శబరిమల ఆలయంతో సహా మతపరమైన ప్రదేశాల్లో మహిళలపై వివక్షకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదోపవాదాలు వాడీవేడిగా సాగాయి. ఒకమతంలోని మూఢనమ్మకాన్ని విచారించే హక్కు, అధికార పరిధి తమకు ఉందని సుప్రీంకో�
Sabarimala Case: శబరిమలలో మహిళల ప్రవేశం అంశంపై రెండో రోజు కూడా సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. 9 మంది సభ్యుల ధర్మాసనం ఆ కేసును విచారిస్తున్నది. వివిధ మతవిశ్వాసాలు, మూఢనమ్మకాలతో పాటు క్షుద్ర వి
అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ తన కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు ధారాదత్తం చేయడంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
నాదర్గుల్ భూముల అంశం ఓ వైపు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే ఫెన్సింగ్ ఎలా వేస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ప్రశ్నించారు. 1974 ఏపీ ల్యాండ్ రిఫార్మ్స్ చట్టం ప్రకారం ఆ భూమ�
Sabarimala Entry : శబరిమల ఆలయంలోకి ఎంట్రీ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను సుప్రీంకోర్టు సమర్థించింది. 9 మంది సభ్యులు ధర్మాసనం ఈ కేసు విచారిస్తున్నారు.
ఛత్తీస్గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 21 ఏండ్ల నాటి రామావతార్ జగ్గీ హత్య కేసులో ఆయన్ను దోషిగా తేల్చిన ఛత్తీస్గఢ్ హైకోర్టు జీవిత ఖైదు విధించింది.
US Citizenship | అమెరికా గడ్డపై పుట్టడం ఒక్కటే పౌరసత్వానికి ఆధారం కాదని అమెరికా సుప్రీంకోర్టులో డొనాల్డ్ ట్రంప్ సర్కార్ వాదనలు వినిపించింది. గత గురువారం న్యాయస్థానం ముంగిట వాదోపవాదనలు జరగగా, ‘బర్త్ రైట్ సి�
మౌలిక వసతుల కల్పన జరిగితేనే ఏ వ్యవస్థ అయినా సత్ఫలితాలు సాధిస్తుందని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. తెలంగాణ హై కోర్టు నూతన భవనాల నిర్మాణం, మౌలిక వ సతుల కల్పనకు చేపడు
లేకలేక కలిగినవాడు.. పంచప్రాణాలతో పెంచుకున్నవాడు.. పిల్లాడంటే ఇలా ఉండాలని ఊరూవాడా మురుసుకున్నవాడు.. లోపాలే లేకుండా ఇలాంటివాడిని పుట్టించానా!? అని ప్రకృతే అసూయపడినవాడు... ఏ మురిపెం అసూయగా మారిందో, ఎవరి శాపం త
భారత ఎన్నికల సంఘం(ఈసీఐ), కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వంటి రాజ్యాంగ సంస్థలు స్వతంత్రంగా పని చేయాలని, వాటి సమగ్రత, ప్రజాస్వామిక పాలనను పరిక్షించేందుకు వాటిని రాజకీయ ప్రాబల్యం నుంచి దూరంగా ఉంచా�
దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పున:సమీక్షించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్చేశారు.
గ్రూప్-1 ఉద్యోగుల నియామకాలపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని చెప్పిన సుప్రీంకోర్టు పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పి