న్యూఢిల్లీ: మేరకు సుప్రీంకోర్టు రిజిస్రీకి ఉత్తర్వులు ఇచ్చింది. ట్రయల్ కోర్టు రికార్డులను కూడా టీసీఆర్ (ట్రయల్ కోర్టు రికార్డు)గా పరిగణించాలని ధర్మాసనం తెలిపింది. 1981నాటి ఓ హత్య కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు మరణశిక్ష విధించింది.
ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిందితులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసుపై విచారణ జరుపుతూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం పై ఉత్తర్వులు జారీ చేసింది.