ఒక వ్యక్తి ప్రజాసేవకుడై ఉండటం, ప్రభావితం చేయాలనుకున్న చర్య అతని ప్రజాపదవి నుంచి రావడం అనే రెండు అంశాలు ఉంటే.. అవినీతి నిరోధక చట్టం ఎందుకు వర్తించదని సుప్రీకోర్టు ధర్మాసనం ఓటుకు నోటు కేసులో ప్రశ్నించింది
Hydraa | సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని సుమారు 40 ఎకరాల భూమి వివాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రాథమిక దశలోనే డిస్మిస్ చేసింది.
Hydraa |హైదరాబాద్ నగరంలో అత్యంత విలువైన భూముల్లో అది కూడా ఒకటి. హైడ్రా మాటల్లో చెప్పాలంటే, లోతుకుంటలో 10 వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి! ఇది ప్రభుత్వానిదేనని హైడ్రా వాదిస్తున్నది.
Hydraa | లోతుకుంటలో సర్వే నంబర్లు 1, 2లో ఉన్న 40 ఎకరాల భూమిపై గత కొంతకాలంగా ప్రభుత్వానికి, శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కంటోన్మెంట్లోని 40 ఎకరాల భూమి తెలంగాణ ప్రభు�
Tarun Tejpal : అత్యాచారం కేసులో దోషిగా తేలిన తెహెల్కా మాజీ ఎడిటర్, మాజీ మంత్రి తరుణ్ తేజ్పాల్ (Tarun Tejpal) లొంగిపోయారు. సుప్రీం కోర్టు ఆదేశించడంతో సోమవారం గోవా పోలీసులకు ఆయన సరెండర్ అయ్యారు.
ప్రజలు, ముఖ్యంగా ఎదిగే పిల్లల ఆరోగ్యం పట్ల సుప్రీంకోర్టు గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. అధిక మొత్తంలో ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు కలిగిన ప్యాక్ చేసిన ఆహార ఉత్పత్తుల ముందు భాగంలో హెచ్చరిక లేబుళ్లన�
భార్యకు ఇష్టంలేని శృంగారాన్ని(మారిటల్ రేప్) ప్రత్యేక నేరంగా పరిగణించాలా వద్ద అన్న విషయం పార్లమెంట్ పరిధిలోకి వస్తుందని, అది సుప్రీంకోర్టు పరిధిలోనిది కాదని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుక�
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 36 రోజులపాటు జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆందోళన విషయంలో విద్యార్థులపై బలవంతపు చర్యలు తీసుకోరాదని గతంలోని ఆదేశాలు జారీచేసినప్పటికీ ఆ నిరసనలో పాల్గొన్న ఓ విద్యార్థి�
Supreme Court : సీజేపీ ఆందోళనకారులపై చర్యలు వద్దని తాము ఆదేశాలు ఇచ్చాక కూడా విద్యార్థికి నోటీసులు ఎలా జారీ చేస్తారని మెజిస్ట్రేట్ను ప్రశ్నించింది. మెజిస్ట్రేట్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
Supreme Court | మహారాష్ట్రలో వైద్యులు, దవాఖాన సిబ్బందిపై రాజకీయ నాయకుల దాడి ఘటనలపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం ప్రకటించింది. ఇటువంటి కేసులను తేలికగా పరిగణించలేమని, ఇందులో ప్రమేయం ఉన్నవారిని స్వేచ్ఛగా తిర
ఆరావళి పర్వత శ్రేణులకు సంబంధించిన వివాదంలో తాము ఏర్పాటు చేసిన హైపవర్డ్ కమిటీ(హెచ్పీసీ) నివేదిక సమర్పించేందుకు మరో ఆరు నెలల సమయం ఇవ్వాలన్న అభ్యర్థనలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా భారత ప�
జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలో నిరసనకారులపై పోలీసు సిబ్బంది దాడి చేశారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
న్యాయ విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ), రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు చట్టబద్ధమైన అధికారం లేదని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. న్యాయ విద్యార్థులు