Farmers Protest | అప్రకటిత విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ వనపర్తి మండలం నాచహల్లి క్రిష్ణగిరి, పెద్దగూడెం తండా, సవాయిగూడెం గ్రామాలకు చెందిన రైతులు శనివారం సబ్స్టేషన్ సమీపంలో ఆందోళనకు దిగారు.
వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరా అందకపోవడంపై రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సాగునీటి కోసం ఎదురుచూస్తున్న వేళ తరచూ కరెంట్ అంతరాయాలు ఏర్పడటంతో పంటలు నష్టపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చ�
Inter Caste Marriage | బీసీ సామాజిక వర్గానికి చెందిన యువతిని, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు ప్రేమించి పెండ్లి చేసుకోవడంతో అమ్మాయి బంధువులు యువకుడి ఇంటిని కూల్చివేసిన ఘటన సీఎం సొంత జిల్లా జోగుళాంబ గద్వాలలో చ�
Brs Leaders Arrest | అధికార పార్టీ నేతల పర్యటనతో ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం నారాయణపేట జిల్లాలో గురువారం చోటు చేసుకుంది.
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి సమీపంలోనే రైతులు కరెంట్ కోసం రోడ్డెక్కడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనమనిమాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హ
Gudemdoddi | జోగులాంబ గద్వాల జిల్లాలోని జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమైన గుడెందొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (రేలంపాడు రిజర్వాయర్) అభివృద్ధి, సామర్థ్యం పెంపుపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయా�
Mahabubnagar | మహబూబ్నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. లారీలో మంటలు(Lorry accident) చెలరేగి ఓ వ్యక్తి సజీవదహనమవ్వగా సుమారు 200 వందల మేకలు(200 goats) మృతి చెందాయి.
Marri Janardhan Reddy | రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దె దించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పిలుపునిచ్చారు.
Narayanpet | నారాయణపేట జిల్లాలో విషాదం నెలకొంది. మక్తల్ మండలం మంతన్గౌడ్ గ్రామంలో విద్యుదాఘాతంతో 13 ఏళ్ల అక్షర మృతి చెందింది. నీళ్ల మోటర్ ఆన్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో చలో అసెంబ్లీ, రైతు దీక్షలు, నిరసన కార్యక్రమాలకు వెళ్లకుండా తెలంగాణవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. కంటోన్మెంట్, గజ్వేల్�
మాగనూరు, సెప్టెంబర్ 07: రైతు సమస్యలపై గళమెత్తిన మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ మాగనూరు మండల యువజన అధ్యక్షుడు పల్లె మారెప్ప ఖండించారు
TGEJAC | ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమం ఆగదని టీజీఈజేఏసీ నారాయణపేట జిల్లా చైర్మన్ నరసింహారెడ్డి స్పష్టం చేశారు.