Umesh Bobale | భార్యను అతి దారుణంగా హత్యచేసిన ఓ భర్తకు మహారాష్ట్రలోని ముంబై (Mumbai) సెషన్స్ కోర్టు జీవితఖైదు (life sentence) విధించింది. తన తల్లిని తండ్రి హత్య చేయడం కళ్లారా చూసిన ఓ నాలుగేళ్ల బాలుడు చెప్పిన సాక్ష్యం ఆధారంగా క�
YS Viveka Murder Case | మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో వివేకా (YS Viveka )కూతురు సునీత చెబుతున్నవన్నీ అబద్దాలేనని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు, వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala RamakRsihna Reddy ) అన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను పునఃసమీక్షించాలని కోరుతూ సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్సూద్కు వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్రెడ్డి లేఖ రాశారు. రాంసింగ్ విచారణ అధికారిగా బాధ్యతలు తీసు
Supreme Court | ఏదైనా నేరం జరిగిన సమయంలో సదరు నేరాన్ని రుజువు చేసేందుకు ప్రత్యక్ష సాక్షులు లేని సమయంలో.. కనీసం ఘటనకు ప్రేరేపించిన కారణమైనా రుజువు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2008లో జరిగిన హత్య కేసులో దోషి�
Crime news | జిల్లాలోని రామగిరి మండలం మారుతినగర్ సమీపంలో జరిగిన న్యాయవాద దంపతుల హత్య కేసులో ఇద్దరు నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఐదేండ్ల బాలికపై అత్యాచారం, హత్య చేసిన రెండు నేరాల్లో ముద్దాయి దేవకత్తె గోవింద రావుకు రెండు జీవిత ఖైదు శిక్షలు విధిస్తూ నిజామాబాద్ ప్రత్యేక పోక్సో కోర్టు ఇన్చార్జి సెషన్స్ జడ్జి సునీత కుంచాల శనివారం �
ముగ్గురు స్నేహితుల మధ్య ఏర్పడిన స్వల్ప వివాదమే ఓ స్నేహితుడి హత్యకు దారి తీసిందని ఫలక్నుమా ఏసీపీ షేక్ జహంగీర్ తెలిపారు. గతవారం బహదూర్ఫుర పోలీస్స్టేషన్ పరిధిలోని దానమ్మజోపిడి ప్రాంతంలో జరిగిన హత్�
నర్సింగ్ విద్యార్థి శిరీష హత్య కేసును పోలీసులు చేధించారు. బుధవారం పరిగిలోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. పరిగి మండల పరిధిలోని కాళ్లాప
బూర్గంపహాడ్ మండలం సారపాకలో ఓ ఇంటి పెద్దను కట్టుకున్న భార్య, కొన్న కొడుకు కలిసి చంపేశారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో పాల్వంచ సీఐ నాగరాజు వెల్లడిం
గ్యాంగ్స్టర్, రాజకీయనేత ముఖ్తార్ అన్సారీకి ఓ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 1991లో జరిగిన కాంగ్రెస్ నేత అవదేశ్ రాయ్ హత్య కేసులో ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు విధిస్తున్నట్టు వారణాసి ఎంప
ఒకే ఫ్లాట్లో ఉంటున్న ఇద్దరు మహిళల మధ్య చిన్న గొడవ.. ఒకరి ప్రాణాల్ని తీసింది. ఢిల్లీలో అరుణానగర్లో తన రూమ్మేట్ను సప్న (36) అనే మహిళ కత్తితో పొడిచి చంపింది.