ప్రత్యామ్నాయానికి ప్రాధాన్యం యాసంగి సీజన్లో పంటల మార్పు ఉమ్మడి జిల్లాలో తగ్గనున్న వరి సాగు పప్పు, నూనె గింజల వైపు రైతన్న మొగ్గు 7,21,423 ఎకరాల్లో సాగు అంచనా ఆరుతడి పంటల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ధాన
కల్వకుర్తి, నవంబర్ 18: కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ, తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే డిమాండ్తో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన రైతు ధర్నాకు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి టీఆర్�
పున్నమి వెలుగుల్లో వేడుకలు భారీగా భక్తుల రాక ఆకట్టుకున్న కళారాధన శ్రీశైలం, నవంబర్ 18 : శ్రీశైలం క్షేత్రంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని జ్వాలాతోరణానికి ఉపయోగించే ఒత్తులను ఈవో లవన్న ఆధ్వర్యంలో స్వ�
13 ఏండ్ల కిందట నిలిచిన హాస్టల్ నిర్మాణ పనులు పరిశీలించిన బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి అనిల్ప్రకాశ్ కోడేరు, నవంబర్ 18 : మండల కేంద్రంలో బీసీ బాలుర వసతి గృహాన్ని వేరే స్థలంలో ఎందుకు నిర్మించారని బీసీ వెల్
కందనూలు జిల్లా దవాఖానకు డయాగ్నొస్టిక్ కేంద్రం వైరాలజీ సెంటర్ కేటాయింపు ఆరు నెలల్లో అందుబాటులోకి సేవలు ఇప్పటికే మెడికల్, నర్సింగ్ కళాశాలలు మాట నిలబెట్టుకున్న సీఎం నాగర్కర్నూల్ జిల్లాలో సర్కారు �
తక్కువ సమయంలో దిగుబడి ఎక్కువ మొత్తంలో ఆదాయం రైతులకు విస్తృతంగా అవగాహన వరికి ప్రత్యామ్నాయంగా సాగు మార్కెట్లో మంచి మద్దతు ధరలు నాగర్కర్నూల్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): తక్కువ సమయంలో ఎక్కువ లాభాలకు చిరు
ప్రారంభమైనకొత్త ఓటర్ల నమోదు ముసాయిదా జాబితా విడుదల 30 వరకు దరఖాస్తుల స్వీకరణ ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం గడువు ఇచ్చింది.కొత్త వారి నుంచి ఈనెల 30 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నది. వచ్చే సంవత్సరం జనవరి వరకు 18 �
భావితరాలకు అందించే గొప్ప సంపద తెలంగాణలో నాలుగు శాతం అడవిని పెంచాం.. అర్హులైన సాగుదారులకు పట్టాలివ్వడమే ప్రభుత్వ నిర్ణయం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పోడు భూములు, అడవుల సంరక్షణపై అఖిలప�
ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన మినుములు, మొక్కజొన్నల పెరుగుదల 20 నుంచి 30 శాతం తగ్గనున్న ప్యాడీ యాసంగి పంటల ప్రణాళిక ఖరారు ఎరువుల అంచనాలూ తయారు కందనూలులో యాసంగికి సన్నద్ధత యాసంగి సీజన్లో వరికి ప్రత్యామ్నాయ ప
ఎస్టీల భూములకు నీటి వసతి వంద శాతం రాయితీపై బోరు మోటర్లు ఐదెకరాల్లోపు ఉన్న రైతులకు వర్తింపు ఇద్దరు, ముగ్గురు కర్షకులున్నా అమలు దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు గిరిజన రైతులను వ్యవసాయ రంగంలో ప్రోత్సహ
ఏలిననాడు ఎకరాకు నీళ్లివ్వలె.. ఆంధ్రోళ్ల పంచనపడి బతికి.. ఇయ్యాల మాట్లాడుతున్నరు.. ప్రతిపక్షాలపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఫైర్ నాగర్కర్నూల్లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం పాల్
జూనియర్ కళాశాలల్లో విధుల్లో చేరిన అతిథి అధ్యాపకులు పాత లెక్చరర్లనే రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 62 మంది నియామకం నెలకు రూ.21,600 వేతనం గాడినపడనున్న ఇంటర్ విద్య ప్రభుత్వ నిర్ణయంపై తల్లిదండ్రుల హర�
ఎంజేఆర్ ట్రస్టుతో విస్తృత సేవలు వందలాది మందికి సామూహిక వివాహాలు యువతకు ఉచితంగా ఉద్యోగ శిక్షణ సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు యాదాద్రి ఆలయానికి రూ.2 కోట్లు, 2 కిలోల బంగారం విరాళం మన్ననలు పొందుతున్న కందనూల�
దేవదూత చూపిన మార్గంలో నడవాలి తల్లిదండ్రులను ఆదరించాలి ముఖ్యవక్త సయ్యద్షా కలీముల్లాహుస్సేనీ ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు నాగర్కర్నూల్, అక్టోబర్ 19: మహ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని ప్రతి ముస్లిం ఆ�
1200 కుటుంబాలు, 4 వేల మందికి లబ్ధి నేటి నుంచి సర్వే.. వారంలోగా వివరాల సేకరణ దళితుల హర్షం నాగర్కర్నూల్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : దీపావళికి ముందే దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేలా ప్రభు త్వం శుభవార్త ప్ర