Supreme Court : పశ్చిమ బెంగాల్కు చెందిన టీఎంసీ లోక్సభ ఎంపీలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వారి అనర్హత పిటిషన్పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణలో భాగంగా కోర్టు నోటీసు
Supreme Court: అయోధ్య విరాళాలు చోరీపై సంచలన రిపోర్టింగ్ చేసిన జర్నలిస్టు అభిషేక్ ఉపాధ్యాయపై రోడ్ రేజ్ కేసు నమోదు అయ్యింది. దాంట్లో కఠినమైన ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అయ
ఓ హత్య కేసులో దోషికి సుప్రీంకోర్టు అతని వయసును దృష్టిలో ఉంచుకుని పర్మనెంట్ బెయిల్ ఇస్తూ కేసును కొట్టేసింది. పశ్చిమబెంగాల్కు చెందిన రసిక్ చంద్రా మొండల్ 1994లో హత్య కేసులో దోషిగా తేలడంతో జైలుకెళ్లాడు.
లా గ్రాడ్యుయేట్లకు సుప్రీంకోర్టు పెద్ద ఉపశమనం కలిగించింది. జ్యుడీషియల్ పరీక్ష రాసేందుకు న్యాయవాదిగా తప్పనిసరిగా మూడేండ్లు న్యాయవాద వృత్తిని చేసి ఉండాలనే నిబంధనను సడలించింది. దానిని ఏడాదికి తగ్గించి
గత నెలలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసనల సందర్భంగా జరిగిన హింస, పోలీసుల చర్యలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్రెడ్డి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ(హెచ్పీసీ)ని సుప
Supreme Court : సీబీఎస్ఈ స్కూళ్లలో త్రిభాషా విధానాన్ని సవాలు చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా త్రిభాషా విధానం అమలు చేయాల్సిన అవసరం లేదని వారు కోర్టుకు తెలిపారు.
Supreme Court : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో గత నెల 20న భారీ నిరసన జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిరసన హింసాత్మకంగా మారడంతో పలువురు విద్యార్థులతోపాటు భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు.
రూ.20 లంచం ఆరోపణకు సంబంధించిన న్యాయ పోరాటం మూడు దశాబ్దాల తర్వాత ముగిసింది. గుజరాత్ ప్రభుత్వానికి చెందిన ఇద్దరు ఉద్యోగులకు విధించిన శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. లంచం డిమాండ్ చేశారని రుజువు కాకు�
బొగ్గు బ్లాక్ కేటాయింపుల కుంభకోణం కేసుల విచారణలపై ఎలాంటి స్టే విధించవద్దని, నిందితులకు హక్కులకు ప్రతికూల నష్టం వాటిల్లకుండా ఉండేందుకు వారి పెండింగ్ అప్పీళ్లను నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని సుప్
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణలను వ్యవస్థాగతం చేయవలసిన అవసరం ఉందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. రాధాకృష్ణన్ కమిటీ, నందన్ నీలేకని కమిటీ సిఫార్సుల అమలుకు తీసుకున్న చర్యల గురించి తమకు తెలియచ�
Imran Khan : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను ఆయన భార్య, సోదరి కలిశారు. తొమ్మిది నెలల తర్వాత ఇమ్రాన్ను కుటుంబ సభ్యులు కలిశారు. ఈ ఏడాది తొలిసారి. రావల్పిండిలోని అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్ ఖైదీగా ఉన్నార�
దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,000కు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని, 28 మంది ముఖ్యమంత్రుల్లో 14 మంది తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా సుప్రీంకోర్టు�