కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్పై హత్యాచారం కేసు దర్యాప్తును కోల్కతా పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేయాలని కలకత్తా హైకోర్టు మంగళవారం ఆదేశించింది.
Sheikh Hasina: షేక్ హసీనాపై మర్డర్ కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు మరో ఆరుగురిపై కేసు బుక్ చేశారు. ఓ సరుకుల దుకాణం ఓనర్ మృతి ఘటనలో భాగంగా కేసును ఫైల్ చేశారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన మందా విను అనే యువకుడు జనవరి 22న అనుమానాస్పదంగా చనిపోయిన కేసును కరీంనగర్ ఇంటెలిజెన్స్ పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు.
తన మామతో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసింది ఓ భార్య. మృతదేహాన్ని తన ఇంటి పక్కనే ఖాళీగా ఉన్న స్థలంలో పూడ్చిపెట్టింది. ఈ అమానవీయ ఘటన ఆదివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తిర్మలాపూర్లో ఆలస్యంగా వెల�
Sheena Bora murder case | మహారాష్ట్రలో 12 ఏళ్ల కిందట కలకలం రేపిన షీనా బోరా హత్య కేసు కట్టుకథ అని, ఆమె తల్లి, ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జీ అన్నారు. షీనా బోరా ఎముకలు, అవశేషాల ఆధారాల ప్యాకెట్లు కనిపించడం లేదని కోర్టుక�
Crime news | ఆదిలాబాద్లో కలకలం రేపిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజేందర్ హత్య కేసును ఉట్నూర్ పోలీసులు చేధించారు. వివాహేతర బంధమే ఆయన హత్యకు కారణమని పోలీసుల విచారణలో తేలింది. తన ప్రియుడితో వివాహేతరం బంధానికి భర్త అడ�
హత్య కేసులో అరెస్టయిన ప్రముఖ కన్నడ హీరో దర్శన్ నుంచి సేకరించిన వివరాలు పోలీసులను విస్తుపోయేలా చేసింది. తన అభిమానులను హత్య కోసం ఆయన ఉపయోగించినట్టు నిర్ధారించారు.
ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తూగుదీప ఓ హత్య కేసులో అరెస్ట్ అయ్యారు. తన సహచర నటి పవిత్ర గౌడపై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న కోపంతో రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశాడన్న ఆరోపణలపై ఛాలెంజింగ్ స్టార్గా పేరొం
Darshan | పాపులర్ కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ (Darshan)ను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడను ఆన్లైన్లో వేధింపులకు గురిచేసినందు వల్లే రేణుకాస్వామ�
Murder Case Against Police | పోలీస్ కస్టడీలో ఉన్న ఒక వ్యక్తి మరణించాడు. పోలీసులు కొట్టి చంపారన్న ఆరోపణలతో మృతదేహాన్ని తీసుకునేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఎనిమిది మంది పోలీసులపై హత్య కేసు నమోదు చేశారు.
హత్యాయత్నం కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మిని బుధవారం అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె భర్త గిరీశ్చంద్రారెడ్డి, మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్
Tirupati | టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. వెంకటశివారెడ్డిపై హత్యాయత్నం కేసులో శ్రీలక్ష్మితో పాటు ఆమె భర్త చంద్రారెడ్డి, మరో ఇద్దరిని అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.