Hyderabad | తన చెల్లిని ప్రేమిస్తున్నాడనే కోపంతోనే స్నేహితులతో కలిసి హత్య చేశానని దూలపల్లి హత్యకేసులోని ప్రధాన నిందితుడు తెలిపాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు మరో పదిమందిని అరెస్టు చేసి ఆదివారం రిమాండ్
అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో గత నెల 17న జరిగిన నేనావత్ నవీన్ (20) హత్య కేసులో లోతైన విచారణ చేస్తున్నట్లు ఎల్బీనగర్ డీసీపీ బి.సాయిశ్రీ తెలిపారు.
Umesh Pal murder case | ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుడైన అతిక్ అహ్మద్ అనుచరుడు ఖలీద్ జాఫర్పై ప్రయాగ్రాజ్ డెవలప్మెంట్ అథారిటీ (పీడీఏ) అధికారులు చర్యలు చేపట్టారు. అతడి ఇంటిని బుల్డోజర్తో బుధవారం కూల్చివేశారు. 2.
Crime news | పదకొండేండ్ల క్రితం జరిగిన అత్యాచారం, హత్య కేసులో అతడు మరో ఇద్దిరితో కలిసి జైలుకు వెళ్లాడు. విచారణ జరిపిన కింది కోర్టు ముగ్గురికీ మరణశిక్ష విధించింది. హైకోర్టు సైతం కింది కోర్టు తీర్పును సమర్థించింద
స్నేహితుడి వద్ద తీసుకున్న అప్పును చెల్లించడం లేదని, చెల్లెలితో వివాహం జరిగి రెండేండ్లు అయినా పిల్లలు కావడంలేదని విసుగు చెందిన బావమరిది సొంత బావను మరో ఇద్దరు స్నేహితులతో కలిసి హతమార్చి కటకటాల పాలయ్యారు
రామచంద్రాపురం, జనవరి 28: తెల్లాపూర్ మున్సిపాలిటీలోని కొమురంభీమ్ కాలనీలో రెండు రోజుల క్రితం జరిగిన హత్య కేసును ఆర్సీపురం పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి శనివారం రిమాండ్కు
బాలికపై లైంగికదాడి, హత్య కేసులో నిందితుడికి జీవితకాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ హనుమకొండ అదనపు జిల్లా న్యాయమూర్తి టీ జయలక్ష్మి సోమవారం సంచలన తీర్పు వెలువరించారు.
హైదరాబాద్లోని జియాగూడలో పట్టపగలే దారుణం జరిగింది. వంద ఫీట్ల బైపాస్ రోడ్డులో అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని వేట కొడవళ్లు, కత్తులతో కిరాతంగా హతమార్చారు.
తల్లి కోసం ఓ యువకుడు హంతకుడిగా మారాడు. ఈ ఘటన ఆదివారం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గోవర్ధనగిరి తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లాకు చెందిన కోల వెంకట రమణమూర్తి (47)కి అదే ప్రాంతాన�
Anil Sharma | దేశంలో ప్రముఖ సంస్థ అయిన ఆమ్రపాలి గ్రూప్ (Amrapali group) చైర్మన్, ఎండీ అనిల్ శర్మపై హత్య కేసు నమోదయింది. బీహార్లోని లఖిసరాయ్లో ఉన్న బాలికా విద్యాపీఠం కార్యదర్శి డాక్టర్ శరత్ చంద్ర