జిల్లా కేంద్రంలోని భీంనగర్లో ఉన్న ఎస్టీ బాలుర వసతిగృహంలో ఉంటూ ప్రభుత్వ అభ్యసన ఉన్నతపాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు అస్వస్థతకు గరయ్యారు. పాఠశాలలో ఉదయ
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కలిసి కట్టుగా పనిచేస్తే బీఆర్ఎస్ మద్దతుదారుల విజయం సునాయసం అవుతుందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం అన్నాసాగర్ గ్రామంలో తన నివాసంలో దేవరకద్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లలో ఏం సాధించారని, ప్రజలకు ఏం ఒరగబెట్టారని మక్తల్లో విజయోత్సవ సంబురాలు జరుపుకొన్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్ రాజేందర్రెడ్డి ,
Chittem Rammohan Reddy | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల పూర్తయిన సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే విజయోత్సవ సభలో భాగంగా మక్తల్లో చేపట్టిన విజయోత్సవ సభకు ప్రజలు లేక సభ తుస్సుమన్నదని నారాయణపేట
కొల్లాపూర్ నియోజక వర్గంలో రెండో దఫా నామినేషన్ల ముగింపు రోజైన మంగళవారం సర్పంచ్, వార్డ్ మెంబర్ స్థానాలకు నామినేషన్లు వేసేందుకు నామినేషన్ కేంద్రాలకు అభ్యర్థులు భారీ ఎత్తున తరలివచ్చారు.
పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పోడుపట్టాలు ఇవ్వడంతో గిరిజనుల జీవితాలలో వెలుగులు వికసించాయని ఎఫ్ఆర్సీ కమిటీ చైర్మన్ బాలు నాయక్ అన్నారు.
ప్రభుత్వ హాస్టళ్లలో వరుసగా ఫుడ్ పాయిజన్ (Food Poison) ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటకీ రేవంత్ రెడ్డి సర్కార్ (Revanth Reddy) నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్
గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారై ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదల కావడం తో వివిధ రాజకీయ పార్టీలతోపాటు, గ్రామాల్లో కూడా సర్పంచ్ ఎవరైతే బాగుంటుందనే వేట మొదలైంది. ఏ పార్టీ అభ్యర్థి వారై నా సరే మంచి తనం�
గొంతులో గుడ్డు ఇరుక్కోవటంతో ఊపిరి ఆడక ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో సోమవారం రాత్రి వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం.. జడ్చర్ల పట్టణంలోని చైతన్యనగర్కాలనీకి చెందిన పాండుక�
వనపర్తి జిల్లాలో సర్పంచ్ ఎన్నికల వేళ మళ్లీ బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో తొలివిడుతలో ఏకగ్రీవాలను కైవసం చేసుకుంటున్న గులాబీ దళం రెండో విడుతలోనూ అదే జోరుమీదుం�
పత్తి బాగా లేదని సాకుతో కొనుగోలు నిలిపి వేయడంతో ఆగ్రహించి రైతులు రోడెక్కి ఆందోళనకు దిగిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం చిన్న ముద్దునూరు కాటన్ మిల్లు ముందు చోటు చేసుకున్నది. గత మూడు, నాలుగు �
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులను అధిక స్థానాల్లో గెలిపించి సత్తా చాటాలని, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత వాగ్ధానాలను ప్రజల్లో బట్టబయలు చేయాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని అన్నాసాగర్లో ఆయన నివాసంలో వివిధ మండలాల ముఖ్యనాయకులతో ప్రత్యేక సమ�
మండలంలోని చిక్కేపల్లిలో వివిధ పార్టీలకు చెందిన 60మంది కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా �