న్యాయవ్యవస్థపై దుమ్మెత్తి పోసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన దుందుడుకు ప్రయత్నం బెడిసికొట్టింది. ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి అనే అంశంపై పాఠాన్ని లోపాయికార�
ఎన్సీఈఆర్టీ పుస్తకంలోని ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అంశం దుమారం రేపుతున్నది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు గురువారం విచారణను ప్రారంభించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను
Supreme Court: ఎన్సీఈఆర్టీ డైరెక్టర్కు ఇవాళ సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పుస్తకంలో.. న్యాయ వ్యవస్థ అవినీతిపై అధ్యయాన్ని రాసిన వారిపై చర్యలు తీసుకోమని ఆదేశించింది. ఆ బుక్�
CJI Surya Kant | నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అంశంపై పాఠ్యాంశాలను చేర్చడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణి�
Greenfield Road | అది ప్రభుత్వ ప్రాజెక్టు... దాని కోసం వేలాది మంది సన్న, చిన్నకారు రైతుల భూములు అవసరం. అప్పుడు ప్రభుత్వం తరఫున అధికారులు రైతులతో సంప్రదింపులు జరుపాలి. ప్రాజెక్టు ఉద్దేశం వివరించి సంతృప్తికరంగా పరిహా�
Union Govt | ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (NCERT)’ 8వ తరగతి సోషల్ పుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే అంశాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఇలాంటి పాఠ్యాంశాన్ని పాఠ్య పుస్తకంలో చ�
Supreme Court | ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (NCERT)’.. 8వ తరగతి సోషల్ సైన్స్ సబ్జెక్టులో కొత్తగా ప్రవేశపెట్టిన పాఠ్యాంశం తీవ్ర చర్చనీయాంశంమైంది. ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే ట�
West Bengal : పశ్చిమ బెంగాల్ న్యాయవ్యవస్థలో మంగళవారం చిన్న కుదుపు కనిపించింది. కారణం.. ఒకేసారి రాష్ట్రంలోని జిల్లా కోర్టులతోపాటు మొత్తం ఐదు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
దిగుమతులపై దేశాలు సుంకాలు విధించడం కొత్తకాదు. కానీ వాటిని ఆయుధీకరించడమే అసలు సమస్య. ఇతర దేశాలను బెదిరించి లొంగదీసుకోవడానికి, దారికిరాని దేశాలను శిక్షించడానికి సుంకాలను వాడుకోవడం మొదటినుంచీ అమెరికాకు �
గత కొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ కొండెక్కుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోవడంతో దేశీయంగా ధరలు మూడు శాతం వరకు అధికమయ్యాయి. కిలో వెండి ఏకంగా రూ.2.7 లక�
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లు చెల్లవని అక్కడి సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో మదుపరుల్లో సెంటిమెంట్ను మెరుగుపరిచింది. దీంతో వరుసగా రెం�
సూర్యాపేట జిల్లాలో సున్నపురాయి మైనింగ్ అక్రమాలతోపాటు, ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలకే సున్నపురాయి బ్లాకులు దక్కేలా జరిగిన ఈ-టెండర్ల ప్రక్రియలో డొంక కదిలేందుకు రంగం సిద్ధమైంది. సుప్రీంకోర్టు నియమించ
పండుగలు, సెలవుల వేళల్లో విమాన ప్రయాణ చార్జీలు భారీగా పెరుగడంపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించడానికి కేంద్రానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది.
సుప్రీంకోర్టు తీర్పును ఆసరాగా చేసుకుని ఆటలు ఆడాలనుకునే ఏ దేశమైనా ఇంకా ఎక్కువ సుంకాలను ఎదుర్కోవలసి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం హెచ్చరించారు.
Supreme Court | తిరుమల లడ్డూ ( Laddu ) కల్తీ నెయ్యి కేసుపై ఏపీ ప్రభుత్వం వేసిన ఏకసభ్య కమిటీని సవాల్ చేస్తూ సుబ్రహ్మణ్యస్వామి వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది.