ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హత కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మళ్లీ గడువు కోరడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు ఇదే చిట్టచివరి అవకాశమని తేల్చిచెప్పి�
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ జాప్యం చేస్తున్నారని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి సుప్రీంకోర్టులో శుక్రవారం కోర్టు ధిక్కరణ పిటిషన్ను దాఖలు చేశారు.
తనపై వచ్చిన దుష్ప్రవర్తన ఆరోపణలపై విచారణకు ఒక ప్యానెల్ ఏర్పాటు చేయడానికి లోక్సభ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ దాఖలు చేసిన విజ్ఞ�
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ రిటైర్డ్ చీఫ్ టీ ప్రభాకర్రావుకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మార్చి 10 వరకు పొడిగించింది. కస్టడీ విచారణ పూర్తయినప్పటికీ, ఆయనను జైలులో
Supreme Court | ఐ-ప్యాక్ కార్యాలయం (I-PAC office) ప్రాంగణంలో సోదాల సమయంలో బెంగాల్ ప్రభుత్వం (Bengal govt), సీఎం (Chief Minister) మమతా బెనర్జీ (Mamata Banerjee) నుంచి ఆటంకాలు ఎదురయ్యాయని ‘ఈడీ’ చేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు (Supreme Court) చాలా తీవ్రమైన అంశంగా పేర
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు సుంకాలు విధించే అధికారంపై ఆ దేశ సుప్రీంకోర్టు తన తీర్పును వాయిదా వేసింది. తదుపరి విచారణ తేదీన తీర్పును వెలువరిస్తామని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది.
Street Dogs | వీధి కుక్కల కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. ఏబీసీ నిబంధనలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన పక్షంలో ప్రభుత్వ అధికారులపై భారీ జరిమానాలు విధిస్త�
ప్రభుత్వ అధికారిపై విచారణ జరిపేందుకు పై అధికారి నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరన్న అవినీతి నిరోధక చట్టం(పీసీఏ)లోని సెక్షన్ 17ఏ రాజ్యాంగ బద్ధతపై సుప్రీంకోర్టు మంగళవారం భిన్న తీర్పులు వెలువరించింది. ఈ నిబ
Supreme Court | రాష్ట్రాలు ప్రతి కుక్క కాటుకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తదని సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం వ్యాఖ్యానించింది. దేశంలో పెరిగిపోతున్న కుక్కకాటు ఘటనలపై విచారణను కోర్టు మంగళవారం కూడా కొనసాగించింది
Nallamala Sagar | పోలవరం నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ వాదనలన్నీ వీగిపోయాయి. సర్కార్ దాఖలు చేసిన పిటిషన్కు విచారణార్హతే లేదని సుప్రీం కోర్టు ధర్మాసనం తేల్చిచెప్పడంతో పరోక్షంగా ఏపీ చేపట్టిన
Districts | రాష్ట్రంలో జిల్లాలు, మండలాలను పునర్వ్యవస్థీకరిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు చెందిన రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. సోమ�
ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు త్వరలోనే సుప్రీంకోర్టులో సివిల్ సూట్ దాఖలు చేస్తామని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు.