Supreme Court | కేరళ (Kerala), పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రాల గవర్నర్ కార్యాలయాలకు సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
Kanwar Yatra | కన్వర్ యాత్ర (Kanwar Yatra) మార్గంలో తినుబండారాలు విక్రయించేవారు తమ యజమానుల పేర్లను తప్పనిసరిగా ఆహారశాలలపై ప్రదర్శించాలన్న ఉత్తర్వులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (Uttar Pradesh government) సమర్థించుకుంది.
ఖనిజాలపై పన్ను విధించే చట్టబద్ధమైన అధికారం రాష్ట్రాల చట్టసభలకు ఉంటుందని, పార్లమెంటుకు ఈ అధికారం ఉండదని సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును ఇచ్చింది. రాష్ర్టాలకు దక్కే రాయల్టీ అనేది పన్ను కాదని కోర్టు స్పష
NEET UG | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ తుది ఫలితాలు (NEET UG results) విడుదలయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం సవరించిన ఫలితాలను విడుదల చేసింది.
Supreme Court: మైనింగ్పై పన్ను వసూల్ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉంటుందని ఇవాళ సుప్రీంకోర్టు తెలిపింది. 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులో కీలక తీర్పును వెలువరించింది. మైనింగ్ ఆపరేట
పద్దెనిమిదో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బలం 303 నుంచి 240 సీట్లకు తగ్గిపోవడంతో ఇకపై పాలకపక్షం ‘హిందుత్వ దూకుడు’ మందగిస్తుందని రాజకీయ పండితులు విశ్లేషించారు.
రైతుల ఆందోళనలపై సుప్రీంకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న రైతులకు, ప్రభుత్వాలకు మధ్య విశ్వాసం లోపించినట్టు కనిపిస్తున్నదని అభిప్రాయపడింది. రైతుల సమస్యల పరిష్కా�
బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే వివాదంపై సుప్రీంకోర్టు నుంచి స్పష్టత కోరవచ్చు కదా? అని వాదప్రతివాదులకు హై కోర్టు సూచించింది. స్పీకర్కు కోర్టులు ఆదేశాలు జార
జన్యుమార్పిడి చేసిన ఆవాలను సాగుకు వినియోగించాలా? వద్దా? అన్న అంశంపై సుప్రీం కోర్టు బెంచ్ భిన్న తీర్పులు వెలువరించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సంజయ్ కరోల్తో కూడిన డివిజన్ బెంచ్.. జన్యుమార్ప�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ లీకేజీ కేసులో సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. నీట్ యూజీ పరీక్షను మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ప్రశ్నాపత�
Supreme Court | నీట్-యూజీ పరీక్షను మళ్లి నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలు ఉన్న మాట వాస్తవమేనని పేర్కొన్నది.
Supreme Court | అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే కోర్టులు బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించాలని సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను తోసిపుచ్చుతూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్�
రాష్ట్ర ముఖ్యమంత్రే నిందితుడిగా ఉన్నందున, ఆయన కనుసన్నల్లోనే పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నందున ఓటుకు నోటు కేసు విచారణను హైదరాబాద్ నుంచి భోపాల్ కోర్టుకు బదిలీచేయాలని బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిష�