ఈ నెల 3న కేతేపల్లి మండలం ఇప్పలగూడెంలో వంటల సైదులు హత్య కేసును పోలీసులు ఛేదించారు. వ్యవసాయ కూలి పనులకు వచ్చిన సైదులు భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని అనుమానంతో అదే గ్రామానికి చెందిన మోదాల శ్రావ
బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో నిషేధిత ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సభ్యులైన 15 మందికి కేరళ కోర్టు ఉరిశిక్ష విధించింది.
Capital Punishment: బీజేపీ నేత, లాయర్ రంజీత్ శ్రీనివాస్ మర్డర్ కేసులో కేరళ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 15 మంది దోషులకు మరణశిక్ష విధించింది. 2021, డిసెంబర్ 19వ తేదీన రంజీత్ హత్యకు గురయ్యాడు. నిషేధిత పీఎఫ్ఐకి
కల్వకుర్తి బస్టాండ్లో వృద్ధురాలికి మాయమాటలు చెప్పి.. వేరే ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసిన అనంతరం బంగారు ఆభరణాలు కాజేసి అచ్చంపేట అడవుల్లో చంపి కాల్చివేసిన ఘటనలో నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ గ
Murder Case | కల్వకుర్తిలో ఇటీవల చోటు చేసుకున్న వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కల్వకుర్తి పట్టణంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో
కర్ణిసేన చీఫ్ సుఖ్దేవ్ గోగమెడి హత్య కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంగళవారం అప్పగించింది. సుఖ్దేవ్ హత్యలో ప్రముఖ గ్యాంగ్స్టర్ల ప్రమేయం ఉన్న నేపథ్యంలో స�
గుప్తనిధుల ద్వారా రాత్రికి రాత్రే ధనవంతులు కావాలనుకున్న వారే అతని టార్గెట్. తన మంత్రదండకాన్ని ఉపయోగించి అమాయకులు, వితంతువులను చంపడమే అతని లక్ష్యం. తన తాతల నాటి నుంచి కొనసాగుతున్న మూలికావైద్యంతోపాటు క�
హైదరాబాద్లో నాగర్కర్నూల్కు జిల్లాకేంద్రానికి చెందిన మంత్రగా డు హత్యా ఘటనలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ప్రాంతంలో ఇటీవల ఓ హత్య కేసులో పోలీసులు విచారణ చేపడుతుండగా నాగర్కర్నూల్కు చెంద
Delhi police | రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో ముగ్గురు నిందితులను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఇద్దరు సుఖ్దేవ్ సింగ్పై కాల్పులు జ�
జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో నలుగురు దోషులకు ఢిల్లీలోని అడిషనల్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. మరొకరికి మూడేండ్ల సాధారణ జైలు శిక్ష వేసింది. దోషులు రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జీత�
తెలంగాణ రాష్ట్ర సీఐడీ విభాగంలో ఫింగర్ ప్రింట్ బ్యూరోకు జాతీయస్థాయిలో మరోసారి గుర్తింపు దక్కింది. సాంకేతికతను ఉపయోగించి చాలెంజింగ్ కేసులను సులువుగా పరిష్కరిస్తుండటం పట్ల నేషనల్ క్రైమ్ రికార్డ్స�
అమెరికాలో ఒక హత్య కేసులో అరెస్టయ్యి 36 ఏండ్లు శిక్ష అనుభవించిన ముగ్గురు వ్యక్తులు నిర్దోషులుగా తేలడంతో జరిగిన నష్టానికి ప్రభుత్వం వారికి 48 మిలియన్ డాలర్లు (సుమారు రూ.400 కోట్లు) పరిహారంగా చెల్లించనున్నట్ట
దాదాపు 15 ఏండ్ల కిందట జరిగిన టీవీ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. ఐదుగురుని దోషులుగా ప్రకటించింది. వీరికి ఈ నెల 26న శిక్షలు ఖరారు చేయనున్నది. 2008 సెప్టెంబర్ 30న సౌమ్య వ�
అత్తను అల్లుడు గన్తో కాల్పి హత్య చేసిన ఘటన కేయూసీ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ గుండ్ల సింగారంకు చెందిన అనిగాల కమల(50)కు ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నాడు.