ధరణి రిజిస్ట్రేషన్లకు సమయపాలన పాటించాలిఆరు మండలాల తాసిల్దార్లకు మెమోలు జారీ చేయాలికలెక్టర్ మనుచౌదరి నాగర్కర్నూల్, ఆగస్టు 21: జిల్లా వ్యాప్తంగా ధరణి పోర్టల్కు సంబంధించి పెండింగ్లో ఉన్న 1,620 రిజిస్ట్�
మధుసూదనశర్మ రచించిన పుస్తకాలు బాగున్నాయని లేఖభవిష్యత్లో మరిన్ని మంచి పుస్తకాలు రాయాలని ఆకాంక్షకొల్లాపూర్ కవికి ఉపరాష్ట్రపతి అభినందన కొల్లాపూర్, ఆగస్టు 21 : కొల్లాపూర్కు చెందిన కవి, రచయిత, సాహితీవే త
బిజినేపల్లి, ఆగస్టు 20 : ఇటీవల కురిసిన వర్షాలకు అల్లీపూర్ కుంట జలకళను సంతరించుకున్నది. గ్రామానికి సమీపంలో ఉన్న ఈ కుంటలో గతంలో కొద్దిపాటి నీరు మాత్రమే ఉండేది. కాగా ప్రస్తుతం కురిసిన వర్షాలకుతోడు సమీపంలోని
అఖిల పక్ష సమావేశంలో వక్తల పిలుపు కొల్లాపూర్, ఆగస్టు 19: కృష్ణానదీ జలాల్లో మన నీటి వాటా కోసం రాజకీయాలకతీతంగా అందరూ సంఘటితంగా పోరాడి సాధించుకోవాలని, అందుకు అందరూ సన్నద్ధం కావాలని గురువారం కొల్లాపూర్ మహబూ�
లింగాల, ఆగస్టు 19: తప్పెట దరువులకు దూలా అసోన్దూలా అంటూ అలాయి చుట్టూ యువకులు చిందు లు వేస్తూ ఉత్సాహంగా గ్రామాల్లోసాగే పీర్ల పండుగ సంబురాలు మండలంలోని ఆయా గ్రామాల్లో భక్తిశ్రద్ధ్దలతో కొనసాగుతున్నది. పీర్ల�
నాగర్కర్నూల్, ఆగస్టు 19: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకలను నాగర్కర్నూల్లో తాలూకా ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ కూడలిలో కెమెరా సృష్టికర్త
గిరిజనులను అవమానించిన కాంగ్రెస్ కౌన్సిలర్లువిలేకరుల సమావేశంలో కౌన్సిలర్ల ఆవేదన అచ్చంపేట, ఆగస్టు 19: అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తే కాంగ్రెస్ కౌన్సిలర్లు అడ్డుకునేవిధంగా వ్యవహరిస్తున్నారని టీఆర
ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణవిద్యార్థుల సంఖ్య మేరకు పంతుళ్లుయూడైస్ ఆధారంగా కార్యాచరణకలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీమార్గదర్శకాలు విడుదలకసరత్తు ప్రారంభించిన విద్యాశాఖ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యార్
అమ్రాబాద్, ఆగస్టు 16: కౌమార దశలో 10నుంచి 19ఏండ్ల బాలబాలికలు 14 సూత్రాలను తప్పనిసరిగా పాటిస్టే భవిష్యత్తు సాఫీగా సాగుతుందని మన్ననూర్ ఆరోగ్యకేంద్రం వైద్యురాలు అరుణ పేర్కొన్నారు. అమ్రాబాద్, మన్ననూర్ పీహెచ్
తెల్లబంగారంవైపు రైతుల మొగ్గు ఉప్పునుంతల, వంగూరు మండలాల్లో అధికం పెంట్లవెల్లి, కోడేరు, కొల్లాపూర్ మండలాల్లో నిల్ కొల్లాపూర్, ఆగస్టు 16: నాగర్కర్నూల్ జిల్లాలో 20 మండలాలకుగానూ కేవలం మూడు మండలాలు మినహా మ�
ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నాగర్కర్నూల్, ఆగస్టు 15: నిరుపేద దళితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, రానున్న రోజుల్లో ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు అందజేయనున్నదని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ర�