Venkaiah Naidu | భారత ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India) జస్టిస్ బీఆర్ గవాయ్ (BR Gavai) పై దాడిని మాజీ ఉపరాష్ట్రపతి (Former vice president) వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) ఖండించారు. జస్టిస్ గవాయ్పై బూటుతో దాడి చేసేందుకు యత్నించిన వ్యక్తులపై కఠిన చర�
సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై (CJI BR Gavai) ఓ న్యాయవాది దాడికి యత్నించటాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా ఖండించారు. దేశంలో అసహనం అత్యున్�
తన పిల్లలను దేశం నుంచి పంపించవద్దని కోరిన ఇజ్రాయెలీ వ్యక్తికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. రష్యన్ మహిళ నీనా కుటిన, తన ఇద్దరు పిల్లలతో కలిసి కర్ణాటకలోని గోకర్ణ, రామతీర్థ కొండ గుహలో జూలై 11న కనిపించిన సంగ�
సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా సీజేఐ జస్టిస్ గవాయ్పై ఓ న్యాయవాది బూట్ విసిరేందుకు ప్రయత్నించాడు. అయితే భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకుని, బయటకు తరలించారు.
బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న క్రమం లో తాము ఇప్పుడు విచారణ చేపట్టలేమని సుప్రీంకోర్టు పేర్కొన్నది. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ఇచ్చిన జీవోను సవాల్ చ�
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామక్రిష్ణ గవాయ్పై సోమవారం ఓపెన్కోర్టులో జరిగిన దాడిని తెలంగాణ న్యాయమూర్తుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు తెలంగాణ న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడు జి.రాజగోప�
CJI | దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయ్ (CJI BR Gavai)పై ఓ లాయర్ దాడికి యత్నించారు.
బీసీ రిజర్వేషన్లపై (BC Reservations) సుప్రీం కోర్టులో (Supreme Court) రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
Sonam Wangchuk | కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్లో అలజడి చెలరేగిన అనంతరం అరెస్టై జోధ్పూర్ జైలులో ఉన్న వాతావరణ పరిరక్షణ ఉద్యమ నేత సోనమ్ వాంగ్చుక్ (Sonam Wangchuk)కు ఊరట లభించలేదు.
స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారై, షెడ్యూల్ విడుదలైనప్పటికీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతున్నది. న్యాయపరమైన చిక్కుల నేపథ్యంలో అసలు ఎన్నికలు జరుగుతయా? జరుగవా? అనే సందిగ్ధత నెలకొంది.
BC Resrvations | తెలంగాణలోని బీసీ రిజర్వేషన్ల పంచాయితీ సుప్రీంకోర్టు గడప తొక్కింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోకు వ్యతిరేకంగా భారత అత్యున్నత న్యాయస్థానం సుప�
ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరిచేస్తూ ఇచ్చిన తీర్పుపై స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.