ముసురు వర్షాలు కురవడంతో సాగునీరు సకాలంలో రావడంతో రైతన్నలకు సాగుపై ఆశలు చిగురించాయి. దీంతో రైతన్నలు తమ పంట పొలాల్లో సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఒరిజినల్, డూప్లికేట్ అడుగుపిండ�
ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతుండగా, టీజీ డ్యాం నుంచి నీటి విడుదల చేయకపోవడంతో తుంగభద్ర నది వెల వెల బోతున్నది. మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష�
జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ వస్తుంది. ఎగువన వర్షాలు కురువడంతోపాటు నారాయణపూర్ డ్యాం నుంచి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరుగులు తీస్తూ ప్ర�
బీటీ రోడ్డు నిర్మాణానికి శిలాఫలకం వేసి ఏడాది గడుస్తున్నా ఎందుకు పూర్తికాలేదని కంటోన్పల్లి గ్రామస్తులు ప్రశ్నించారు. వెల్దండ మండలం కంటోన్పల్లి గ్రామం నుంచి వెల్దండ వెళ్లే రహదారిపై ఆదివారం గ్రామ యువ�
కాంగ్రెస్ ప్రజాపాలనలో రైతులు అరిగోస పడ్తున్నారు. వీరి పరిస్థితి ‘మూలిగే నక్కపై తాడిపండు పడ్డ’ చందంగా తయారైంది. ఇప్పటికే పెరిగిన ఎరువుల ధరలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం
జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ వస్తుంది. ఎగువన వర్షాలు కురువడం తోపాటు నారాయణపూర్ డ్యాం నుంచి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో జూ రాల ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం నిస్వార్థంగా పోరాడిన ఉద్యమకారుడు, ప్రజా నాయకుడు పెద్ది సుదర్శన్రెడ్డి మృతిపై అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు, ప్రవాస భారతీయులు, వివి�
Advocate Murder | నాగర్కర్నూల్ జిల్లాలో ఓ న్యాయవాది అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. పెంట్లవెల్లికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు, న్యాయవాది మల్లయ్య (55)పై దుండగులు పథకం ప్రకారం దాడి చేసి వేటకొడవళ్లతో నరికి చంపారు.
తెలంగాణ ఉద్యమంలో నికార్సైన ఉద్యమకారుడిగా పోరాడి.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలి నుంచి ఉద్యమానికి మూల స్తంభంగా పెద్ది సుదర్శన్రెడ్డి నిలిచారని మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి గుర్తు చేశారు.
స్టేట్ ఫైనాన్స్ నిధులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామ పంచాయతీలకు కరెంట్ షాక్ తగిలింది. 2026 జనవరి నుంచి జూలై వరకు గ్రామ పంచాయతీలకు స ంబంధించిన కరెంట్ బిల్లులు చెల్లించాలని పంచాయతీ ఉన�