అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బాకీ కార్డులను ఆయన విడుద�
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ పాలమూరు జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి మాతృమూర్తి చర్లకోల లక్ష్మమ్మ(94) హైదరాబాద్లో బుధవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కి ంగ్ ప్రెసిడెంట్ కేటీ
ఈ ఏడాది వ్యవసాయ సీజన్లో కృష్ణానదికి వరదలు పోటెత్తాయి. గతంలో ఎప్పుడూ లేనంతంగా ఈ సంవత్సరం ఊహించని విధంగా వరదలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఈ మేరకు దాదాపు 4నెలల పాటు కృష్ణానది పొంగి పొర్లుతున్నది.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి నాలుగు రోజులు దాటినప్పటికీ గ్రామాల్లో రాజకీయ పార్టీలు, నాయకల ఫ్లెక్సీలు గ్రూపుల్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రచారాలు చేస్తూ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్న ఘటనలు మాగనూరు మండలంలో చో�
Local Elections | రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి సీపీఎం సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తీగల సాగర్ వెల్లడించారు.
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాతృమూర్తి చర్లకోల లక్ష్మమ్మ మరణించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
మదనాపురం మండల పరిధిలోని వాగు లో వరద ఉధృతికి నలుగురు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ వాగుపై సరైన వంతెన లేకపోవడం వల్ల ఈ ప్రమాదానికి గురి కావాల్సి వచ్చింది. దీనిని గమనించి బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో దాదా�
ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్టమ్మ తల్లి ఉగ్ర రూపం దాల్చింది. మహారాష్ట్ర, కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలతో నారాయణపేట జిల్లాలోని కృష్ణా, భీమా నదులు గత మూడు ర�
నల్లమల అటవీ అందాలు.. పచ్చని ప్రకృతి సోయగాల మధ్య సాగే జంగల్ సఫారీని ఆస్వాధించాలనుకునే వారికి గుడ్ న్యూస్.. నల్లమలలో జంగిల్ సఫారీ సేవలు బుధవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ప్రతిఏటా జూలై 1నుంచి సెప్టె
స్థానిక ఎన్నికల న గారా మోగడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో మండల కేంద్రాలు గ్రామా ల్లో ఎన్నికల వేడి రాజుకుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ వెనువెంటనే సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తుం డడంతో ఒక్కసారిగా
ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, భీమా నదుల నుంచి ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. భారీ వరద ప్రవాహంతో కృష్ణ, భీమా నదీ పరివాహక ప్రాంతాల్లోని వేలాది ఎకరాల్లో వరి పంటలు పూర్తిగా నీట మ�
ఆదివారం అచ్చంపేటలో జరిగిన కేటీఆర్ జనగర్జన సభ విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొన్నది. ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో జనం తరలివచ్చారు. నియోజక వర్గంతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ ఎక్
అచ్చంపేట కేటీఆర్ సభను ఊహించని విధంగా భారీగా తరలివచ్చి సక్సెస్ చేసిన అచ్చంపేట ప్రజానీకానికి నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, అచ్చంపేట ఇన్చార్జి మర్రి జనార్దన్రెడ్డి ధన్యవా దాలు తెలిపారు. అచ్చంపేటలో �
Shashikant Valmiki | ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా కొల్లాపూర్ పట్టణ రాష్ట్రీయ స్వయం సేవకులు పట్టణంలో పద సంచాలన్ నిర్వహించారు.
కడుపు నొప్పి బాధతో చికిత్స కోసం దవాఖానకు వస్తే వైద్యం వికటించి బాలిక మృతి చెందిన ఘటన ఆదివారం పెబ్బేరులో చోటు చేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామా�