మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కమ్మర్పల్లి శివారు అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
Ramu murder case | స్థిరాస్తి వ్యాపారి పుట్ట రాము హత్య (Realtor Ramu)కేసులో పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. మాదాపూర్కు చెందిన రౌడీషీటర్ జిలానీని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్(Arrested) చేశారు.
నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఓ వ్యక్తి మృతికి కారణమయ్యారని కారులోఉన్న వారందరిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.. కానీ అదే పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన హత్య ఘటనలో పాల్గొన్న ర�
పాతకక్షల కారణంగా తనను ఎప్పుడైనా చంపేస్తాడన్న భయం ఒకరిది. తన ప్రియురాలిని లోబర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడన్న కోపం మరొకరిది. వారిద్దరూ కలిసి మరికొంత మంది స్నేహితులతో పాటు వచ్చి పక్కాగా ప్రణాళికను అమ�
ఈ నెల 3న కేతేపల్లి మండలం ఇప్పలగూడెంలో వంటల సైదులు హత్య కేసును పోలీసులు ఛేదించారు. వ్యవసాయ కూలి పనులకు వచ్చిన సైదులు భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని అనుమానంతో అదే గ్రామానికి చెందిన మోదాల శ్రావ
బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో నిషేధిత ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సభ్యులైన 15 మందికి కేరళ కోర్టు ఉరిశిక్ష విధించింది.
Capital Punishment: బీజేపీ నేత, లాయర్ రంజీత్ శ్రీనివాస్ మర్డర్ కేసులో కేరళ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 15 మంది దోషులకు మరణశిక్ష విధించింది. 2021, డిసెంబర్ 19వ తేదీన రంజీత్ హత్యకు గురయ్యాడు. నిషేధిత పీఎఫ్ఐకి
కల్వకుర్తి బస్టాండ్లో వృద్ధురాలికి మాయమాటలు చెప్పి.. వేరే ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసిన అనంతరం బంగారు ఆభరణాలు కాజేసి అచ్చంపేట అడవుల్లో చంపి కాల్చివేసిన ఘటనలో నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ గ
Murder Case | కల్వకుర్తిలో ఇటీవల చోటు చేసుకున్న వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కల్వకుర్తి పట్టణంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో
కర్ణిసేన చీఫ్ సుఖ్దేవ్ గోగమెడి హత్య కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంగళవారం అప్పగించింది. సుఖ్దేవ్ హత్యలో ప్రముఖ గ్యాంగ్స్టర్ల ప్రమేయం ఉన్న నేపథ్యంలో స�
గుప్తనిధుల ద్వారా రాత్రికి రాత్రే ధనవంతులు కావాలనుకున్న వారే అతని టార్గెట్. తన మంత్రదండకాన్ని ఉపయోగించి అమాయకులు, వితంతువులను చంపడమే అతని లక్ష్యం. తన తాతల నాటి నుంచి కొనసాగుతున్న మూలికావైద్యంతోపాటు క�
హైదరాబాద్లో నాగర్కర్నూల్కు జిల్లాకేంద్రానికి చెందిన మంత్రగా డు హత్యా ఘటనలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ప్రాంతంలో ఇటీవల ఓ హత్య కేసులో పోలీసులు విచారణ చేపడుతుండగా నాగర్కర్నూల్కు చెంద
Delhi police | రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో ముగ్గురు నిందితులను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఇద్దరు సుఖ్దేవ్ సింగ్పై కాల్పులు జ�