Crime news | జిల్లాలోని రామగిరి మండలం మారుతినగర్ సమీపంలో జరిగిన న్యాయవాద దంపతుల హత్య కేసులో ఇద్దరు నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఐదేండ్ల బాలికపై అత్యాచారం, హత్య చేసిన రెండు నేరాల్లో ముద్దాయి దేవకత్తె గోవింద రావుకు రెండు జీవిత ఖైదు శిక్షలు విధిస్తూ నిజామాబాద్ ప్రత్యేక పోక్సో కోర్టు ఇన్చార్జి సెషన్స్ జడ్జి సునీత కుంచాల శనివారం �
ముగ్గురు స్నేహితుల మధ్య ఏర్పడిన స్వల్ప వివాదమే ఓ స్నేహితుడి హత్యకు దారి తీసిందని ఫలక్నుమా ఏసీపీ షేక్ జహంగీర్ తెలిపారు. గతవారం బహదూర్ఫుర పోలీస్స్టేషన్ పరిధిలోని దానమ్మజోపిడి ప్రాంతంలో జరిగిన హత్�
నర్సింగ్ విద్యార్థి శిరీష హత్య కేసును పోలీసులు చేధించారు. బుధవారం పరిగిలోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. పరిగి మండల పరిధిలోని కాళ్లాప
బూర్గంపహాడ్ మండలం సారపాకలో ఓ ఇంటి పెద్దను కట్టుకున్న భార్య, కొన్న కొడుకు కలిసి చంపేశారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో పాల్వంచ సీఐ నాగరాజు వెల్లడిం
గ్యాంగ్స్టర్, రాజకీయనేత ముఖ్తార్ అన్సారీకి ఓ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 1991లో జరిగిన కాంగ్రెస్ నేత అవదేశ్ రాయ్ హత్య కేసులో ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు విధిస్తున్నట్టు వారణాసి ఎంప
ఒకే ఫ్లాట్లో ఉంటున్న ఇద్దరు మహిళల మధ్య చిన్న గొడవ.. ఒకరి ప్రాణాల్ని తీసింది. ఢిల్లీలో అరుణానగర్లో తన రూమ్మేట్ను సప్న (36) అనే మహిళ కత్తితో పొడిచి చంపింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం కడ ప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి వేసిన పిటిషన్పై శనివారం తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి.
పాత కక్షలతోనే అశోక్కుమార్పై ఆరుగురు నిందితులు కలిసి వేటకొడవళ్లతో దాడి చేసి హత్య చేశారని రాచకొండ డీసీపీ జానకీ ధరావత్ తెలిపారు. సోమవారం కీసర పోలీస్స్టేషన్లో రాచకొండ డీసీపీ జానకీ ధరావత్ విలేకరులకు
శ్రద్ధా వాకర్ హత్య కేసులో అఫ్తాబ్ పూనావాలాపై ఢిల్లీ కోర్టు హత్యానేరం కింద కేసు నమోదు చేసింది. అంతేకాకుండా సాక్ష్యాలు మాయచేసినందుకు అతడిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.
జిల్లాలో కలకలం సృష్టించిన మహిళ కిడ్నాప్, హత్య కేసు మిస్టరీ వీడింది. కేసును సీరియస్గా తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. బైక్ ఢీకొట్టడంతోనే మహిళ మృతిచెందిందని నిర్ధారించారు. ఖమ్మం నగరంలోని పోలీస్ క�
మగబిడ్డపై ఉన్న మమకారంతో మధ్యవర్తి ద్వారా కొడుకును కొన్న దంపతులు.. కడుపుతీపి పట్టలేక తిరిగి బిడ్డ కోసం వచ్చిన ఓ అమ్మను బలిగొన్నారు. ఈ ఘటన మంగళవారం షాద్నగర్లో చోటుచేసుకున్నది. షాద్నగర్ ఏసీపీ కుషల్కర్
మండలంలోని పొన్కల్లో ట్రాక్టర్ డ్రైవర్ తాటికొండ వినోద్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. మామడ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ఎల్ జీవన్రెడ్డి శనివారం వివరాలు వెల్లడించారు. 2021