నూతన భవనాలకు నిధులు మంజూరు.. ఒక్కో నిర్మాణానికి రూ.16 లక్షలు.. నాగర్కర్నూల్ జిల్లాలో 178 సబ్ సెంటర్లకు ప్రతిపాదనలు తొలి విడుతలో 28 భవనాలకు కేటాయింపు.. గ్రామస్థాయిలో మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రభుత్వం ఆ
చారకొండలో ఇంటింటి సర్వే షురూ ఆర్థిక స్థితిగతులపై అంచనా కలెక్టర్ ఆధ్వర్యంలో చర్యలు త్వరలో దళితబంధు కమిటీలు మండలంలో 17 పంచాయతీలు 2 వేల వరకు దళిత కుటుంబాలు చారకొండ దళితులకు అండగా సర్కారు నిలువబోతున్నది. దళ�
సబ్ సెంటర్లలో నిర్వహణ కేంద్రంలో డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్, సిస్టర్.. డాక్టర్ల భర్తీకి నేడు నోటిఫికేషన్ విడుదల! నాగర్కర్నూల్, (సెప్టెంబర్ 27) నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్�
తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తిదాత నేడు చాకలి ఐలమ్మ జయంతి అధికారికంగా ప్రభుత్వ గుర్తింపు జిల్లాకు రూ.10 వేలు కేటాయింపు నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు నాగర్కర్నూల్, సెప్టెంబ
జిల్లాలోనే మొదటిస్థానంలో తిమ్మాజిపేట, చందుబట్ల చెత్తతో సేంద్రియ ఎరువుల తయారీ ఆదాయాన్ని రాబట్టుకుంటున్న గ్రామాలు నాగర్కర్నూల్, సెప్టెంబర్ 24: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘పల్లెప్రగతి’తో గ్రామాలు శుభ�
తీరొక్క రంగుల్లో బతుకమ్మ చీరలు ఆరు రంగులు.. డిజైన్లు గోదాంలకు చేరిన కానుకలు రేషన్ దుకాణాల్లో అందజేత 18 ఏండ్లు నిండిన మహిళలందరికీ.. వచ్చే నెలలో అర్హులందరికీ పంపిణీ కందనూలుకు చేరిన 1,89,480 చీరలు నాగర్కర్నూల్,
ఇప్పటికే పలు గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్ ఆదర్శంగా నిలుస్తున్న గ్రామాలు ముమ్మరంగా స్పెషల్ డ్రైవ్ కొవిడ్ నుంచి ప్రజలను రక్షిస్తున్న టీకా పల్లెల్లో జోరుగా ఫీవర్ సర్వే ఇంటింటి బాట పట్టిన వైద్య,
నాగర్కర్నూల్, సెప్టెంబర్ 23: జిల్లాలో వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులు, అసంపూర్తిగా ఉన్న రహదారులకు మరమ్మతులు సకాలంలో పూర్తి చేయాలని ఆర్అండ్బీ అధికారులను కలెక్టర్ ఉదయ్కుమార్ ఆదేశించారు. జిల్ల�
నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి 90 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ నాగర్కర్నూల్, సెప్టెంబర్ 23 : పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక సాయం చేసి అండగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత�
ప్రజలు, రైతులకు అందుబాటులో ఉండాలి మండల సమావేశంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నాగర్కర్నూల్, సెప్టెంబర్ 22 : గ్రా మాల్లోని ప్రజలు, రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలి.. ప్రజాప్రతినిధులతో సమన్వయంగా మ�
వరికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ప్రోత్సాహం నూనెగింజలు, పప్పు దినుసులతో లాభాలు రేపటి నుంచి వారంపాటు సదస్సులు క్లస్టర్ల వారీగా అవగాహన కల్పించనున్న అధికారులు యాసంగి నుంచి సాగుకు చర్యలు పప్పు పంటలే సాగు చే
నాగర్కర్నూల్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : రైతు శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ వినూత్న పథకాలు అమలు చేస్తున్నా రు. విత్తనాలు విత్తడం మొదలు కొనుగోళ్ల వర కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీ సుకుంటున్నార
నాగర్కర్నూల్, సెప్టెంబర్ 19: జిల్లాకేంద్రంలో ఆదివారం ఉదయం గణపతుల నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు చేసిన యువక బృందాల స భ్యులు శనివారం రాత్రి గణపయ్యను నిమజ్జనానికి తరల
సేంద్రియ వ్యవసాయంపై విస్తృత ప్రచారం అవసరం సమీక్షా సమావేశంలో మంత్రి నిరంజన్రెడ్డి నాగర్కర్నూల్, సెప్టెంబర్ 11 : యాసంగిలో ప్రభుత్వం దొడ్డు రకం వడ్లను కొనద ని, అందుకే సన్నరకాలు సాగు చేసేలా ప్రోత్సహించా�