రామచంద్రాపురం, జనవరి 28: తెల్లాపూర్ మున్సిపాలిటీలోని కొమురంభీమ్ కాలనీలో రెండు రోజుల క్రితం జరిగిన హత్య కేసును ఆర్సీపురం పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి శనివారం రిమాండ్కు
బాలికపై లైంగికదాడి, హత్య కేసులో నిందితుడికి జీవితకాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ హనుమకొండ అదనపు జిల్లా న్యాయమూర్తి టీ జయలక్ష్మి సోమవారం సంచలన తీర్పు వెలువరించారు.
హైదరాబాద్లోని జియాగూడలో పట్టపగలే దారుణం జరిగింది. వంద ఫీట్ల బైపాస్ రోడ్డులో అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని వేట కొడవళ్లు, కత్తులతో కిరాతంగా హతమార్చారు.
తల్లి కోసం ఓ యువకుడు హంతకుడిగా మారాడు. ఈ ఘటన ఆదివారం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గోవర్ధనగిరి తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లాకు చెందిన కోల వెంకట రమణమూర్తి (47)కి అదే ప్రాంతాన�
Anil Sharma | దేశంలో ప్రముఖ సంస్థ అయిన ఆమ్రపాలి గ్రూప్ (Amrapali group) చైర్మన్, ఎండీ అనిల్ శర్మపై హత్య కేసు నమోదయింది. బీహార్లోని లఖిసరాయ్లో ఉన్న బాలికా విద్యాపీఠం కార్యదర్శి డాక్టర్ శరత్ చంద్ర
మారేడ్పల్లిలో జరిగిన హత్య ఘటనలో.. మృతుడిని కాపాడేందుకు అతడి స్నేహితుడు ఆ క్షణంలో 100కు లేదా 108 కు ఫోన్ చేసి ఉంటే ప్రాణాలతో బతికి ఉండేవాడని నార్త్జోన్ డీసీపీ చందనాదీప్తి వెల్లడించారు.
హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు విధించిన ఘటన మండలంలోని బద్రిగూడెం గ్రా మంలో సోమవారం జరిగింది. పుల్కల్ ఎస్సై కుమార గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. 2015లో బద్రిగూడెం గ్రా మానికి చెందిన శేరి అశోక్ను హత్య చే�
పెంబి మండలం యాపల్గూడ అటవీ సమీపంలో విద్యుత్ తీగలు అమర్చి నీలుగాయిని హతమార్చిన ఘటనలో ఏడుగురు నిందితులను ఆరెస్ట్ చేసినట్లు ఎఫ్ఆర్వో రామకృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. యాపల్గూడ పంచాయతీ పరిధిలోని నా�
తొలిమెట్టును పకడ్బందీగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు ఆదిలాబాద్ జిల్లా విద్యాధికారి ప్రణీత సూచించారు. కార్యక్రమంలో భాగంగా మండలకేంద్రంలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో మంగళవారం మండలస్థాయిలో ఉపాధ్యాయుల
మహిళతో సన్నిహితంగా ఉండడమే కాకుండా ఈ విషయంలో ఎన్నిమార్లు చెప్పినా వినకపోవడంతో పట్టణంలోని శక్కర్నగర్ శాంతినగర్ కాలనీకి చెందిన చాట్ల శివ అలియాస్ శాపురంను పథకం ప్రకారం మహిళ భర్త, అతని తల్లి, బావలు కలిస�
బంగారు నగల కోసం ఒంటరి మహిళను హత్య చేసిన వ్యక్తికి భువనగిరి జిల్లా కోర్టు శుక్రవారం యావజ్జీవ కారాగారశిక్షతో పాటు, రూ.2వేల జరిమానా విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2016మే మోత్కూరు మండలం పాటిమట్ల గ�
బాన్సువాడ సమీపంలో ఉన్న పెద్ద పూల్ వాగులో సోమవారం సాయంత్రం చిన్నారులు యువరాజ్ (4), కుమార్తె అనన్య (6 నెలలు)ను తల్లి జాదవ్ అరుణ వాగులో పడేసి తాను ఆత్మహత్యకు యత్నించగా పిల్లలు మృత్యువాత పడగా అరుణ ప్రాణాలతో �
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం జడ్పీటీసీ సభ్యుడు శెట్టె మల్లేశం(43) దారుణ హత్యకు గురయ్యారు. ఆయన స్వగ్రామం గుర్జకుంటలో సోమవారం ఉదయం 6 గంటలకు మార్నింగ్ వాకింగ్ కోసం గుర్జకుంట క్రాస్రోడ్డు వైపు వెళ్లారు.