పదవీ విరమణ చేయబోతున్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తన వారసుని పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. తన తర్వాత సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ జడ్జిగా ఉన్న జస్టిస్ సూర్యకాంత్
తమ పేరిట ఉన్న ఆస్తులను తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అమ్మినా లేదా బదిలీ చేసి నా మైనర్లు తమకు 18 ఏండ్లు నిండిన తర్వాత ఎటువంటి దావా లేకుండానే కోర్టులో సవాలు చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
బ్యాంకును మోసగించి, పరారైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని భారత దేశానికి అప్పగించేందుకు ఆంట్వెర్ప్లోని ఓ కోర్టు అనుమతి ఇచ్చింది. బెల్జియం సుప్రీంకోర్టులో అపీలు చేయడానికి ఆయనకు 15 రోజుల గడువు ఉంది. ఆయన �
దీపావళి తర్వాత దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. సుప్రీంకోర్టు విధించిన మూడు గంటల పరిమితిని ఉల్లంఘించి చాలా మంది ప్రజలు టపాసులు కాల్చడంతో మంగళవారం ఢిల్లీలోని రెడ్ జోన్లో వాయు నాణ్యత చాలా తక్�
తెలంగాణ కులగణన: బీసీ కమిషన్ నివేదిక లేకుండానే బీసీలకు విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసింది. ఇక బిల్ నంబర్ 4 ద్వారా రాజకీయ రిజర్వేషన్లను పెంచిం�
దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ కేసుల సంఖ్య పెరగడంపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని తనకు తానుగా విచారణకు స్వీకరించిన కోర్ట్టు దీనిపై స్పందన తెలపాలని కేంద్రాన్ని, సీబీఐని క
Supreme Court | దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ స్కామ్లు వేగంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు కేటుగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది.
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్పై దాడికి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ గొడిశెల క్రాంతి డిమాండ్ చేశారు.
ఓటుకు నోటు కేసులో జెరూసలేం మత్తయ్య, జిమ్మిబాబు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ4గా ఉన్న మత్తయ్య పేరును క్వాష్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించిన సంగతి తెలిసిందే.
స్థానిక సంస్థల పదవుల్లో బీసీల రిజర్వేషన్లను 25 శాతం నుంచి 42 శాతానికి పెంచాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచు తూ ప్రభుత్వం జారీచేస
బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం ఇప్పుడెలా ముందుకు వెళ్లాలనే తర్జనభర్జనలో పడింది.
‘రాజ్యాంగ సవరణ ద్వారానే 42% బీసీ రిజర్వేషన్ల హామీ అమలు సాధ్యం. ఇతర ఏ మార్గాల ద్వారా అసాధ్యం. ఇదే విషయం తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో తేటతెల్లమైంది’ అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి స్పష
సుప్రీంకోర్టు తాజా తీర్పుతో బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ సర్కారు చేస్తున్నదంతా డ్రామాయేనన్న విషయం బట్టబయలైందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టంచేశారు.