Delhi police | రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో ముగ్గురు నిందితులను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఇద్దరు సుఖ్దేవ్ సింగ్పై కాల్పులు జ�
జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో నలుగురు దోషులకు ఢిల్లీలోని అడిషనల్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. మరొకరికి మూడేండ్ల సాధారణ జైలు శిక్ష వేసింది. దోషులు రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జీత�
తెలంగాణ రాష్ట్ర సీఐడీ విభాగంలో ఫింగర్ ప్రింట్ బ్యూరోకు జాతీయస్థాయిలో మరోసారి గుర్తింపు దక్కింది. సాంకేతికతను ఉపయోగించి చాలెంజింగ్ కేసులను సులువుగా పరిష్కరిస్తుండటం పట్ల నేషనల్ క్రైమ్ రికార్డ్స�
అమెరికాలో ఒక హత్య కేసులో అరెస్టయ్యి 36 ఏండ్లు శిక్ష అనుభవించిన ముగ్గురు వ్యక్తులు నిర్దోషులుగా తేలడంతో జరిగిన నష్టానికి ప్రభుత్వం వారికి 48 మిలియన్ డాలర్లు (సుమారు రూ.400 కోట్లు) పరిహారంగా చెల్లించనున్నట్ట
దాదాపు 15 ఏండ్ల కిందట జరిగిన టీవీ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. ఐదుగురుని దోషులుగా ప్రకటించింది. వీరికి ఈ నెల 26న శిక్షలు ఖరారు చేయనున్నది. 2008 సెప్టెంబర్ 30న సౌమ్య వ�
అత్తను అల్లుడు గన్తో కాల్పి హత్య చేసిన ఘటన కేయూసీ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ గుండ్ల సింగారంకు చెందిన అనిగాల కమల(50)కు ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నాడు.
Lawyer couple murder case | హై కోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు-పీవీ నాగమణిల హత్య కేసులో ఏ-1, ఏ -2 నిందితులకు బెయిలు మంజూరు అయింది. ఈ మేరకు గురువారం పెద్దపల్లి జిల్లా కోర్టులో నిందితుల తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దా�
వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో ఈ నెల 6న జరిగిన ఓ వివాహిత హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆస్తులు తన పేరుపై రాయించుకోవడమే గాక.. ఇతరులతో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో కట్టుకున్న భర్తే హత్య చే�
వైఎస్ వివేకా హత్య కేసులో రెండో నిందితుడు సునీల్ యాదవ్కు హైకోర్టు 4 రోజులపాటు ఎసార్ట్ బెయిల్ మంజూరు చేసింది. సునీల్ తండ్రి అంత్యక్రియలకు ఈ నెల 9, 10 తేదీలు, దశదిన కర్మల్లో పాల్గొనేందుకు ఈ నెల 17, 18 తేదీల్ల�
Supreme Court | ఏదైనా కేసులో ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం జరిగి, దానికి ఎలాంటి కారణాలు ఇవ్వని కేసుల విషయంలో న్యాయస్థానాలు అప్రమత్తంగా ఉండాలని, సాక్ష్యాలను జాగ్రత్తగా పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది.
పళ్లై నాలుగునెలలు దాటకముందే భార్యపై అనుమానం మొదలైంది. అది ఇల్లాలిని అంతమొందించే దాకా వచ్చింది. తరువాత భయంతో ద్విచక్రవాహనంపై పారిపోయే క్రమంలో రోడ్డు ప్రమాదంలో భర్త కూడా దుర్మరణం చెందాడు. ఈ ఘోర ఉదంతం ఆదిల
మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగిన హోటల్ మేనేజర్ హత్య కేసును సైబరాబాద్ పోలీసులు ఎనిమిది గంటల్లో ఛేదించారు. నిందితుడిని గురువారం ఉదయం ఆరు గంటలకు అరెస్టు చేశారు. స్థానికంగా తీవ్ర
శంషాబాద్లో జరిగిన మహిళ హత్య కేసు మిస్టరీని ఎట్టకేలకు శంషాబాద్ ఎస్వోటీ, శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు ఛేదించారు. అప్పు ఇచ్చిన పాపానికి మహిళను ప్రామిసరీ నోట్ రాసిస్తానని ఇంటికి పిలిపించి, కండ్లల్లో కా�
శంషాబాద్లో (Shamshabad) దారుణం చోటుచేసుకున్నది. శంషాబాద్లోని సాయి ఎన్క్లేవ్లో ఇండ్ల స్థలాల మధ్య ఓ మహిళను హత్య చేసిన (Murder) దుండగులు.. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.