బాదేపల్లి వ్యవసాయ మార్కె ట్ యార్డుకు వ్యవసాయ ఉత్పత్తులు పోటెత్తాయి. దీంతో మార్కెట్ యార్డు షెడ్లతోపాటు ఆవరణ పూర్తిగా వ్యవసాయ ఉత్తత్తులతో నిండిపోయింది. ధాన్యం, మొక్కజొన్న, వేరుశనగ ఆముదాలు, పొద్దుతిరుగ�
రాష్టంలో పోక్సో చట్టానికి కాంగ్రెస్ ప్రభుత్వం పొగ పెడుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ దుయ్యబట్టారు. మైనర్ బాలికపై అనేక దఫాలు అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలి�
అయిజ పట్టణంలోని శ్రీలక్ష్మీ నరసింహ ప్రింటింగ్ ప్రెస్లో నకిలీ ధ్రువీకరణ పత్రాలు, రబ్బర్ స్టాంపులు, ఫోర్జరీ సంతకాల కలకలం జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దందా ఇతర ప్రాత�
మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలంలోని ఏ ఒక్క గ్రామంలో కూడా నేటికీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేవు. పదిరోజుల కిందట అధికారులు, నాయకులు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా..నేటికీ కొనుగోళ్లు ప్రారంభం కా�
Gadwal Collector | జిల్లాలోని గద్వాల మండలం తెలుగోనిపల్లి ప్యాడీ కొనుగోలు కేంద్రంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
R.S. Praveen Kumar | లంగాణ సమాజాన్ని కుదిపేసిన ఫోక్సో కేసు రేవంత్ రెడ్డి బండి సంజయ్ చీకటి స్నేహం వల్లే బలహీనపడ్డదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
POLYCET Exam | రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా పాలీసెట్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. శ్రీనివాసులు తెలిపారు.
నాగర్కర్నూల్ జిల్లాలో మక్క రైతులకు కష్టాలు తీరడం లేదు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు కూడా వీలు లేకుండా పోతోంది. మక్కలను అమ్ముకునేందుకు మార్కెట్కు తీసుకొస్తే నెలల తరబడిగా కొనగోళ్లల�
జడ్చర్లలోని పత్తి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో రైతులకు తిప్పలు తప్పడం లేదు. నెలరోజుల కిందట మార్కెట్కు తీసుకొచ్చిన మక్కలను పదిరోజులకు కొనుగోలు చేశారని కానీ సరుకులను �
కాంగ్రెస్ పాలనలో ధాన్యం అమ్ముకునే రైతుల పరిస్థితి దైన్యంగా మారింది. రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెబుతున్నా ధాన్యం అమ్ముకోవడంలో
Gadwal | జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల పట్టణంలో మున్సిపల్ అధికారులు తూతూ మంత్రంగా ఆక్రమణలను తొలగిస్తున్నారు. వారం రోజుల కిందట ప్రధాన రహదారుల వెంట మార్కింగ్ చేసిన అధికారులు మంగళవారం నాడు పోలీసుల సహకారంత�
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో పోలీసులు నిందితుడిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సోమవారం ప్రకటనలో ప�
ఇసుక లారీలపై, భూముల సెటిల్మెంట్లపై ఉన్న శ్రద్ధ.. ప్రజల ప్రాణాల మీద కొంతమంది పోలీసులకు ఉండటం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. సోమవారం పాలకొండ బైపాస్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన �