ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికుల వెన్నముకను కాంగ్రెస్ ప్రభుత్వం విరగొట్టిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. సోమవారం నుంచి చేపట్టనున్న ఆటోల నిరవధిక బంద్ పోస్టర్ను ఆద�
Maganur | నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రభుత్వ భూముల్లో చేపల చెరువు కోసం భారీగా తవ్వకాలు చేపడుతున్నారనే ఆరోపణలు ఉజ్జలి గ్రామంలో కలకలం రేపుతున్నాయి.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పొలిటికల్ హీట్ పెరుగుతున్న వేళ.. ముఖ్యమంత్రికి మద్దతుగా నిలవాల్సిన సమయంలో సొంత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. ఉమ్మడి జి ల్లాలో మొత్తం 14మందిలో 13 మంది అధికార పార్�
మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 29వ ప్యాకేజీ ప్రధాన కాల్వకు సంబంధించి డీ-63 పిల్ల కాల్వ పూర్తి చేయకపోవడం వల్ల రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. రెండు మూడేళ్ల కిందట కాల్వ పనులు ప్రారంభించిన అ�
పాలిటెక్నిక్ విద్యార్థుల శాపంగా మారిన జీవో 97ను రద్దు చేసే వరకు పోరాటం ఆగదని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు శివరాజ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కోస్గిలోని పాలిటెక్నిక్ కళాశ�
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలను అమలుచేయాలని లేదంటే ఈ నెల 24న సమ్మె తప్పదని ఆటో డ్రైవర్లు హెచ్చరించారు. శనివారం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ చౌరస్
ఎండిపోతున్న పంటలకు కేఎల్ఐ పరిధిలోని డీ-26 కాల్వ ద్వారా సాగునీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఇరిగేషన్ కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాలతో రైతులు నిరసన వ్యక్తం చేశారు.
నారాయణపేట మండలం పేరపళ్ల గ్రామంలో పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో జాయమ్మ చెరువులో భుములు కోల్పోతున్న రైతుల భూములకు సంబంధించి శనివారం రీసర్వే కొనసాగింది. ఒక్కో బృందంలో ఒక సర్వేయర్తోపాటు ఇద్దరు జీపీవోలు, �
కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండల కేంద్రంలో పేదోడి ఇంటిపై బుల్డోజర్లు విరుచుకుపడ్డా యి. ఇప్పటికే ఒక సారి రోడ్డు విస్తరణ కోసం 50 ఫీట్లు కూల్చి వదిలేసి మరోసారి 72 ఫీట్ల విస్తరణ అంటూ పేదోడి గూడుపైకి బుల్డ�
Revanth Govt | కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటలో గ్రామసభ ఏర్పాటు చేశారు. అయితే బాధితులను మాట్లాడనివ్వకుండా పోలీసుల బందోబస్తు నడుమ గ్రామసభను నిర్వహించారు.
మహబూబూబ్నగర్ జిల్లా కేంద్రం కార్పొరేషన్గా ఆవిర్భవించడంతో దానికి తగ్గట్టు ఆధునిక సౌకర్యాలతో మార్కెట్లను ఏర్పాటు చే స్తుంటే కాంగ్రెస్ నేతలు వాటిని పూర్తి చేయలేక డైవర్షన్స్ పాలిటిక్స్ మొదలుపెట్�
వర్షాభావ పరిస్తితులను దృష్టిలో ఉంచుకొని సరైన సమయంలో ఆయకట్టు భూములకు సాగునీరు అందించి పంటలు ఎండిపోకుండా రైతులను ఆదుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఇరిగేషన్ అధికారులను కోరారు. ఈ మేరకు శుక్రవారం రైత�
వనపర్తి మండలం కిష్టగిరి గ్రామానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చొరవతో సాగునీరు రావడంతో బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం గ్రామ సమీపంలోని మినీ లిఫ్ట్ నుంచి విడుదలైన సాగునీ�