హేతువాది నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో దాదాపు పదకొండేండ్ల తర్వాత పుణె కోర్టు తీర్పు చెప్పింది. సెషన్స్ జడ్జి పీపీ జాదవ్ శుక్రవారం తీర్పు చెప్తూ, సచిన్ అందురే, శరద్ కలస్కర్లకు జీవిత ఖైదు, రూ.5 లక్షలు జ�
కడ్తాల్ పోలీసు స్టేషన్ పరిధిలో గతనెల 29వ తేదీన జరిగిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కోపంతో భార్య, ఆమె ప్రియుడు, మరో వ్యక్తి కలిసి ఈ హత్య చేసినట్టు పోలీసుల
సంచలనం సృష్టించిన న్యాయవాది గట్టు వామన్రావు దంపతుల హత్యపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని ఆయన కుమారుడు కిషన్రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సుందరేశ్, ఎస్వీఎన్ భట్టి ధర�
ప్రగతినగర్లో ఈ నెల 8వ తేదీన జరిగిన యువకుడి హత్య కేసులోని నిందితులను బాచుపల్లి పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. ఈ హత్యలో మొత్తం 13 మంది పాల్గొనగా.. వీరిలో నలుగురు మైనర్లు, ఓ రౌడీషీటర్ ఉ�
మిత్రుడిని చంపినందుకు ప్రతీకారంగా అతని మిత్రులు నిందితుడిని హత్య చేసి తమ పగ తీర్చుకున్నారు. అనంతరం రక్తపు మరకలతో ఉన్న కత్తులు, చేతులను చూపుతూ.. నృత్యాలు చేస్తూ , కేరింతలు కొడుతూ.. బైక్పై ఊరేగుతూ సంబురాలు �
Sunita | మాజీ మంత్రి వైఎస్ వివేకాహత్య కేసులోని హంతకులు దర్జాగా బయట తిరుగుతున్నారని, వారు నన్ను కూడా నరికి చంపినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని వైఎస్ వివేకా కూతురు సునీత ఆందోళన వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియాలోఉంటున్న శ్వేత అలియాస్ చైతన్య మాదగాని హత్య కేసులో భర్త వరికుప్పల అశోక్రాజ్ని హంతకుడిగా ఆస్ట్రేలియా పోలీసులు నిర్ధారించారు. చైతన్యను ఆమె భర్తే చంపి చెత్త డబ్బాలో వేసినట్టు తేలడంతో అశోక�
యువతి పేరుతో ట్రాప్చేసి.. ఓ యువకుడిని హత్య చేసిన ఐదుగురు నిందితులను గుర్తించిన అత్తాపూర్ పోలీసులు.. అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఇద్దరు యువకుల మధ్య తలెత్తిన గొడవ ఈ హత్యకు దారి తీసిందని పోలీసులు త�
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే బోధన్ హాస్టల్లో విద్యార్థి వెంకట్ హత్య జరిగిందని, మరో ఏడుగురు విద్యార్థులపై హత్యకేసు నమోదైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. హాస్టల్లో వార్డెన్
Bhupalpally | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోగుళ్లపల్లి పోలీసు స్టేషన్లో ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించాడు. అనేక హత్యా కేసుల్లో నిందితుడైన రౌడీషీటర్ పుట్టిన రోజు వేడుకలను ఎస్ఐ నిర్వహించాడు. ఈ ఘ�
హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడి, పెరోల్పై బయటకు వచ్చి తప్పించుకు తిరుగుతున్న ఓ ఖైదీని వారాసిగూడ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. చిలకలగూడ ఏసీపీ జైపాల్రెడ్డి, వారాసిగూడ ఇన్స్పెక్టర్ శంకర్
INLD Chief : ఐఎన్ఎల్డీ చీఫ్ నఫే సింగ్ రాథీ హత్య కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ ఘటనలో 12 మందిపై కేసు బుక్ చేశారు. ఆ జాబితాలో హర్యానా మాజీ ఎమ్మెల్యే నరేశ్ కౌశిక్ ఉన్నారు. ఇప్పటి వరకు ఎవర్నీ అ�
హత్య కేసులో నలుగురు నిందితులను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి..రిమాండ్కు తరలించారు. ఉప్పల్ వెలుగుగుట్ట రోడ్డులో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆదర్శనగర్కు చెందిన సాయికుమార్ను కత్తితో పొడి�