Anganwadi Centre | అసలు అంగన్వాడీ కేంద్రాలను ఎప్పుడు తెరుస్తారో, ఎప్పుడు మూస్తారో తెలియకుండా ఉందని గర్భిణులు, బాలింతలు వాపోతున్నారు. పాఠశాలలు మూసేసినా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని ప్ర
ఓటమిని జీర్ణించుకోలేక.. ఓడిపోయామనే ఆక్రోశంతో బెదిరింపులకు పాల్పడమే కాకుండా ఇండ్ల మీదకు వచ్చి దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ సోమవారం కల్వకుర్తి మండలం ఎంగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ మద్�
కరువు జిల్లాగా పేరుగాంచిన పాలమూరు గడ్డపై పుట్టిన బిడ్డను తనను సీఎంగా చేసిన ప్రజల రుణం తీర్చుకునేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల ను పూర్తి �
యాసంగికి క్రాప్ హాలిడే ఇవ్వడం ప్రభుత్వ అసమర్థతనేనని, సమృద్ధిగా వర్షాలు.. వరదలు వచ్చిన ఈ ఏడాదిలోనే రెండో పంటకు సాగునీరు నిలుపు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డ�
దాదాపు రెండేళ్ల తర్వాత గ్రామపంచాయతీలో పండుగ వాతావర ణం కనిపించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచు లు, వార్డు సభ్యులు సోమవారం పదవీ ప్ర మాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయా పంచాయ�
Niranjan Reddy | రాష్ట్ర పాలన చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధిలేని నిర్ణయాలు తీసుకుంటుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి , చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలమూరు జిల్లాకు చేస్తున్న తీవ్ర అన్యాయంపై కేసీఆర్ గళమెత్తారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రాధాన్యత క్రమంలో పాలమూరు జిల్లా కరువును పోగొట్టాలని పాలమూరు -రంగా�
వడ్ల ధాన్యంతో వెళ్తున్న ఎండ్ల బండి అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో రెండు ఎద్దులు మృతిచెందిన ఘటన మండలంలోని నందిమల్ల గ్రామం లో ఆదివారం చోటు చేసుకున్నది. బాధితుడి కథనం ప్రకారం గ్రామానికి చెందిన రైతు �
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువతి లైంగికదాడి, హత్యకేసు అనేక మలుపులు తిరుగుతోంది. పోలీసులు హడావుడిగా నిందితుని అరెస్టు చేసి రిమాం డ్ పంపడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఆదివారం ఎమ్మార
మాగనూర్, డిసెంబర్ 20: నిరంతరం సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదని మాగనూరు మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దండు రాము (Dandu Ramu) అన్నారు.
Arrest | మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో జరిగిన యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ డి. జానకి వెల్లడించారు.