బాగ్అంబర్పేటలోని సర్వేనెంబర్ 563/1 భూమిని బతుకమ్మకుంటగా మార్చారనే ఆరోపణలకు సంబంధించిన వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టు ధిక్కరణ కేసులో జారీ చేసిన ఉత్తర్వులను సవాల్చేస్తూ హైడ్రా
రైలు నిబంధనలు, అధికారిక పరిభాషలో ‘సెకండ్ క్లాస్ ప్రయాణికుడు’ అనే పదాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ‘సెకండ్ క్లాస్' అనేది రైలు బోగీకి వర్తిస్తుందని, అందులో ప్రయాణించే వ్యక్తికి కాదని స్పష్టం చేస�
ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) తర్వాత ఓటర్ల జాబితా నుంచి పేరును తొలగించినంత మాత్రాన పౌరసత్వాన్ని కోల్పోయినట్లు కాదని సుప్రీంకోర్టు శుక్రవారం మౌఖికంగా పునరుద్ఘాటించింది. పౌరసత్వాన్ని నిర్ణయించే అంతిమ అధిక�
మూడు భాషల విధానం దేశంలో మరోసారి వివాదాల తుఫాన్ రేపుతున్నది. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ దృక్పథం, అమలులో లోపాలు, సమాఖ్య విలువలపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా సీబీఎస్ఈ ద్వారా 9
సీబీఎస్ఈ పాఠ్యప్రణాళికలో భాగంగా 9వ తరగతిలో తృతీయ భాషను ప్రవేశపెట్టడాన్ని సుప్రీంకోర్టు గురువారం ప్రశ్నించింది. బోర్డు పరీక్షలకు ముందు ఇలా చేయడం వల్ల విద్యార్థులపై అనవసరమైన ఒత్తిడి పడుతుందని జస్టిస్�
Mahaprabhu Jagannath: మహాప్రభు జగన్నాథ్ చిత్రాన్ని శుక్రవారం రిలీజ్ చేయాల్సి ఉన్నది. కానీ ఆ ఫిల్మ్ రిలీజ్పై ఒడిశా హైకోర్టు స్టే విధించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు అయ్యాయి. ఈ నే
సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్(ఓఎస్ఎం) విధానంపై సుప్రీంకోర్టు బుధవారం ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థులు తీవ్ర నిరాశ చెందారని, మరిన్ని సంస్కరణలు అవసరమని అభిప్రాయపడింది.
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన దావాలో సుప్రీంకోర్టు తాజాగా ప్రతివాదులందరికీ సమన్లు జారీ చేసింది. 28 రోజుల్లోగా కోర్టు ముందు హాజరు కావాలని వారికి స్పష్టం చేసింది.
law students arrested | సుప్రీంకోర్టులో న్యాయ విచారణకు అంతరాయం కలిగించడంతో పాటు భద్రతా సిబ్బందిపై దాడి చేసిన ఇద్దరు న్యాయ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస
ప్రాణం, స్వేచ్ఛ, అక్రమ నిర్బంధాలకు సంబంధించిన కేసుల్లో సాధారణ పని వేళల తర్వాత కూడా పౌరులు కోర్టులను ఆశ్రయించేందుకు వీలుగా కార్యాచరణ విధానాన్ని రూపొందించాలని దాఖలైన పిటిషన్ను పరిశీలించడానికి సుప్రీం �
దివ్యాంగుల మనసు నొప్పించేలా జోకులు వేసిన ఘటనకు సంబంధించిన కేసులో కమెడియన్ సమయ్ రైనా తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో అబద్ధాలు చెప్పారంటూ సమయ్ రైనాకు రూ.3లక్షలు జరిమానా విధించిం�