Murder Case Against Police | పోలీస్ కస్టడీలో ఉన్న ఒక వ్యక్తి మరణించాడు. పోలీసులు కొట్టి చంపారన్న ఆరోపణలతో మృతదేహాన్ని తీసుకునేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఎనిమిది మంది పోలీసులపై హత్య కేసు నమోదు చేశారు.
హత్యాయత్నం కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మిని బుధవారం అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె భర్త గిరీశ్చంద్రారెడ్డి, మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్
Tirupati | టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. వెంకటశివారెడ్డిపై హత్యాయత్నం కేసులో శ్రీలక్ష్మితో పాటు ఆమె భర్త చంద్రారెడ్డి, మరో ఇద్దరిని అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహబూబ్నగర్లోని బండమీదిపల్లి వద్ద ఉన్న వైన్స్షాపులో బీరు కొనుగోలు విషయంలో తలెత్తిన వివాదంలో శ్రీకాంత్యాదవ్ను హత్య చేసిన వారిలో ఇద్దరు పరారీలో ఉన్నారా? లేక కావాలనే పోలీసు లు అరెస్ట్ చేయడం లేదా అన్
రాష్ట్ర స్థా యిలో సంచనలం సృష్టించిన బొడ్డు శ్రీధర్రెడ్డి హ త్య జరిగి రెండ్రోజులైనా నిందితుల ఆచూకీ మా త్రం లభించడం లేదు. చిన్నంబావి మండలం ల క్ష్మీపల్లికి చెందిన శ్రీధర్రెడ్డి రాజకీయంగా మాజీ ఎ మ్మెల్యే
అంగన్వాడీ టీచర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేయడంతోపాటు దోచుకున్న బంగారం, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం తాడ్వాయి పోలీస్ స్టేషన్లో డీఎస్పీ రవీందర్ కేసు వివ
హేతువాది నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో దాదాపు పదకొండేండ్ల తర్వాత పుణె కోర్టు తీర్పు చెప్పింది. సెషన్స్ జడ్జి పీపీ జాదవ్ శుక్రవారం తీర్పు చెప్తూ, సచిన్ అందురే, శరద్ కలస్కర్లకు జీవిత ఖైదు, రూ.5 లక్షలు జ�
కడ్తాల్ పోలీసు స్టేషన్ పరిధిలో గతనెల 29వ తేదీన జరిగిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కోపంతో భార్య, ఆమె ప్రియుడు, మరో వ్యక్తి కలిసి ఈ హత్య చేసినట్టు పోలీసుల
సంచలనం సృష్టించిన న్యాయవాది గట్టు వామన్రావు దంపతుల హత్యపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని ఆయన కుమారుడు కిషన్రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సుందరేశ్, ఎస్వీఎన్ భట్టి ధర�
ప్రగతినగర్లో ఈ నెల 8వ తేదీన జరిగిన యువకుడి హత్య కేసులోని నిందితులను బాచుపల్లి పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. ఈ హత్యలో మొత్తం 13 మంది పాల్గొనగా.. వీరిలో నలుగురు మైనర్లు, ఓ రౌడీషీటర్ ఉ�