తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్పై సుప్రీంకోర్టు (Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా? అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తర్వలో రాజీనామా చేస్తారని గాంధీ భవన్ వర్గా ల్లో చర్చ జరుగుతున్నది. ఇద
తెలంగాణ యూనివర్సిటీలో అనిశ్చితి రోజుల తరబడి కొనసాగుతూనే ఉంది. తెర దించాల్సిన అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దలు కనీసం పట్టించుకోవడం లేదు. టీయూ పెద్దలు మొండికేసి మోనమే సమాధానంగా ఇస్తున్నారు. హైకోర్టు తీర�
తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు కాపీలు చేరినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు నవంబర్ రెండో వారంలోనే తీర్పు కాపీలు టీయూకు రావడంతో ప్రభుత్వ పెద్దల దృష్టిక�
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) నుంచి తమిళనాడుకు మినహాయింపునిచ్చే బిల్లును నిలిపి ఉంచిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందేనని నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులు హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు న
పాకిస్థాన్ సుప్రీంకోర్టు శుక్రవారం అందరు న్యాయమూర్తుల సమావేశానికి పిలుపునిచ్చింది. పార్లమెంటు ఆమోదించిన రాజ్యాంగ సవరణలపై నిరసన తెలుపుతూ సుప్రీంకోర్టులోని ఇద్దరు జడ్జీలు రాజీనామా చేశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి నోటా వాటా పెరిగింది. ఏ పార్టీకి ఓటు వేయడానికి ఇష్టపడని వారి కోసం ఈవీఎంలపై ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన నన్ అదర్ దేన్ అబౌ(పైన ఉన్న ఎవరూ కాదు-నోటా) గుర్తుపై గత అసెంబ్లీ ఎన�
సాధారణంగా సైనిక తిరుగుబాటు జరిగితే వీధుల్లోకి ట్యాంకులు వస్తాయి. ప్రధాన అధికార కేంద్రాలను సైనికులు తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఆపై సైనిక నియంత మీడియా ముందుకువచ్చి దేశంలో అరాచకం ప్రబలిందని, దానిని నియంత్�
అహ్మదాబాద్లో 260 మంది మరణానికి కారణమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఏఏఐబీ అందచేసిన ప్రాథమిక నివేదిక ఎయిర్ ఇండియా పైలట్ సుమీత్ సభర్వాల్ని నిందించలేదని సుప్రీంకోర్టు కు గురువారం కేంద్రం తెలిపింది.
‘లెజిస్లేటివ్ ట్రిబ్యునల్లో స్పీకర్ సమక్షంలో ఫిరాయింపులపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో సందర్శకులకు, మీడియాకు అసెంబ్లీ ప్రవేశాన్ని ఎందుకు నిషేధించిండ్రు? ఇది నిజాం రాజ్యమా? నియంత రాజ్యమా?’ అని ఎమ్మె�
ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్న విద్యాశాఖ మరో అశాస్త్రీయమైన నిర్ణయం తీసుకున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా భిన్నమైన విధానం తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలనూ లెక్కచేయకుండా సొంతంగా వింతైన పోకడలను అవలంబిస�
ప్రమాదానికి కారకుడైన వాహన యజమాని బీమా ఒప్పందాన్ని ఉల్లంఘించినప్పటికీ ప్రమాద బాధితులకు లేదా వారి కుటుంబ సభ్యులకు బీమా కంపెనీలే నష్ట పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది.
జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు ఒక కిలోమీటరు పరిధిలో గనుల తవ్వకంపై సుప్రీంకోర్టు గురువారం నిషేధించింది. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వెలువరి�