Digital Arrest | పెరుగుతున్న డిజిటల్ అరెస్టు మోసాల ముప్పును ఎదుర్కొనేందుకు సమన్వయంతో కూడిన బహుళ సంస్థల వ్యూహాన్ని వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఓ వివరణాత్మక నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది.
బతుకమ్మకుంటపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. వివాదాస్పద భూమిలో బతుకమ్మకుంట పేరుతో హైడ్రా చేపట్టిన పనులు, సీఎంతో ఆర్భాటంగా చేసిన ప్రారంభోత్సవాలపై హైకోర్టు మండిపడింది.
Digital Arrests | దేశంలో గడిచిన కొన్ని నెలలుగా ‘డిజిటల్ అరెస్ట్ (Digital Arrest)’ మోసాలు పెరిగి పెనుముప్పుగా మారుతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అనేకమంది ఈ మోసాల బారిన పడుతుండటంపై సుప్రీంకోర్టు (Supreme Court) కూడా ఆందోళన �
Bathukamma kunta | గతంలో హైడ్రా ప్రభుత్వ భూమిగా గుర్తించి బతుకమ్మ కుంటను అభివృద్ధి చేసింది. చిల్డ్రన్ పార్క్, ఓపెన్ ఎయిర్ జిమ్తోపాటు అనేక ఏర్పాట్లు కూడా చేసింది. సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి �
Supreme Court | పరస్పర అంగీకారంతో కూడిన సహ జీవన సంబంధాలు విచ్ఛిన్నమైన తర్వాత వాటిని నేరంగా పరిగణించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు సోమవారం హెచ్చరించింది. ఇటువంటి ఏర్పాట్లు సహజంగానే ఇద్దరు భాగస్వాములకు అనిశ్చితి,
మసీదులకు అనుబంధంగా ఉండే సేవా ఇమామ్ల భూములు వక్ఫ్ ఆస్తిలో భాగమని, అందువల్ల వాటిని అన్యాక్రాంతం చేయలేమని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. మతపరమైన లేదా ధార్మిక ప్రయోజనాల కోసం సేవా ఇనామ్గా మంజూరు చేస�
పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల తొలి దశలో 92 శాతం ఓటింగ్ నమోదవడాన్ని సుప్రీం కోర్ట్ శుక్రవారం ప్రశంసించింది. ‘ఒక భారత పౌరుడిగా ఇంత ఓటింగ్ శాతాన్ని చూసి నేను చాలా సంతోషిస్తున్నా. ప్రజలు ప్రజాస్వామ్యంలో
ఏ న్యాయస్థానం కూడా ఇష్టం లేకుండా గర్భాన్ని కొనసాగించాలని మహిళను, అందునా ఒక బాలికను బలవంతం చేయలేదని పేర్కొన్న సుప్రీం కోర్టు ఏడు నెలల తన గర్భాన్ని వైద్యపరంగా తొలగించుకోవడానికి 15 ఏండ్ల బాలికకు అనుమతి ఇస్�
ప్రముఖ రచయితలు, మేధావులు అందరి అభిప్రాయాలను తాము గౌరవిస్తామని, కాని వాట్సాప్ యూనివర్సిటీ నుంచి సమాచారాన్ని స్వీకరించలేమని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. కేరళలోని శబరిమల ఆలయం సహా ప్రార్థనా స్
Supreme Court | ఎన్సీపీ నేత హత్య కేసులో దోషిగా నిరూపితమై యావజ్జీవ కారాగార శిక్ష పడిన అమిత్ జోగికి సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. అమిత్ జోగిని దోషిగా తేల్చి, యావజ్జీవ కారాగార శిక్ష విధించిన హైకోర్టు త�
ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఈ కేసును క్రిమినల్ కేసుగా పరిగణించవద్దని ప్రధాన నిందితుడైన సీఎం రేవంత్రెడ్డి తరఫు న్యాయవాదులు మంగళవారం సుప్రీంకోర్టును కోరారు.
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ఒక్క రోజు ముందు సీఎం మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఐ ప్యాక్ సంస్థపై ఈడీ దాడుల సమయంలో ఆమె వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.