Lawyer couple murder case | హై కోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు-పీవీ నాగమణిల హత్య కేసులో ఏ-1, ఏ -2 నిందితులకు బెయిలు మంజూరు అయింది. ఈ మేరకు గురువారం పెద్దపల్లి జిల్లా కోర్టులో నిందితుల తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దా�
వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో ఈ నెల 6న జరిగిన ఓ వివాహిత హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆస్తులు తన పేరుపై రాయించుకోవడమే గాక.. ఇతరులతో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో కట్టుకున్న భర్తే హత్య చే�
వైఎస్ వివేకా హత్య కేసులో రెండో నిందితుడు సునీల్ యాదవ్కు హైకోర్టు 4 రోజులపాటు ఎసార్ట్ బెయిల్ మంజూరు చేసింది. సునీల్ తండ్రి అంత్యక్రియలకు ఈ నెల 9, 10 తేదీలు, దశదిన కర్మల్లో పాల్గొనేందుకు ఈ నెల 17, 18 తేదీల్ల�
Supreme Court | ఏదైనా కేసులో ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం జరిగి, దానికి ఎలాంటి కారణాలు ఇవ్వని కేసుల విషయంలో న్యాయస్థానాలు అప్రమత్తంగా ఉండాలని, సాక్ష్యాలను జాగ్రత్తగా పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది.
పళ్లై నాలుగునెలలు దాటకముందే భార్యపై అనుమానం మొదలైంది. అది ఇల్లాలిని అంతమొందించే దాకా వచ్చింది. తరువాత భయంతో ద్విచక్రవాహనంపై పారిపోయే క్రమంలో రోడ్డు ప్రమాదంలో భర్త కూడా దుర్మరణం చెందాడు. ఈ ఘోర ఉదంతం ఆదిల
మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగిన హోటల్ మేనేజర్ హత్య కేసును సైబరాబాద్ పోలీసులు ఎనిమిది గంటల్లో ఛేదించారు. నిందితుడిని గురువారం ఉదయం ఆరు గంటలకు అరెస్టు చేశారు. స్థానికంగా తీవ్ర
శంషాబాద్లో జరిగిన మహిళ హత్య కేసు మిస్టరీని ఎట్టకేలకు శంషాబాద్ ఎస్వోటీ, శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు ఛేదించారు. అప్పు ఇచ్చిన పాపానికి మహిళను ప్రామిసరీ నోట్ రాసిస్తానని ఇంటికి పిలిపించి, కండ్లల్లో కా�
శంషాబాద్లో (Shamshabad) దారుణం చోటుచేసుకున్నది. శంషాబాద్లోని సాయి ఎన్క్లేవ్లో ఇండ్ల స్థలాల మధ్య ఓ మహిళను హత్య చేసిన (Murder) దుండగులు.. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
Umesh Bobale | భార్యను అతి దారుణంగా హత్యచేసిన ఓ భర్తకు మహారాష్ట్రలోని ముంబై (Mumbai) సెషన్స్ కోర్టు జీవితఖైదు (life sentence) విధించింది. తన తల్లిని తండ్రి హత్య చేయడం కళ్లారా చూసిన ఓ నాలుగేళ్ల బాలుడు చెప్పిన సాక్ష్యం ఆధారంగా క�
YS Viveka Murder Case | మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో వివేకా (YS Viveka )కూతురు సునీత చెబుతున్నవన్నీ అబద్దాలేనని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు, వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala RamakRsihna Reddy ) అన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను పునఃసమీక్షించాలని కోరుతూ సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్సూద్కు వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్రెడ్డి లేఖ రాశారు. రాంసింగ్ విచారణ అధికారిగా బాధ్యతలు తీసు
Supreme Court | ఏదైనా నేరం జరిగిన సమయంలో సదరు నేరాన్ని రుజువు చేసేందుకు ప్రత్యక్ష సాక్షులు లేని సమయంలో.. కనీసం ఘటనకు ప్రేరేపించిన కారణమైనా రుజువు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2008లో జరిగిన హత్య కేసులో దోషి�